ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-05-17

Featuresindia.com RSS Feed: హైదరాబాద్‌లో కిడ్నీ 'కుంభకోణం'

2012-05-17 03:01 AM
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లకు కిడ్నీ కుంభకోణంలో ప్రమేయముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులు రాజేంద్రప్రసాద్‌, వెంకటరమణలను అరెస్టు చేయటంతో పలువురు డాక్టర్ల పేర్లు బైటకు వచ్చినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసుల ఎదుట వీరు నేరం అంగీకరించారు. కిడ్నీ ఏర్పాటుకు రోగుల నుంచి...

Featuresindia.com RSS Feed: స్టార్‌ మార్కు వుండదు

2012-05-17 03:01 AM
సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త. ఇంప్రూవ్‌మెంట్‌ కొరకు తిరిగి పరీక్ష రాస్తున్న సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు వారికి మార్కుల జాబితాలో స్టార్‌ మార్కును వేయరాదని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించింది. దాంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట లభించింది. సాధారణంగా పాస్‌ అయిన విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియట్‌...

2012-05-16

SEVA: సీబీఐ ఉచ్చులో యడ్యూరప్ప

2012-05-16 06:38 PM SEVA

బెంగళూరు మే 16: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన కేసు దర్యాప్తులో భాగంగా ఆయన నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. బెంగళూరు లోని డాలస్ కాలనీతో పాటు శివమొగ్గలోని యడ్డీ స్వగ్రామం సికారిపురలోని నివాసంతో సహా ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించి హడలెత్తించింది.

ఈ సోదాల్లో సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. యడ్యూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు విజయేంద్ర, అల్లుడితో పాటు పలువురు కీలక అధికార అనుచరగణ నివాసాల్లో కూడా సీబీఐ సోదాలు జరిపింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమరీతిలో అనుయాయులకు లబ్ది చేకూర్చడంతో పాటు గనుల లీజు వ్యవహారాల్లో ఆశ్రిత పక్షపాతం కనబర్చినట్లు సుప్రీం కోర్టు నిర్థారించింది. దీనితో సుప్రీం కోర్టు ఆయనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం యడ్యూరప్ప సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

మర్నాడే యడ్యూరప్ప సహా ఆయన బంధువుల నివాసాలపై దాడులు నిర్వహించడంతో కేసు దర్యాప్తులో సీబీఐ చురుగ్గా కదులుతున్నట్లు స్పష్టమౌతోంది

Share

“ప్రవాసరాజ్యం”: కంచి శంకరాచార్యపై కోర్టులో నటి రంజిత వాంగ్మూలం

2012-05-16 06:13 PM admin
చెన్నై: కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతిపై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి వాంగ్మూలం రికార్డు చేయడానికి సినీ నటి రంజిత బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు రావడం ఓ వారంలో ఆమె ఇది మూడోసారి. కంచి శంకరాచార్యపై వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం రంజిత వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. స్వామి నిత్యానందతో తనకు సంబంధాన్ని అంటగగడుతూ జయేంద్ర సరస్వతి తన ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రకటన చేశారని ఆమె [...]

“ప్రవాసరాజ్యం”: తమిళనాడు పత్రికలలోనూ చిరంజీవి పేరే!

2012-05-16 05:11 PM admin
చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో దొరికిన రూ.35 కోట్లకు సంబంధించి తమిళనాడు పత్రికలలోనూ చిరంజీవి పేరే ప్రధానంగా కనిపిస్తోంది. తమిళనాడు  లోని చిరంజీవి కూతురు సుష్మిత ఇంటి నుండి ఐటి శాఖ ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుష్మిత ఇంట్లో భారీ మొత్తంలో డబ్బులు దొరకడం   తమిళనాడు లో పతాక శీర్షికలకెక్కింది. రాజకీయ వర్గాల్లోనూ దీనిపై చర్చలు బాగా జరుగుతునయె. తమిళ తoబిలకు చిరు సుపరిచితిలే అయెతే అయన కూతురు ఏంటి లో అంత పెద్ద [...]

ప్రజాశక్తి: పదమూడవ భాషలో సినిమా

2012-05-16 05:53 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక చిత్రాలు నిర్మించి గిన్నిస్‌రికార్డ్‌ సాధించిన డా|| డి.రామానాయుడు అత్యధిక భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించిన ఘనత కూడా దక్కించుకున్నారు. తాజాగా పంజాబీ భాషలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 5 నుంచి కెనడాలో ఈ చిత్రం షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఇప్పటివరకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో.......

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: పోలీసుల సాయంతో తివారీకి రక్తపరీక్షలు చేయండి -ఢిల్లీ కోర్టు

2012-05-16 03:14 PM విశేఖర్
పోలీసుల సహాయం తీసుకుని తివారీ కి రక్త పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ కోర్టు తమ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, యు.పి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఎన్.డి.తివారీ తనకు తండ్రి … Continue reading

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2012-05-16 02:47 PM
పరకాల ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని తెరాస అధికారికంగా ప్రకటించింది. కాకపోతే దీనికి కారణం వేరే ఉందంటున్నారు. ముందునుంచీ పెద్ది సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలపాలని కేసీఆర్ భావించారట. ఐతే పరకాలలో భాజపా జోరు పెంచడంతో ఆయన పరకాల గ్రౌండు రిపోర్టులు తెప్పించుకుంటూనే ఉన్నారట.ఈ రిపోర్టుల్లో భిక్షపతికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు తేలిందట. ఐతే కేసీఆర్ మాత్రం భిక్షపతికి కాకుండా సుదర్శన్ కు ఇవ్వాలనుకుని ఆయనను బాగా ప్రోత్సహించారట కూడా.

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: క్లుప్తంగా… 14.05.2012

2012-05-16 02:27 PM విశేఖర్
జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి … Continue reading

ప్రజాశక్తి: కాశీతాడు?

2012-05-16 02:57 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
చితిపై చేనేతస్థితి కనిపించడం లేదా 'ఓ నేత?'నేడు మగ్గంలో కదలాడే నాడెచప్పుళ్లలోనే కాదు.....................

SEVA: టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ

2012-05-16 01:49 PM SEVA

నెల్లూరు, మే 16 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు  నారా  చంద్రబాబునాయుడు  నాయుడు హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మర్రిపాడు మండలం చెరువుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  చంద్ర బాబు పంటల గిట్టుబాటు ధరల కోసం గట్టిగా కృషి చేస్తామన్నారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పొగాకు కేంద్రాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు.పేదల సొమ్మును దోచుకుని అవినీతి డబ్బుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సాక్షి టీవీ చానెల్, సాక్షి పత్రిక పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కు చెందిన అనేక కేసుల్లో  తాను  కాపాడానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ముద్దాయేనని చంద్ర బాబునాయుడు వ్యాఖ్యానించారు. ముద్దాయి అయిన కిరణ్ సీఎంగా కొనసాగడానికి అనర్హుడని బాబు అన్నారు. జగన్ వల్లే అధికారులు, వ్యాపారులు జైలు పాలయ్యారని ఆయన విమర్శించారు.  రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ చర్యలూ తీసుకోలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.  ప్రస్తుతం పనికిమాలిన ప్రభుత్వం ఉందని, దానికి ప్రజలు చరమగీతం పాడాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Share

ప్రజాశక్తి: పాఠం

2012-05-16 01:53 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
'బడి' కథ బాగుంది. ఆదర్శాలతో బతకాలనుకునే టీచర్‌ ఉంటే ఆ స్కూలు పిల్లలు చదువు...........................

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: క్లుప్తంగా… 13.05.2012

2012-05-16 12:00 PM విశేఖర్
జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో … Continue reading

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2012-05-16 11:33 AM
పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ పరువు బజారుకీడుస్తూ మాట్లాడుతున్నవారిపై చర్యలు తీసుకునేందుకు పీసీసి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలిస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై రేపు చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

ప్రజాశక్తి: చావు అంచుల వరకూ...

2012-05-16 12:07 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
రెండు దశాబ్దాల క్రితం విడుదలైన మహేష్‌భట్‌ 'ఆషికి' సినిమాను మర్చిపోతామా! సూపర్‌డూపర్...................

:: నేటి ప్రపంచం ::: ఎన్టీఆర్ ‘బాద్ షా’ బిజినెస్ !!

2012-05-16 09:54 AM Aravind The King (noreply@blogger.com)
ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బాద్ షా’ అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. నెల్లూర్ రైట్స్ ని శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో గణేష్ తను నిర్మిస్తున్న బాద్షాకి కూడా అదే డిస్ట్రిబ్యూటర్స్ చేత బిజినెస్ ప్రారంభించాడు.

:: నేటి ప్రపంచం ::: మహేష్ బాబు దూకుడు 2

2012-05-16 09:51 AM Aravind The King (noreply@blogger.com)
మహేష్ బాబు కెరీర్ డల్ గా ఉన్నప్పుడు కిక్ ఇచ్చి మళ్లీ పట్టాలు ఎక్కించిన చిత్రం 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీగా రూపొందింది. ఈ చిత్రం సీక్వెల్ చేయాలని మహేష్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దాంతో 'దూకుడు 2'కి దర్శకుడు శ్రీను వైట్ల స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దూకుడులోని పాత్రకు కొనసాగింపుగా ఈ చిత్రం తయారవుతోంది. అయితే బ్యాక్ డ్రాప్

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు

2012-05-16 08:40 AM విశేఖర్
1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా … Continue reading

ప్రజాశక్తి: దూసుకెళుతున్న బాణం!

2012-05-16 08:43 AM ప్రజాశక్తి (noreply@blogger.com)
కొందరు ఏ రంగంలోనైనా తక్కువ కాలంలోనే విజయాలు సొంతం చేసుకుంటారు...........................

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: క్లుప్తంగా… 12.05.2012

2012-05-16 07:07 AM విశేఖర్
మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ … Continue reading

2012-05-15

Manyaseema.com RSS Feed: హైదరాబాద్‌లో కిడ్నీ 'కుంభకోణం'

2012-05-15 12:00 AM
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లకు కిడ్నీ కుంభకోణంలో ప్రమేయముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులు రాజేంద్రప్రసాద్‌, వెంకటరమణలను అరెస్టు చేయటంతో పలువురు డాక్టర్ల పేర్లు బైటకు వచ్చినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసుల ఎదుట వీరు నేరం అంగీకరించారు. కిడ్నీ ఏర్పాటుకు రోగుల నుంచి...

Manyaseema.com RSS Feed: స్టార్‌ మార్కు వుండదు

2012-05-15 12:00 AM
సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త. ఇంప్రూవ్‌మెంట్‌ కొరకు తిరిగి పరీక్ష రాస్తున్న సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు వారికి మార్కుల జాబితాలో స్టార్‌ మార్కును వేయరాదని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించింది. దాంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట లభించింది. సాధారణంగా పాస్‌ అయిన విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియట్‌...

2012-05-13

24 గంటలు: మీరు నోమోఫోబియా బారిన పడ్డారా..?

2012-05-13 06:33 AM sateesh devalla (noreply@blogger.com)
మీకు తెలియకుండానే మీ చేతులు.. జేబుపైకి వెళ్లిపోతున్నాయా..? అదే పనిగా తడుముతున్నాయా..? ఏదో పనిచేస్తుండగా సడన్‌గా మీకు టెన్షన్ వేస్తోందా..? మీ మొబైల్‌ను పదే పదే చెక్‌ చేసుకుంటున్నారా..? మొబైల్‌ ఫోన్ పోయిందేమోనని తరచూ భయపడుతున్నారా..? SMSలు.. మిస్డ్‌కాల్స్‌ ఉన్నాయేమోనని పదే పదే చూసుకుంటున్నారా..? ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తే.. మీరో ఫోబియాతో బాధపడుతున్నట్లే. ఏం ఫోబియా అని టెన్షన్ పడకండి.. .పైగా..

2012-05-09

24 గంటలు: కెవ్వు కేక అంటున్న మలైకా

2012-05-09 04:12 PM sateesh devalla (noreply@blogger.com)
మున్నీబద్‌నామ్‌ హుయి అంటూ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఐటమ్‌ గాళ్‌ మలైకా అరోరా...ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కెవ్వుకేక పెట్టిస్తోంది. గబ్బర్‌సింగ్‌ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌తో నటించడంతో ఎంతో ఆనందంగా ఉందని మలైకా అంటోంది.

24 గంటలు: సీఎంల ప్రాణాలతో హెలికాప్టర్ల చెలగాటం

2012-05-09 03:51 PM sateesh devalla (noreply@blogger.com)
హెలికాప్టర్.. గాల్లో ఎగిరే హెలికాప్టర్.. నేతలను గజగజలాడిస్తోంది.. ఎక్కితే.. త్వరగా గమ్యాన్ని చేరడం సంగతేమో గానీ.. గాల్లో కలిసిపోతామేమోనన్న భయం.. రాజకీయనేతలను వణికిస్తోంది. ముఖ్యంగా.. ముఖ్యమంత్రులకు.. హెలికాప్టర్లకు మధ్య సమ్‌థింగ్ జరుగుతోంది.. అందుకే.. వరసగా ప్రమాదాలు.. కీలక నేతల మరణాలు.. తాజాగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జార్ఘండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా.. తృటిలో ప్రాణాపాయం నుంచి

2012-04-30

24 గంటలు: వంశీకి షోకాజ్ వెనుక బాలయ్య హస్తం?

2012-04-30 02:58 AM sateesh devalla (noreply@blogger.com)
విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి చంద్రబాబు నాయుడు షోకాజ్ నోటీస్ జారీ చేయడం వెనుక బాలయ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో బహిరంగంగా జగన్ ను కలుసుకోవడంతో పాటు, వంశీ అతన్ని కౌగలించుకోవడం ఇప్పటికే పెద్ద వివాదాన్ని సృష్టించింది. పార్టీలో పట్టుపెంచుకోవడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్న బాలకృష్ణ ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. దీనిపై చంద్రబాబు దగ్గర ఆగ్రహం వ్యక్తం

2012-04-26

24 గంటలు: రాజ్యసభకు సచిన్ టెండుల్కర్

2012-04-26 01:04 PM sateesh devalla (noreply@blogger.com)
ఇప్పటివరకూ క్రికెట్ మైదానం చిచ్చర పిడుగులా చెలరేగిన సచిన్ టెండుల్కర్... ఇకపై పొలిటికల్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టబోతున్నాడు. త్వరలోనే సచిన్ రాజ్యసభ ఎంపీ అయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంపిక చేయాల్సిన 12 మందిలో ఒకరిగా సచిన్ టెండుల్కర్ ను ఎంచుకోవాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సచిన్

2012-03-29

24 గంటలు: జయను మాయలో పడేస్తున్న శశికళ

2012-03-29 04:26 PM sateesh devalla (noreply@blogger.com)
నేనెప్పుడూ జయలలితకు ద్రోహం చేయలేదు... ముఖ్యమంత్రి కావాలని ఆశించలేదు. జయను మోసం చేసిన వారు నాకూ శత్రువులే. కుట్ర విషయం తెలిసి షాక్‌కు గురయ్యాను. కుట్రపన్నిన వారిని క్షమించే ప్రసక్తే లేదు- శశికళ ఇది జయలలిత ఒకప్పటి ప్రియసఖి శశికళ స్టేట్ మెంట్. తన బంధువులు, కుటుంబసభ్యులతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించింది చిన్నమ్మ. జయలలితకు దగ్గర కావడం కోసమే ఈ ప్రకటన చేసి ఉండొచ్చని చెన్నై వర్గాలు

2012-03-07

Mulakkada. Latest Blog Articles From Telugu News: సినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో

2012-03-07 12:00 AM

సినిమాలను పైరసీ చేసి అమ్మటం నేరం... అలాగే సినిమా వాళ్ళకు పైరసీ చేసేవాళ్లంటే మహా ...

Mulakkada. Latest Blog Articles From Telugu News: జగన్ హవా తగ్గుతోంది: జెసి

2012-03-07 12:00 AM

జగన్ హవా తగ్గుతోంది,కడపలో ఉన్నంత ఉండదు: ...

2012-02-03

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్

2012-02-03 05:56 AM Madan (admin@apreporter.com)

ఫోర్జరీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్‌గా తీసుకుని ఓ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడన్న ఆరోపణలతో సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్‌ను లోన్‌గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్‌బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: నేడు ఆసీస్ తో రెండో టి20 మ్యాచ్

2012-02-03 05:20 AM Madan (admin@apreporter.com)

దెబ్బ మీద దెబ్బతో కుంగిపోయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే చివరి, రెండో టి-ట్వంటీ మ్యాచ్లో అయినా ఆసిస్ను ఓడించాలనే లక్ష్యంతో ఉంది  భారత్. అంతేకాకుండా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఎమ్‌సీజీ మైదానంలో జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: టిటిడికి వ్యతిరేకంగా తిరుమలకు కాలిబాటలో : చిన్న జీయర్

2012-02-03 05:13 AM Madan (admin@apreporter.com)

చిన్న జీయర్ శిష్యులతో తిరుపతి కోలాహలంగా మారింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మరికొద్దిసేపట్లో విష్ణు సహస్రనామ స్త్రోత్రపారాయణం జరగనుంది. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలిబాటలో జీయర్ యాత్ర చేపడతారు. టిటిడి 110 తప్పులు చేసిందని ప్రకటించిన నేపథ్యంలో చిన్నజీయర్ పర్యటన ఉత్కంఠగా మారింది. గతంలో టీటీడీపై చేసిన వాదనకు తాను కట్టుబడి ఉన్నానని దీనిపై పూర్తిస్తాయిలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు

2012-02-03 05:11 AM Madan (admin@apreporter.com)

తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు

2012-02-03 04:56 AM Madan (admin@apreporter.com)

పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్ను తిరువారూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

2011-08-13

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: ఈ ఏడాదిలోనే చరణ్ నిశ్చితార్థం : చిరంజీవి

2011-08-13 07:02 AM Vijay (admin@apreporter.com)

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రాంచరణ్‌ నిశ్చితార్థం ఈ ఏడాదిలోపే జరగనుంది. ఈరోజు చరణ్ తండ్రి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే రాంచరణ్‌, ఉపాసనల నిశ్చితార్థం జరగనుందని తెలిపారు. ఇరు కుటుంబాలు కలిసి వారంలోగా నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాదు నగర మేయర్ కార్తీక చిరంజీవికి రాఖీ కట్టారు.

2011-04-24

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: సత్యసాయి బాబా జీవిత విశేషాలు

2011-04-24 10:31 AM Administrator (admin@apreporter.com)

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబర్ 23వ తేదిన పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఫలముగా భగవాన్ సత్యసాయి జన్మించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పిదప స్వామి జన్మించడం తో ఆయన తల్లితండ్రులు ఆయనకు సత్యనారాయణ రాజు అని నామకరణం చేసారు. బాబా పసికందుగా ఉన్నప్పటి నుండే అనేకమైన అద్బుతాలు జరిగాయని అంటారు. ఆయన పుట్టిన తరుణంలో ఇంటిలోని సంగీత వాద్యాలు వాటంతటవే మ్రోగాయట. బాబా జననం తరువాత ఈశ్వరమ్మ పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని ఇది ఆ అవతార పురుషుడి లీలగా భక్తులు చెబుతారు.

బాబా చిన్న తనం నుండి ఆధ్యాత్మిక స్మరణలో ఉండేవారట. తనతో చదువుకొనే తోటి విద్యార్దులకు ఎప్పుడూ ఆత్యధ్మిక బోధనలు చేసేవారు. పురాతన శ్లోకాలను అవలీలగా చెప్పేవారట. ఎప్పుడూ ఏకాగ్రతతో మౌనంగా ఉండేవారని తినే ఆహారంపై కూడా ఎప్పుడూ ఆసక్తి చూపేవారు కాదని భక్తులు చెబుతారు. అయితే ఉన్నట్టుండి  ఒక రోజు తన 14వ ఏట 1940 మార్చి 28వ తేదీన తను షిర్డీ సాయిబాబా అవతారమని ప్రకటించారు. "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పి తన చదువుకు స్వస్టి పలికారట. ఆతరువాత దాదాపుగా మూడేళ్ళు పాటు ఒక పొలంలో ధ్యానం చేసారట. అప్పటినుండి ఆయనకు భక్తులు పెరగడం మొదలు పెట్టారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు చుట్టుపక్కల గ్రామాలను, రాష్ట్రాలనే కాకుండా సుమారు 150 దేశాల ప్రజలను ఆకర్షించింది. పదుల్లో మొదలైన భక్తుల సంఖ్య కోట్లల్లో కి పెరింగింది. నిరుపెదైన, కోటీశ్వరుడైన బాబాకి సమానమే. నిరుపేదైన దేశాలను ఏలే రాజైన బాబాకు భక్తులుగా మారిపోయారు.

ఒక్కప్పుడు పుట్టపర్తి గ్రామంలో బస్సు సౌకర్యం కూడా లేదు. కానీ ఇప్పుడు అదో అద్బుతమైన ఆత్యధ్మిక కేంద్రం. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణా కేంద్రం. ఏంతో మందికి ఉచితంగా చదువు చెబుతున్న విద్యా నిలయం. నిత్యం బాబా స్మరణతో, ఆత్యధ్మిక బోధనలతో అలరారుతున్నఒక ప్రశాంతమైన నిలయం. తన తల్లి ఈశ్వరమ్మ కోరిక మేరకు 1954 లోనే 12 పడకలతో ఒక ఆసుపత్రిని పుట్టపర్తిలో నిర్మిచారు. "సత్యసాయి ట్రస్ట్" ద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆసుపత్రి ని ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో అభివృద్ధి చేసారు. ఇక్కడ పేద ప్రజలకు లక్షల విలువచేసే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. వైద్యంతో పాటు అక్కడికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించడం, వారిని అన్నివిదాల కరుణతో చూడడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఈ ఆసుపత్రికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లబించింది.

సత్య సాయి సేవా కార్యక్రమాల్లో మరో ముక్యమైనది "సత్యసాయి మంచినీటి పధకం". తాగునీటి కోసం పరితపిస్తున్నకొన్ని ప్రాంతాలను ఆయన దత్తతికి తీసుకున్నారు. దాదాపుగా 1300 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాంతాలవారి దాహార్తిని తీర్చి సత్య సాయి కరుణామూర్తిగా కీర్తించబడ్డాడు. ఒకానొక సమయంలో ఈ పధకానికి డబ్బు లేక పోవటంతో ట్రస్ట్ ఆస్తులను బ్యాంక్ లో తనకా పెట్టి లోన్ ద్వారా డబ్బు సేకరించి మంచినీటి పధకాలను పూర్తీ చేసారు సత్య సాయి. ఈ పతకాలను కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చెయ్యకుండా ప్రక్క రాష్ట్రమైన తమిళనాడు కి కూడా ఈ మంచినీటి పధకంతో దాహార్తిని తీర్చారు.

మరో ముక్యమైన సేవాకార్యక్రమం ఉచిత విధ్య. ముందుగా చెప్పుకున్నట్లు, పుట్టపర్తి ఒక సరస్వతి నిలయం. ఇక్కడ రిజర్వేషన్లు ఉండవు. పేద, ధనిక అనే బేదం ఉండదు. ఒకటే లక్యం, "నేటి బాలను రేపటి ఉత్తమ పౌరులుగా" తీర్చి దిద్దడం. ఆద్యాత్మికతో కూడిన ఉన్నత ప్రమాణాలతో అత్యున్నతమైన మైన విద్యను విలువలను జోడించి బోదిస్తారు. "మానవసేవే మాధవసేవ" అనే తత్వాన్ని వీరికి బోదించడం ద్వారా వీరిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.

ఒక వ్యక్తిని భగవంతుని గా కొలవడానికి ఆయనకు అద్బుత శక్తులు అవసరంలేదు. దయాగుణం, కరుణ, ప్రేమ కలిగిన వారెవరైనా భగవంతునితో సమానమే. అలంటి వారిలో "సత్య సాయి" ఒకరని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఎంతోమందికి ప్రేమను పంచిన కరుణామూర్తి సత్య సాయిబాబా. ఈయన మరణం అసత్యం. మరణించింది కేవలం ఈయన శరీరం మాత్రమే కానీ ఈయన పంచిన ప్రేమ కాదు, ఆయన ఆత్మ మన శ్వాసలో కలిసిపోయింది. అంటే ప్రతీ ఒక్కరూ ఆయన ఏమైతే కోరుకున్నారో, ఏ ప్రేమనైతే పంచి వెళ్ళారో వాటిని పాటించాలి.

2011-03-15

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: చెద పట్టిన శ్రీజ, బరద్వాజ్ ల ప్రేమ

2011-03-15 05:56 AM Madan (admin@apreporter.com)

movies telugu newsచిరంజీవి కూతురు శ్రీజ గుర్తుంది కదా? ఎందుకు ఉండదు అప్పటిలో ఆమెగారు చేసిన సీన్ చిన్నదేమీ కాదు కదా! శ్రీజ, శిరీష్ బరద్వాజ్... చాలా గొప్ప ప్రేమికులు. అందర్ని ఎదిరించి 2007 అక్టోబర్ న్యూ బోయిన్పల్లి ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి చేసుకున్న వీరి వివాహానికి అప్పటిలో చాలా మంది (బయటి పెద్దలు) సపోర్ట్ చేసారు. చేసేది లేక చిరంజీవి మౌనంగా ఉన్నారు. అది జరిగిపోయిన కధ!

2012-05-16
2012-05-16 09:54 AM Aravind The King (noreply@blogger.com) - :: నేటి ప్రపంచం ::
ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బాద్ షా’ అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. నెల్లూర్ రైట్స్ ని శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో గణేష్ తను నిర్మిస్తున్న బాద్షాకి కూడా అదే డిస్ట్రిబ్యూటర్స్ చేత బిజినెస్ ప్రారంభించాడు.
2012-05-16 09:51 AM Aravind The King (noreply@blogger.com) - :: నేటి ప్రపంచం ::
మహేష్ బాబు కెరీర్ డల్ గా ఉన్నప్పుడు కిక్ ఇచ్చి మళ్లీ పట్టాలు ఎక్కించిన చిత్రం 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీగా రూపొందింది. ఈ చిత్రం సీక్వెల్ చేయాలని మహేష్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దాంతో 'దూకుడు 2'కి దర్శకుడు శ్రీను వైట్ల స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దూకుడులోని పాత్రకు కొనసాగింపుగా ఈ చిత్రం తయారవుతోంది. అయితే బ్యాక్ డ్రాప్
2012-05-07
2012-05-07 12:01 PM swamy (noreply@blogger.com) - దృశ్యం
న్యూ టాలెంట్స్ కు బంపర్ ఆఫర్స్!మీకు సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాలని ఉందా..? నటీనటులుగా మారాలని ఉందా..?దర్శకత్వ ప్రతిభ చూపించాలని ఉందా..?స్ర్కిప్టు కూడా అద్భుతంగా రాయగలరా..?అయితే మీ కోసం అద్భుత అవకాశాలు...! సినిమా రంగంలో రాణించాలనే ఉత్సాహంతో ఉన్న కొత్త నటీనటులు, దర్శకులకు ఆర్ ఆర్ మూవీమేకర్స్ బ్యానర్ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు.. Read More Story
2012-05-07 08:56 AM swamy (noreply@blogger.com) - దృశ్యం
అక్షయ్‌కుమార్‌తో నటిస్తా: సానియామీర్జా Read Story
2011-04-26
2011-04-26 09:25 AM manyasima - మన్యసీమ
హైదరాబాద్‌: జగన్‌ పార్టీ మే 13న కాలగర్భంలో కలసిపోతుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. తన పార్టీ పూర్తి పేరైన యువజన శ్రామిక రైతు పార్టీ పేరు చెప్పుకోలేని దుస్థితిలో జగన్‌ ఉన్నారని… వైఎస్‌కు, సోనియాకు పోటీ అనడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కడప, బెంగళూరుకు మధ్య పోటీ అని ఆయన చెప్పారు. సాక్షి మీడియా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి కథనాలు రాస్తోందని ఆయన ఆక్షేపించారు. Filed under: వార్తలు
2011-04-26 08:05 AM manyasima - మన్యసీమ
చెర్నోబిల్‌: చెర్నోబిల్‌లో అణుప్రమాదం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రజలు ఆనాటి ప్రమాదంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. 1986 ఏప్రిల్‌ 26 ఉదయం యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో పేలుడు సంభవించింది. పదిరోజుల పాటు మండిన ఆ అణుమంటలవల్ల వెలువడిన రేడియోధార్మికత హీరోషిమా, నాగసాకిల మీద వేసిన అణుబాంబుల కన్నా 100 రెట్లు ఎక్కువ. ప్రమాదంలో వెలువడిన రేడియేషన్‌ యూరోప్‌ దేశాల వరకూ వ్యాపించింది. లెక్కకు ఆనాడు చనిపోయిన వారి సంఖ్య [...]
2009-12-16
2009-12-16 04:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-07-27
2009-07-27 02:07 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Priyanka Kothari Hot & Sexy Images
2009-05-18
2009-05-18 03:13 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ శ్రీలంక దళాల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. దీంతో సహనం కోల్పోయిన సైన్యం ప్రభాకరన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాకేట్ లాంచర్‌ను వదిలారు. దీంతో వాహనంలో ఉన్న
2009-05-18 02:46 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా
2009-04-22
2009-04-22 05:46 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-04-10
2009-04-10 07:19 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Earth is an award-winning British natural history film from the BBC Natural History Unit. It was released in cinemas internationally in 2007 and is due to be released in the US on 22 April 2009. The British version was narrated by Patrick Stewart and the US version is to be narrated by James Earl Jones. A UK-German co-production, it was filmed entirely in high-definition and 35mm using the
2009-04-03
2009-04-03 06:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Cloudy with a Chance of Meatballs is a 2009 computer-animated forthcoming 3D film produced by Sony Pictures Animation and distributed by Columbia Pictures. It is scheduled for a theatrical release on September 18, 2009 and is inspired by the children's book of the same name by Judi Barrett and Ron Barrett. It is the Sony Pictures Animation's third film. Whereas the book had one speaking
2009-03-30
2009-03-30 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-28
2009-03-28 12:12 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు
2009-03-16
2009-03-16 05:24 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్
2009-03-14
2009-03-14 07:04 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-14 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Imagine if you’d had a 6-foot monster to help you through the tough times when you were eleven. Someone to live in your backyard shed, hide out in the attic with you watching monster movies, defend you against bullies, someone to be your best pal, always. And the amazing thing? You’re the only one who knows he exists. This is exactly what happens to WILLY when the stuffed toy he had as a child
2009-03-14 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
“X-Men Origins: Wolverine” WallpapersVenkateshwarlu Bulemoni
2009-03-12
2009-03-12 09:14 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
అఫిషియల్ ట్రైలెర్
2009-03-11
2009-03-11 05:30 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Mary and Max is a forthcoming stop motion clay-animation feature film from Australia, based on real story, directed and written by Adam Elliot. The voice cast Toni Collette, Philip Seymour Hoffman, and Eric Bana. The film premiered on the opening night of the 2009 Sundance Film Festival. Basic PlotThe film tell the story of the unlikely pen-pal friendship between Mary, a chubby lonely 8-
2009-03-10
2009-03-10 08:04 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి
2009-03-10 07:58 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు
2009-03-07
2009-03-07 05:55 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-02
2009-03-02 06:00 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-23
2009-02-23 10:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-21
2009-02-21 06:40 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
This new IMAX adventure transports moviegoers to some of the most exotic and isolated undersea locations on Earth, including Southern Australia, New Guinea and others in the Indo-Pacific region, allowing them to experience face-to-face encounters with some of the most mysterious and stunning creatures of the sea. It offers a uniquely inspirational and entertaining way to explore the beauty and
2009-02-21 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Tollywood lead actress Charmme’s latest Telugu film 16 days is all set to release on 20 February. This film deals with 16-day-long period in the life of the lead pair, besides the situations that would surround them. Charmme is playing the role of Angelina who has the special talent of mimicking Pawan Kalyan, Ravi Teja, Sunil etc. Arvind plays male lead.
2009-02-20
2009-02-20 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-17
2009-02-17 05:47 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish