shadruchulu, 2007-03-09 07:47 AMకి రాసారు.
radhika, 2007-03-09 05:25 AMకి రాసారు.
radhika, 2007-03-09 05:09 AMకి రాసారు.
shadruchulu, 2007-03-09 05:01 AMకి రాసారు.
పారుపల్లి, 2007-03-09 05:01 AMకి రాసారు.
Naveen, 2007-03-09 05:01 AMకి రాసారు.
సుధాకర్(శోధన), 2007-03-09 05:01 AMకి రాసారు.
Naveen, 2007-03-09 05:01 AMకి రాసారు.
shadruchulu, 2007-03-09 05:01 AMకి రాసారు.
Japes, 2007-03-09 03:53 AMకి రాసారు.
Bagundira… nee rayadam……kaani antha rasaka katha lo vuundi mee anna ani thelisinka baleduara….edo bada anipisthundi…..
kaani edi eppudu ela jaragalo ala jaruguthundi..daaniki evvaru karanam kaaru ….ade devuni maya anukunta nenu…….
Sreekanth, 2007-03-09 03:49 AMకి రాసారు.
Japes, 2007-03-09 03:39 AMకి రాసారు.
shadruchulu, 2007-03-09 02:03 AMకి రాసారు.
ప్రవీణ్ గార్లపాటి, 2007-03-09 01:35 AMకి రాసారు.
రవి వైజాసత్య, 2007-03-09 01:01 AMకి రాసారు.
spandana, 2007-03-09 01:01 AMకి రాసారు.
spandana, 2007-03-09 12:51 AMకి రాసారు.
radhika, 2007-03-09 12:34 AMకి రాసారు.
cbrao, 2007-03-09 12:26 AMకి రాసారు.
మంచి విశ్లేషణాత్మకయిన టపా. మనసులో ఉన్న మాటలని, భావావేశాన్ని అందంగా కూర్పు చేసినప్పుడు ఆ వాక్యార్ధ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. అలా చేసిన పని ఈ టపాలో స్వచ్చంగా కనపడుతోంది. అందుకోండి అభినందనలు
Thyaga, 2007-03-08 11:58 PMకి రాసారు.
రానారె, 2007-03-08 11:00 PMకి రాసారు.
చదువరి, 2007-03-08 11:00 PMకి రాసారు.
cbrao, 2007-03-08 10:39 PMకి రాసారు.
విహారి, 2007-03-08 10:38 PMకి రాసారు.
radhika, 2007-03-08 09:29 PMకి రాసారు.
పిల్లలు హైపర్ ఏక్టివ్ గా తయారవుతున్నరీమధ్య. దీనికి తోడు సకలరహస్యాలూ పిల్లలకి సైతం అర్ధమయ్యేలా నూరిపోస్తున్న సినిమాలు, టి.వి. కార్యక్రమాలు.
కాలాలతో నిమిత్తం లేకుండా పిల్లలకి ఉండే మౌలిక లక్షణం హిపోక్రసీ (చెప్పేది ఒకటి చేసేది ఒకటి) ని తట్టుకోలేకపోవడం. ఇప్పటి పిల్లలకి కాసింత లాజికల్ థింకింగ్ ఎక్కువ కావడం వల్ల పెద్దలు జాగ్రత్తగా ఉండక తప్పదు.
నీతి కథలు చెప్పే తల్లులు, రామాయణం, మహాభారతం విడమర్చి చెప్పే తాతలు, తాతమ్మల స్థానే వెకిలి వేషాల పోగో చానళ్ళు తయారయ్యాయి ఇప్పుడు.
పిల్లలు తప్పు చేస్తుంటే మందలించడం అటుంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే తీరిక తగ్గిపోతోంది ఈ నాటి తల్లితండ్రులలో.
చదువుకున్న వాళ్ళలోనే ఇలా ఉంటే పేదలు, అభాగ్యులు, విచ్చలవిడితనం మూర్తిభవించే వారి సంతానం ఏ మాత్రం గొప్పగా ఉంటుంది?. కాబట్టి ఆషాకిరణ్ లాంటి స్కూళ్ళల్లో పిల్లలకి ఎథిక్స్, మోరల్ వేల్యూస్ ప్రత్యేకించి నూరిపోస్తూ ఉండాలి. పిల్లల్లో దేశముదురుతనం పెరిగిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు మునుపటి కన్నా మనం నేర్పేది మరింత వేగంగా నేర్చుకోగలుగుతున్నారన్నదీ నిజమే. శాంతి మేడం మరియు మీలాం టిటీచరమ్మల పుణ్యమా అని అషాకిరణ్ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకి చేరగలరని ఆశ పడ్తున్నాను.
కృష్ణ
హైదరాబాద్ మహానగరం
Krishna, 2007-03-08 08:41 PMకి రాసారు.
F A M U S, 2007-03-08 08:12 PMకి రాసారు.
Nagaraju Pappu, 2007-03-08 08:00 PMకి రాసారు.
కొత్త పాళీ, 2007-03-08 08:00 PMకి రాసారు.
Sriram, 2007-03-08 07:57 PMకి రాసారు.
FYI :
http://www.vaarttha.com/pages/archives/20/WAR/WAR-1.pdf http://www.vaarttha.com/pages/archives/20/WAR/WAR-2.pdf (the pictures are graphic, viewer discretion advised)
… one thing i didn’t understand is, why they mis-reported that ‘ …the sumo hit a parked DCM… ‘, when the eye witnesses said that both the vehicles were in motion when the accident happened.
Jaya Prakash, 2007-03-08 07:38 PMకి రాసారు.
రవికిరణ్ గారూ,
నమస్కారం. నా కథపై మీ అభిప్రాయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు.
లక్షణమైన నా తెలుగు పాత్ర “గోపిక” ఉండగా, ఏ బెంగాలీ పాత్రనో అరువు తెచ్చుకోవడానికి నాకు మనస్కరించదు. పైగా, మీరు చెప్పిన శరత్ గారి రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు కూడాను.
సంఘదృష్టితో చూస్తే మోహన్ దుర్మార్గుడిలా అనిపిస్తాడు. కానీ అతనిలోనూ ఆత్మ పరిశీలన వున్నది, మంచీ చెడులని వేరుగా చూడగల విచక్షణ ఉన్నది, అంతర్మధనం వున్నది. కథ దానితోనే మొదలయ్యిందిగా.
సాధారణంగా, మనకేదైనా విషయం అర్థం కాకపోయినా, దాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నించకపోయినా, ఆ విషయంపై మనకు ద్వేషమూ, వ్యతిరేకతా కలుగుతాయంటారు. మోహన్ కి దీప అర్థం కాలేదు. అతను తెలుసుకోవాలనీ ప్రయత్నించలేదు. అయినా అతనికి ఆమె అంటే గౌరవం, కాస్త భయం ఉన్నాయి, ద్వేషం లేదు.
ఇన్ని బాగుపడే లక్షణాలున్నా, “ఆడదాని చూడ అర్థంబు చూడ..” అన్న చందాన, అతని బలహీనత అతనికుంది.
చెప్పే విధంగా చెబితే, బుర్రకెక్కడానికి నాలుగు మాటలు చాలు. గోపిక ఆ పనే చేసింది, రవ్వంత సమయం, సందర్భం చూసుకుని.
ఏదో నాకు తోచింది చెప్పాను, మిమ్మల్ని ఎల్లాగోల్లా ఒప్పించేసే ఉద్దేశ్యంతో మాత్రం కాదు…ఏదో నా తుత్తి కోసం.
మీ అభిప్రాయాలని గౌరవిస్తూ,
ఫణి డొక్కా.
2007-03-08 07:28 PMకి రాసారు.
Krishna, 2007-03-08 07:13 PMకి రాసారు.
F A M U S, 2007-03-08 07:11 PMకి రాసారు.
సత్యసాయి కొవ్వలి, 2007-03-08 07:04 PMకి రాసారు.
వ్యాస కర్త గారి వివరణ కాస్త దురుసుగా ఉన్నట్లుగా అనిపించిందని నా అభిప్రాయం. ఏ వ్యాసమైనా, కథ అయినా, కవిత అయినా విమర్శ ఉన్నప్పుడే దాని బాగోగులు తేలేది! రచయితలకి తమ తమ రచనలనీ, అభిప్రాయాలనీ, విశ్లేషణనీ, ప్రజల్లోకి తీసుకెళ్ళే స్వేచ్ఛ ఎలా ఉంటుందో, పాఠకులకీ విమర్శంచే స్వాతంత్ర్యం ఉంటుది కూడా! ఈ వ్యాసం బాగోలేదని ఎవరూ ఉటంకించ లేదు. అక్కడక్కడ కాస్త తప్పులు దొర్లాయంతే ! దానికే సవాళ్ళు చేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.
2007-03-08 06:59 PMకి రాసారు.
ప్రవీణ్ గార్లపాటి, 2007-03-08 06:34 PMకి రాసారు.
ఇంకా పోలికలు చాలానే వున్నాయి.
పిల్లలకు పాల దంతాలు వచ్చినట్లే ముసలి వాళ్ళకు కూడా పాల దంతాలు వస్తాయట. ఒకవేళ రాకపోయినా పళ్ళులేని ఇద్దరిదీ బోసినవ్వే!
పిల్లవాడు నడవడం రాక పడుతూ లేస్తూ నడిస్తే వృద్దులుకూడా నడవలేక పడుతూ లేస్తూ నడుస్తారు.
మొత్తం మీద మీరన్నట్లు పసి వారికీ ముసలివారికి పోలికలెన్నో వున్నా వీరి విషయం లో అంతా వ్యతిరేక దిశలో నడుస్తుంది. ప్చ్!
–ప్రసాద్
http://blog.charasala.com
ప్రసాద్, 2007-03-08 06:24 PMకి రాసారు.
Sindhu, 2007-03-08 05:45 PMకి రాసారు.
Sindhu, 2007-03-08 05:40 PMకి రాసారు.
కొత్త పాళీ, 2007-03-08 05:37 PMకి రాసారు.
అద్భుతం!
తెలుగులో ఇట్లాంటి ఇతివృత్తంతో కథ నేను చదవలేదు. ఏవో కొన్ని వేట, అడవి కథలు ఉన్నాయి గానీ ఈ కథలోని “వాతావరణమే” వేరు.
మాస్టారూ, ఆ కాస్త ఓపికా చేసుకుని నవలే రాయండి.
కొన్ని చోట్ల ఫుట్ నోట్సు కావాలి. ఉదా: చత్వారీ వాక్పధాలు
చాలా వర్ణనలు బావున్నాయి, కళ్ళకి కట్టినట్టు. కానీ అక్కడక్కడా కొన్ని వాక్యాలు ముందు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో తర్జుమా చేసినట్టు వంకరగా అనిపిస్తున్నాయి.
ఎప్పుడో చాన్నాళ్ళక్రితం ఒక నవల చదివాను. HG Wells రాసింది, పేరు Marriage అనుకుంటా.
అందులో ఒక యువ దంపతులు తమ వివాహాన్ని పటిష్ఠం చేసుకోవటానికి ఇలాగే గ్రీన్లాండ్ టండ్రాలో మూణ్ణేల్లో ఆర్నెల్లో ఉంటారు. విచిత్రమైన కథ.
మీ అభయారణ్యం లింకు పనిచెయ్యడం లేదు. ఈ కథ ఎక్కడ దొరుకుతుంది?
2007-03-08 05:15 PMకి రాసారు.
సర్వజ్ఞత ఎవరికుంటుంది? ఎవరికీ వుండదు. అందువలన తప్పులుండతం ఎంత సహజవో, తప్పులెన్నటం అంత సహజవే. మన ఆలోచనలు మనలో వున్నంతవరకూ మనవే, ఎవరికీ విమర్శంచే హక్కు లేదు, కానీ అవే బయటకొస్తే, విన్న వాళ్ళకీ చదివిన వాళ్ళకీ అందరికీ తప్పులెతికే హక్కుంది. అందువలన దాంట్లో బలాబలాలు తేల్చుకోవటం ఎందుకండీ? మీరు వ్రాశారు, నచ్చిన మాలాటి నలుగురం చదివి, ఆహా, వోహొ అనుకున్నాం. నచ్చని నలుగురు, ఏవి నచ్చలేదో చెప్పేరు, అంతే కదా, దానికే బాలా బలాలు తేల్చుకునే సవాళ్ళేందుకు సార్.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
2007-03-08 05:03 PMకి రాసారు.
నిద్రపోతున్న నా కూతుర్ని చూస్తుంటే మళ్ళా, మళ్ళా చూడాలనిపిస్తుంది. నా చేతుల్లో వొదిగిపోయిన ఆ పిల్లేనా, ఈ రోజు నేనెత్తలేనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనిపిస్తుంది. చెప్పలేని అధ్భుతవైన భావవొకటి మనసంతా విస్తరిస్తుంది. కాగితం మీద పరచుకున్న ఈ నల్లని నాలుగు మరకలు, మన మన్సులో పుట్టిన, మనలో భాగవే కదూ! మెదడులో వుక్కిరిబిక్కిరగా వున్న ఆ రసాయనిక సమీకరం విచ్చుకున్న రూపవేకదా మన కవితకానీ, కథ కానీ.
చాలా అద్భుతంగా వుందండీ మీ కవిత వైదేహీ శశిధర్ గారు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
2007-03-08 04:44 PMకి రాసారు.
కథ వ్రాసిన తీరు బాగుంది. కానీ కథలో వుండాల్సిన భావావేశం పూర్తిగా లుప్థమైపోయింది. గోపిక శరత్ గారి రాజ్యలక్శ్మినో, చంద్రముఖినో కొంచం అరువుతెచ్చుకున్నా, కనీసం వొక పాత్రగా, ఇష్టం, కష్టం, ప్రేమ మొదలైన వుద్వేగాలున్నటువంటి పాత్రగా, మనిషిగా కనిపిస్తుంది. కానీ మొహన్కవేవీ వున్నట్టు అనిపించదు. భార్యంటే గౌరవం, కించిత్ భయం, తప్ప ఎక్కడా ప్రేమ కనిపించదు. గోపిక పట్ల, ఆపుకోలేని నరాల వొత్తిడి తప్ప ఏ మాత్రం ప్రేమ కనిపించదు. గోపిక చెప్పిన నాలుగు మాటలతో మారిపోయిన మోహన్ పాత్ర, చాలా అసహజంగా, చాలా షాలో గా వుంది.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
2007-03-08 04:08 PMకి రాసారు.
కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.
మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.
వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.
–ప్రసాద్
http://blog.charasala.com
2007-03-08 03:52 PMకి రాసారు.
ఈ కధలోని పాత్రధారి ఆ పెళ్ళికి వెళ్ళకపోవడం, రాఘవ తన మాట వినలేదని కాదు. ఒకవేళ రాఘవ ఆవిడ మాటలు విని, సింపుల్ గా గుళ్ళో పెళ్ళి చేసుకున్నా, ఆవిడ వెళ్ళేది కాదు. ఎందుకంటే ఆవిడ నాస్త్రికురాలు. పైపెచ్చు సాంప్రదాయంగానూ, ఆడంబరంగానూ చేసుకునే పెళ్ళిళ్ళకి ఆవిడ వెళ్ళదు. ఆ విధంగా పెళ్ళి చేసుకునేది తన సొంత పిల్లలయినా సరే, ఆవిడ వెళ్ళదు. అదీ ఆవిడ సిద్ధాంతం. ఈ మాటలన్నిటికీ ఈ కధలోనే ఆధారాలున్నాయి. అయితే అటువంటి పెళ్ళిళ్ళు జరిగాక కూడా, ఆ మనుషులు మంచిగా వుంటే, ఆవిడ వారితో సత్సంబంధాలలోనే వుంటుంది. ఈ విషయాలన్నీ పాత్రధారి తన మాటల్లో అంటుంది కధలో.
అప్పుచేసి పప్పు కూడు తినొద్దనడం, అనవసరంగా ఆడంబరానికి పోవద్దనడం సిద్ధాంతం కాదు, కామన్ సెన్సు. అయితే ఈ సమాజంలో వున్న “వ్యక్తిగత” స్వేచ్ఛ కొద్దీ, మనుషులు తమ కిష్టమైనట్టు చేస్తారు.
పెళ్ళిలో భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే పూర్తిగా “వ్యక్త్రిగతం”, మిగిలిన విషయాలన్నీ కాదు. పెళ్ళిలో చాలా విషయాలు, చాలా మంది మనుషులతో, అంటే, సమాజంతో, ముడి పడి వుంటాయి.
ఆస్తికులు తమ సిద్ధాంతాల మీద ఎంత గట్టిగా వుంటారో, నాస్తికులు కూడా తమ సిద్ధాంతాల మీద అంత గట్టిగా వుంటారు (అర కొర నాస్తికులు కాదనుకోండీ).
ఫ్రసాద్
2007-03-08 03:35 PMకి రాసారు.
రాధాకృష్నన్ శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా సినిమా సంగీతం చేస్తున్న కొద్దిమందిలో ఒకడు. కొన్ని రాగాలు ఎక్కువగా వాడతారు కానీ మీరన్నట్టు ఇంకోన్ని పాటలు చెయ్యనియ్యండి. its too early to make a judgement.
అన్నట్టు “నింగి నేలకి…” అన్నపాట కూడా శాస్త్రీయ సంగీతం ఆధారమైనదే. హంసానంది రాగంలో ఉంది. సాగర సంగమంలో వేదం అణువణువున…, ఇంకా హాయి హాయిగా ఆమని సాగే… ఈ రాగంలో ఉన్న కొన్ని పాటలు.
Sriram, 2007-03-08 02:50 PMకి రాసారు.
శ్రీనివాస, 2007-03-08 02:48 PMకి రాసారు.
నిజమే.చదవడానికి చాలా సాధారణ విషయాలలానే కనిపిస్తున్నా చదివాకా ఒక్కసారి అత్మావలోకనం చెసుకుంటే బాధగా అనిపించింది.నేను తాతయ్య దగ్గర ఇలాగే ప్రవర్తించేదానిని ఒక్కొసారి. చాలా ఆలోచింపచేసింది నన్ను.
radhika, 2007-03-08 02:45 PMకి రాసారు.