ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-02-04

a2z డ్రీమ్స్: ‘రామ్ చరణ్’ రచ్చ సినిమాతో కలక్షన్స్ రచ్చ లేపుతాడా?

2012-02-04 04:09 PM a2zdreams

1) మగధీర సినిమా ద్వారా నీ తండ్రి నీకు ఇచ్చిన స్టామినా ఇది అని రాజమౌళి ‘రామ్ చరణ్’ కు చూపించాడు.
2) దూకుడు, ‘బిజినెస్ మేన్’ సినిమా ల ద్వారా తెలుగు సినిమాల ప్రస్తుతం ఓపినింగ్స్ స్టామినా ఇది అని మహేష్ బాబు ఇంకో గోల్ సెట్ చేసాడు.
3) ఆరెంజ్ సినిమా ద్వారా తన సినిమాకు ప్రేక్షకులకు అర్ధం కాని కాన్సెప్ట్ , దానికి తోడు ఓవర్ బడ్జెట్ అనవసరం అని తెలుసుకున్నాడు.

ఈ పరిస్తితులలో వస్తున్న సినిమా ‘రచ్చ’.

my observation:
మగధిర సినిమా ద్వారా పోకిరీ రికార్డులని ఎలా చిత్తు చేసాడో రచ్చ సినిమా ద్వారా భారీ ఓపినింగ్స్ సాధించి ‘బిజినెస్ మేన్’ రచ్చ లేపాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

ps: లీక్ అయిన title song రచ్చ లేపుతుంది.


Prabhava ప్రభవ: సూర్యుడు సున్నా

2012-02-04 03:38 PM Prabhava (noreply@blogger.com)
ఒక వూరిలో 0,1,2,3,4,5,6,7,8,9 అనే స్నేహితులు ఉండే వారు. వీరికి సూర్యుడు చంద్రుడు మంచి మిత్రులు. ఆ రోజు సూర్యుని పుట్టిన రోజు.  సూర్యుడు పార్టీ ఇయ్యాలని అనుకొన్నాడు. అందుకు తన స్నేహితులైన 0,1,2,3,4,5,6,7,8,9  లను ఇంటికి పిలిచాడు. అందరు వరసగా టేబుల్  పైన కూర్చున్నారు. అప్పుడు సూర్యుడు కేకు కోశాడు. సూర్యుడి వాళ్ళ అమ్మ 1 కి ఒక కేకు ముక్క, 2 కు రెండు కేకు ముక్కలు, 3 కు మూడు కేకులు ..అలా అందరికీ

వసంతం: నయాగరా జలపాతంలో దూకటమా !!? Brink of Death on the Brink of Niagara’s Horseshoe Falls

2012-02-04 03:34 PM సంపాదకుడు
నయాగరా జలపాతంలో దూకటమా !!? Brink of Death on the Brink of Niagara’s Horseshoe Falls ఒళ్ళు జలదరించే దృశ్యం ఈ విడియోలో చూడబోతున్నారు.

ప్రేమలో మనం: హలో... అవాక్కయ్యారా...!!!

2012-02-04 03:29 PM గీతిక బి (noreply@blogger.com)
హలో... అవాక్కయ్యారా...!!!నచ్చీ నచ్చనట్టున్నా... మార్చక తప్పని పరిస్థితిలో మార్చిన నా బ్లాగు అలంకరణ ఇది. పాతింటికే (కొత్త కొత్త) రంగులేసినట్టుందా...

TeluguMovieViews.com: బాలకృష్ణ వైపు చూస్తున్న రాజశేఖర్

2012-02-04 03:03 PM admin

హీరో  రాజశేఖర్ తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోయినా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తుంటారు.ఇంతకు ముందు జీవిత రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లాండ్ బ్యాక్ మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ దంపతులు తరువాత జగన్ పంచన  చేరారు.

తరువాత  జగన్ తనవద్దకు గాగుల్స్ పెట్టుకుని రావద్దని అన్నారని తనకు ఫేమ్ రావడం జగన్ కు ఇష్టం లేదని రాజశేఖర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.ఆ సమయంలో టి.డి.పి కి దగ్గరవడానికి ప్రయత్నించినా ఈ దంపతులు పెట్టిన షరతులకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.

టి.డి.పి లో ఇప్పుడు బాలయ్య హవా కనిపిస్తుండటంతో బాలయ్యకు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.చిరంజీవి, బాలయ్యల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.చిరు తనను తోక్కేసాడని చెప్పే రాజశేఖర్ కి బాలయ్య మాటలు బాగా నచ్చినట్లు కనిపిస్తున్నాయి.హైదరాబాద్ లో క్యాన్సర్ అవేర్నస్ వాక్ లో బాలయ్యతో కలిపి నడిచారు రాజశేఖర్.

వీళ్ళతో కలిపి చాలా మంది నటులు పాల్గొన్నా రాజశేఖర్ ఎంట్రీ మాత్రం బాలయ్యని ఇంప్రెస్స్ చెయ్యడానికే అంటున్నారు.త్వరలో ఈ విషయం అఫీషియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

మీ కోసం: బెల్జియం లో జరిగిన LED లైట్ల పండుగ...ఫోటోలు

2012-02-04 02:56 PM SPLENDOR OF YOGA
బెల్జియం లో 2012 సంవత్సర లైట్ల పండుగను జరుపుకున్నారు. ఇందులో సుమారు 55,000 బల్బులు ఉపయోగించేరు. 92 అడుగుల ఎత్తుకు చెక్కలతో చర్చ్ లు అమర్చి వాటిని బల్బులతో అలంకరించేరు. ఎంతో ఎనర్జీ వ్రుధా చేస్తున్నారు అన్నవారికోసం 55,000 బల్బులు వెలగడానికి 20K వాట్స్ కరెంట్ మాత్రమే ఖర్చు అవుతోందని తెలిపేరు.

తెలుగు పాటలు: బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం... ఫలహరాలే తింటే ఫరమానందం...

2012-02-04 02:54 PM తెలుగు పాటలు
బాబాయ్ హోటల్ అంటే  బ్రహ్మానందం ఫలహరాలే తింటే ఫరమానందం బాబాయ్ హోటల్ అంటే  బ్రహ్మానందం ఫలహరాలే తింటే ఫరమానందం  వెన్నపూసతొ ఇడ్లీలు గోధుమ ఉప్మా పెసరట్లు పట్టుకచుస్తే నేయూరు మినపట్టుని చుస్తే నోరూరును మరువని చెలిమికి మమతల  లోగిలి బాబాయ్ హోటల్ మన బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్ అంటే  బ్రహ్మానందం ఫలహరాలే తింటే ఫరమానందం ఏ.యన్.ఆర్ యన్.టి.ఆర్ రుచికి ముగ్ధులు అయిపోయారు చిరంజీవి శ్రీదేవి మీనా సుచి శుబ్రతను

మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే: అర క్షణం ఆగలేక వెచ్చని నా చేతులను' చల్లగా 'కాల్చెశావు.

2012-02-04 02:50 PM నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి
కావ్య కన్నెలా,కలల రాణిలా.. కనువిందు చేస్తూ... కవ్వి స్తే.. కౌగిట్లో కరిగిద్దామనుకున్నా.... దగ్గరయ్యే కొద్దీ....... మనసంతా పులకింతలు.... వొళ్ళంతా గిలిగింతలు. ప్రేమగా పొదివి పట్టుకున్న నా చేతుల్లో వెచ్చగా కరిగిపోతుంటే.. పరవశించిపోయా. అర క్షణం ఆగలేక వెచ్చని నా చేతులను' చల్లగా 'కాల్చెశావు. నీ వూపిరిలో నన్ను నిలువెల్ల వణికిస్తున్నావు... ఎందుకింత అక్కసు నాపై? నా సాహచర్యం సహించలేకనా? వెచ్చని నా ప్రియ

నాలో మాట: మంచి ఆలోచన

2012-02-04 02:32 PM kalyan (noreply@blogger.com)
ఆయువు తీరని ఆలోచనకు అంతులేదు నిదురతో వాటిని అంతం చేసినా వేకువతో సరి ఉదయించు జీవిత కాలపు వేగంతో పాటు వాటిలో ఎన్నో మార్పులు వాటి అదుపులో మనం ఉన్నంత వరకు మనకు మనమే ఖైదీలు రెక్కలు కట్టి ఎగురవేసిన హద్దులనే దాటుతాయి రెప్పలు దాటనీయకుండా దాచుకుంటే మనలో బాధలుగా మిగులుతాయి అవి ఎక్కువైతే ఏకాంతానికి దారి తీస్తాయి తక్కువైతే మనశ్శాంతికి దోహదపడుతాయి సమాజంతో కలిస్తే నలుగురికి సాయపడతాయి సమతుల్యతతో

కడలి: నీ ఎడబాటులో...

2012-02-04 02:09 PM సుభ/subha
అంత తేలిక కాదేమో ఈ ప్రేమని మట్టిలో కలిపేయడం., ఈ గుండెకి ఒక తీయని గాయం చేసావు జీవితంలో ఇక కోలుకోలేనంతగా., ఇదిగో ఇప్పుడు చూడు ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని ప్రేమతో చిరునవ్వు చిందిస్తావని  ఆ ఒక్క చూపు కోసం తపించిపోతున్నాను... ఎంత వింత!! నువ్వలా చూస్తుంటే  నా మనసులో మాట నీ కళ్ళలో కనిపిస్తోంది., నీ జ్ఞాపకమే  నాకు రేయి పగలు తోడుగా ఉంటోంది., ఇపుడింక నిన్ను మర్చిపోవడం సాధ్యమేనా

శాస్త్ర విజ్ఞానము: గోవాకి వైస్రాయ్ (వాస్కో ద గామా 12)

2012-02-04 02:07 PM శ్రీనివాస చక్రవర్తి (noreply@blogger.com)
మూడవ సారి వాస్కో ద గామా ఇండియాకి పయనమయ్యాడు. కొత్తగా వచ్చిన జాన్ – III నియమించగా పోర్చుగల్ ప్రతినిధిగా. గోవాకి వైస్రాయ్ గా వెళ్లాడు. 1524 ఏప్రిల్ నెలలో 14 ఓడలతో 3000 సిబ్బందితో బయల్దేరాడు. మొసాంబిక్ దాకా యాత్ర భద్రంగానే సాగింది. మరమ్మత్తుల కోసం మొసాంబిక్ లో ఆగారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడ్డాయి. ఓ పెనుతుఫాను తీరం మీద విరుచుకుపడింది. ఆ దెబ్బకి మూడు ఓడలు నీటిపాలయ్యాయి. ఆ ఓడలలోని సిబ్బంది

అవీ..ఇవీ...అన్నీ...: జలుబుకు గృహవైద్యం

2012-02-04 01:59 PM ::K.Srinivas:: (noreply@blogger.com)
వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా జలుబు బారిన పడిన వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబును త్వరితగతిన వదిలించుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర పోయేముందు పాలు తాగితే జలుబు నుంచి దూరం కావచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరగించి, ఆ తర్వాత ఆ నీటిని శుభ్రమైన వస్త్రంతో వడగట్టి కొద్దిగా

అవీ..ఇవీ...అన్నీ...: ఎవరినైతే తిట్టమన్నారో.. వారితో కలిసిపోయారు : డా|| రాజశేఖర్‌.

2012-02-04 01:54 PM ::K.Srinivas:: (noreply@blogger.com)
ఎవర్‌గ్రీన్‌ హీరోగా వెలిగి తనకంటూ ఆవేశపు పాత్రల్లో ప్రత్యేకశైలి ఏర్పరచ్చుకున్న నటుడు డా|| రాజశేఖర్‌. అంకుశం నుంచి నేటి వరకు తనకెరీర్‌ను విశ్లేషిస్తే.. ఎన్నో ఎత్తుపల్లాలు వున్నాయంటున్నారు. లేటెస్ట్‌గా మహంకాళి, అర్జున చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు ఈరోజు !! ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ విశేషాలు: ఇండిస్టీకి వచ్చి ఎన్నాళ్లయింది?

ప్రజాశక్తి: మాఫియా చోరీ

2012-02-04 01:48 PM ప్రజాశక్తి
అక్రమ సంపదలను ఎలా కూడపెట్టుకోవచ్చో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న సిబిఐ విచారణలో వెల్లడవుతున్న అంశాలు అపూర్వ చింతామణి, కాశీ మజిలీ కథల్లాగా అంతం లేకుండా సాగుతున్నాయి. ఇక్కడ చెప్పబోయేది దాదాపు అలాంటిదే. నేరాలు చేయటంలో అందెవేసిన రెండు కుటుంబాలతో చేతులు కలిపిన మొత్తం 13 మంది అమెరికాలో అవినీతికి పాల్పడ్డారు. న్యూజెర్సీ  .....

విశాలాంధ్ర మహాసభ: నొప్పించకండి!

2012-02-04 01:42 PM Chaitanya
ఆంధ్రప్రభ వ్యాసం : ఇంకో పది, పదిహేను రోజుల్లో మన రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మరీ వారం పదిరోజులకు పరిమితం కాకుండా, ఏకంగా నెల రోజులకు పైనే జరుగుతాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు కూడా వచ్చేనెల మొదటివారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మధ్యకాలంలో మన రాజకీయ నేతలే కాదు పార్టీలు కూడా వాద ప్రతివాదాల ముసుగులో ఎంత విపరీతంగా, అసభ్యంగా పరస్పరం దూషించుకుంటున్నాయో చూస్తున్నాం

తెలుగు లో కంప్యూటర్స్: *50gb free Online Storage ని అందించే వెబ్సైట్స్

2012-02-04 01:34 PM S. Suresh
50gb వరకు free Online Storage ని అందించే వెబ్సైట్స్ కోసం నెట్ లో వెతుకుతున్నారా?. అయితే, ఈ క్రింది రెండు వెబ్సైట్స్ ని చూడండి.  ADrive  Minus ఈ సైట్స్ 50gb వరకు free online storage space ని అందించడమే కాకుండా ఎక్కడనుంచైనా మనం store చేసుకున్న files ని access చేసుకునేలా మరియు ఇతరులతో మన files ని secure గా share చేసుకునేలా ఉండేటట్టుగా basic useful features ని కూడా మనకు అందిస్తున్నాయి. So, ఇక ఆలస్యం

My Favorite Articles: నాస్తికులు

2012-02-04 01:16 PM vak50

నాస్తికులు

కరపత్రం


“ప్రవాసరాజ్యం”: కలిసి ఉద్యమించం- కోదండరాం

2012-02-04 01:00 PM admin
హైదరాబాద్: అన్ని పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పే వరకు తెలంగాణలో తిరగనివ్వవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పని పార్టీలతో కలిసి ఉద్యమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొందరు స్వార్థపరుల కబంధహస్తాల్లో చిక్కుకున్నందు వల్లనే తెలంగాణపై నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. హైదారాబాదులోని బాగ్ లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైల్వే ఉద్యోగుల డైరీని ఆయన శనివారం ఆవిష్కరించారు. ప్రచారం, నిర్మాణం, [...]

“ప్రవాసరాజ్యం”: సిపిఎం కార్యదర్శిగా ఐదోసారి రాఘవులే !

2012-02-04 12:57 PM admin
హైదరాబాద్: సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా బివి రాఘవులు ఐదోసారి ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన పార్టీ 23వ మహాసభల్లో పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా రాఘవులును ఎన్నుకున్నారు. రాఘవులు ఎన్నిక విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. కార్యదర్శి పదవికి మరో ఇద్దరు పోటీ పడినప్పటికీ పార్టీ ఎదుర్కుంటున్న సమస్యల దృష్ట్యా తిరిగి రాఘవులునే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాలపైనా, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా గట్టి పట్టు ఉన్న రాఘవులును కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో [...]

తెలుగ్గోడు: చిరు కలవడంవల్లే బయటకు వచ్చాం!: రాజశేఖర్ జీవిత

2012-02-04 12:46 PM Challapalli Venkateswara Rao
థట్స్ తెలుగువన్ ఇండియా.కాం నుండి: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో తన పార్టీ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి పార్టీలోకి రావడం వల్లనే తాము కాంగ్రెసు పార్టీకి దూరమయ్యామని ప్రముఖ హీరో రాజశేఖర్ దంపతులు గురువారం పరోక్షంగా చెప్పారు. హీరో రాజశేఖర్, దర్శకురాలు జీవిత మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కాంగ్రెసు పార్టీ తమను బాగా ఉపయోగించుకుందని వారు ఆరోపించారు. గత 2009 సాధారణ ఎన్నికల్లో

తెలుగ్గోడు: 2జీ కేసులో చిదంబరానికి ఊరట

2012-02-04 12:44 PM Challapalli Venkateswara Rao
(సూర్య వార్త)న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో కేంద్ర హోంమంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరం పాత్రపై విచారణ జరపాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను పాటియాల హౌస్‌ కోర్టు కొట్టివేసింది. దీంతో చిదంబరానిి, యూపీఏకు ఊరట లభించింది. 2జీ కేసులో చిదంబరానికి ఎటువంటి సంబంధం లేదని, చిదంబరాన్ని సహనిందితుడిగా చేర్చలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈరోజు

ఎం. ఎస్. నాయుడు: మాటల సమాధి

2012-02-04 12:41 PM ఎం. ఎస్. నాయుడు
మాటల్ని విచక్షణారహితంగా నా ముందు చింపి పోగేస్తున్నా వాటి ఆలోచల్ని చింపే మాటలు ఎక్కడ  దాగిన తెరలు దాచిన తెరలు మాటల తెరల్ని ఎవరు తెరుస్తారు  చంద్రుడు రాత్రిని వెతుకుతూ రాత్రి పగటిని అనుసరిస్తూ పగలు చంద్రుడి అడుగుల్లో  ప్రేమలేమి గురించి ఆకాశం నీతో ఎప్పటికీ చెప్పదు అపరచిత ఆత్మీయ మాటల సమాధి  నానబెట్టిన పదాలు కళ్ళు

లిఖిత: ఏమని అందాం దీనిని?

2012-02-04 12:35 PM శ్రీకాంత్ (noreply@blogger.com)
ఒక పదాన్ని అంటు పెట్టానుఅది ఎలా ఎదుగుతుందో చూద్దామని యిక నీవైపు చూస్తూ కూర్చున్నానురంగు రంగుల గులక రాళ్లయిన నీ కనుల వైపూఆ పచ్చి పూల పరిమళం తెచ్చే నీ పెదాల వైపూఎవరో ఒకరు మాట్లాడాలిఎవరో ఒకరు ఒక పదాన్ని మరొక పదంతో మార్చాలిఎవరో ఒకరు ఒక పదంగా, మరొక పదంగా ఇద్దరు కలసి నడిచే ఒకే పాదంలా అందంగా రంగు మారాలిమన ముఖాల్ని తమ వైపు సుతారంగా తిప్పుకోవాలితొలి ఎండ తొలి సాయంత్రం తొలి తొలి పరిచయంతొణికే నీళ్ళే

వరూధిని: బుజ్జి పండు తెలుగు చదువు - 12 - భామా విజయం - 7

2012-02-04 12:33 PM Zilebi (noreply@blogger.com)
మంచు పువ్వులు ముత్యాల్లా రాలుతూ మ్యూనిక్ మహా నగరం వింత శోభలతో క్రిస్మస్సు ఈవ్ కి ముస్తాబవు తోంది. మ్యూనిక్ మహా నగరం సాయం కాలం. మారియన్ ప్లాట్జ్ దగ్గర ముగ్గురు ఇండియన్లు నిలబడి  ఉన్నారు స్మార్ట్ గా వారితో బాటే బుజ్జి పండు కూడా  ఉన్నాడు. "అమ్మాయ్ మధురా, మీ మహా నగర శోభ మరీ తేజోమయం గా ఉంది " అన్నారు బులుసు వారు. తలపై పడుతున్న మంచు పువ్వులని మెల  మెల్లన తోసేసు కుంటూ. మారియన్ ప్లాట్జ్ మునిచ్ మహా

'''నేస్తమ్...: నాన్న...!

2012-02-04 12:17 PM Kamal (noreply@blogger.com)
ఆడపిల్ల గా పుట్టిన అదృష్టానికి నాన్న అంటే ఏంటో తెలిసిందినా పాదాలు నేల మీద కంటే మా నాన్న గుండెల పై నో ఆయన చేతుల పై నో ఎక్కువగా ఉండేవి..నన్ను ఒక అయ్యా చేతిలో పెట్టినప్పుడు నాన్న ను విడువ లేక నాన్న గుండెలపై కన్నీళ్లు రాల్చాను నాన్న కంట్లో ఒక బొట్టు నీరు కూడా రాలేదు నాన్న కు నేను వెళ్లిపోతుంటే బాధ లేదేంటి అనుకున్నానునన్ను ఓదార్చడానికే తను ధైర్యం గా ఉన్నాడని తెలియలేదునాకు పాపాయి పుట్టినప్పుడు అందరు నా

vasantham: ఏదో మీ దయ..వల్ల..

2012-02-04 12:04 PM vasantham
ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను.. కాయగూరలమ్మా ..కాయగూరలు..అని బండి తోస్తూ , అరుచుకుంటూ వెళుతున్న బండి అప్పారావు కనిపించాడు..కాళ్ళు సగం కనిపిస్తూ ,ఓ నిక్కరు, పైన రంగు తెలియని ఓ బనీను , బండి నిండా కూరలు, తినని వాళ్లకి అంటు  లేకుండా, ఓ మూల కి పేర్చిన గుడ్లు, అన్ని కూరలు, బంగాళా దుంప రంగు లో ఉన్నాయి. ఊరి మీద దుమ్ము అంతా,పైన చేరింది మరి. ఏమిటి అప్పారావు? ఎలా ఉన్నావు? అని పలకరించేను.. కాబేజీ అంతా మొహం

తెలుగు న్యూస్&వ్యూస్: మళ్లీ మొదలైన రీఎంబర్స్‌మెంట్ రగడ

2012-02-04 12:04 PM Vinay Reddy
ఫీజురీఎంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను కాలేజీలు మండిపడుతున్నాయి. విద్యా సంవత్సరం ముగుస్తున్నా నిధులు విడుదలచేయలేని సర్కార్‌... తప్పు తమపై నెట్టివేస్తుందని ఆరోపిస్తున్నాయి. వచ్చే పదో తేదీలోగా రీఎంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీలు మూసివేస్తామని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. బడుగుల ఫీజులపై కాలేజీలకు ప్రభుత్వానికి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. తప్పు

తెలుగు న్యూస్&వ్యూస్: హీరోయిన్ జెనీలియా సెకండ్ మ్యారేజ్!

2012-02-04 11:50 AM Vinay Reddy
హీరోయిన్ జెనీలియా నిన్న తన కోస్టార్ రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అమ్మడు ఈ రోజు రెండో సారి పెళ్లి చేసుకోబోతుంది. కొంపతీసి ఈ రెండో పెళ్లిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. రితేష్ దేశ్‌ముఖ్ మరాఠీ హిందూ కాబట్టి నిన్న మరాఠీ సంప్రదాయంలో ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే జెనీలియా హిందూ కాదు. ఆమె రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీకి చెందిన

అంతర్వాహిని: దండక మహారాజు కథ

2012-02-04 11:39 AM రవి చంద్ర

దండక మహారాజు పిత్రా రాజ్యమను దక్షిణ దేశ రాజ్యానికి అధిపతి. ఆయన కులీనుడు (మంచి కులమున పుట్టిన వాడు). కానీ కాముకుడు. శుక్రాచార్యులను తన గురువుగా చేసుకొన్నాడు.

ఒక రోజున మహారాజు గుర్రమెక్కి అరణ్యానికి వెళ్ళాడు. అదే సమయంలో శుక్రాచార్యుని కుమార్తెయైన విరజ అడవిలోని ప్రకృతి శోభను తిలకించడానికి ఒంటరిగా వచ్చింది. ఆమెకింకా పెళ్ళి కాలేదు. మంచి అందగత్తె. బాల్యం నుండి అప్పుడే యవ్వనం లోకి అడుగిడుతున్న వయసు ఆమెది. అటూ ఇటూ తిరుగుతూ పూలు కోసుకొంటున్నది. రాజు దృష్టి ఆమె మీద పడింది. ఆమె అందానికి వశుడయ్యాడు. అతని మనస్సు అతని ఆధీనం లో లేదు. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, స్నేహపూరిత స్వరంతో

“భామినీ, ఎవరు నీవు? ఎవరి కుమార్తెవు? ఎవ్వని భార్యవు? ఈ నిర్జనారణ్యంలో ఇలా ఒంటరిగా తిరుగుతున్నావేం? కనీసం నీకు పాదరక్షలు కూడా లేవు. “

అది విని ఆమె సిగ్గుతో “రాజా! నేను శుక్రాచార్యుని పుత్రికను. నాకు ఇంకా వివాహం కాలేదు.” అన్నది

“దేవీ! నేను ఈ దేశమునకు రాజును. నీ సౌందర్యం నన్ను వివశుణ్ణి చేయుచున్నది. నేను నీకు దాసుడిని. కావున నాయందు దయయుంచుము.”

“ఓ రాజా! మీరిలా మాట్లాడటం భావ్యంగా లేదు. మాట్లాడటం సరి కదా, మనస్సులో ఈ ఆలోచన పుట్టడం కూడా తప్పే. నీవు రాజువు కాబట్టి అందరికీ తండ్రి లాంటి వాడివి. ఆ విధంగా నేను నీ కూతురితో సమానం. మా తండ్రి నీకు గురువు. ఆ విధంగా నీకు నేను సోదరితో సమానం. పైగా నేను బ్రాహ్మణ కన్యను. నీవు క్షత్రియుడవు. కాబట్టి నీ కోరిక అంగీకరించడం సాధ్యం కాదు. పుత్రిక, సోదరి ఎడల చెడు ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఆ ఆలోచనలు నీ మనస్సు నుండి పారద్రోలి మా తండ్రి గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించండి.”

“కానీ నా మనస్సు నా ఆధీనమునందు లేదే. ఈ సంబంధం అనుచితమైనదని నాకు తెలుసు. కానీ నా మనస్సు నీయందు చిక్కుబడిపోయింది. నీయందు అమితమైన అనురాగం ఏర్పడిపోయింది. ప్రేమ గుడ్డిది కదా.దానికి నియమమనేది ఉండదు.”

“రాజా ప్రేమ అనే శబ్దానికి కళంకము తేవద్దు. నీ పని అధర్మము, అనుచితము. తెలిసి తెలిసి విషం కోరుకుంటున్నావు. ఈ విషయం గురించి మా తండ్రి గారికి తెలిస్తే మిమ్మల్ని సర్వ నాశనం చేయగలడు. నీ చావును నీవే కొనితెచ్చుకుంటున్నావు. నేను ఇంకనూ రజస్వల కాలేదు. ఏ విధంగా చూసినా ఇది సాధ్యం కాని పని. నీ మంచికోరే చెబుతున్నాను. దయచేసి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళండి.”

కానీ ఆ రాజు కళ్ళను కామపు పొరలు కమ్మివేసినవి. “నేను చనిపోయినా పరవాలేదు. కానీ నీతో ఒక్కసారి సుఖిస్తే చాలు. ఈ రాజ్యము, ధనం నీతో పోలిస్తే నాకు తృణప్రాయము.”

ఆమెకు కోపం వచ్చి. “ఓరీ నీచుడా! పో అవతలికి!! ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తావా?” అని చెప్పి వడివడిగా అవతలికి పోసాగింది.

ఆ రాజుకు వివేకం పూర్తిగా నశించింది. ఆమె జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుని వచ్చి, ఆమె ఏడుస్తున్నా బలవంతంగా అనుభవించాడు.

అనంతరం భయపడి గుర్రమెక్కి పారిపోయాడు.ఆమె తలవంచుకుని ఏడుస్తూ, కేకలు వేస్తూ తండ్రి ఆశ్రమాన్ని చేరుకుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొన్నాడు. ఆ రాజు మీద మిక్కిలి కోపం వచ్చింది.

ఆ క్రోధావేశమున కన్నుల నిప్పులు రాలుచుండగా,

“ఏ క్రూరకర్ముడు, నీచుడు, నికృష్టుడూ, కాముకుడూ అయిన రాజు ఇట్టి దుష్కార్యమొనర్చినాడో వాని రాజ్యము నశించు గాక!  వాని రాజ్యమందు పశు పక్ష్యాదులు సైతం నివసించుకుండు గాక! ఏడు దినములు ఏకధాటిగా వర్షము కురియు గాక! అచ్చట వృక్షములు కూడా మొలచకుండుగాక.” అని శపించాడు.

తరువాత కూతురి వంక తిరిగి “నీవు ఇచటనే తపమాచరించి విశుద్ధవు గమ్ము!” అని చెప్పి ఇతర మునులతో సహా వేరొక ప్రాంతమునకు వెళ్ళిపోయాడు.

ఆయన శాపమునకు తగినట్లే దండకుని రాజ్యములో ఏడు దినములు, ఏడు రాత్రులు కుండపోత వర్షం కురిసింది. అతని రాజ్యం, మంత్రులూ, సైన్యం, కోశం, సర్వం నశించింది. ఆ రాజ్యం వనమైపోయింది. చాలా కాలందాకా అక్కడ పక్షులు కూడా నివసించలేదు. ఆ వనమే  దండకారణ్యము.

చాలా కాలం తర్వాత శ్రీరాముని దర్శనా లాలసతో కొంతమంది మునులు వచ్చి అక్కడ కుటీరాలు నిర్మించుకున్నారు. చెట్లు కూడా  మొలిచాయి. శ్రీరామచంద్రుడు అవతారము ధరించి సీతా సమేతంగా అక్కడికి వచ్చినపుడు ఆ ప్రదేశానికి శాప విముక్తి కలిగింది.

ఇదీ కామానికి లోబడి సర్వనాశమైన దండకుని కథ!!


తెలుగువాహిని: మొన్న అనుష్క, ఇప్పుడు థమన్, ప్రభాస్ రెబల్ నుంచి తప్పుకుంటున్న స్టార్స్.

2012-02-04 11:36 AM admin
ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రెబల్ మరోసారి ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రెబల్ లో షూటింగ్ కొంత జరిగిన తరువాత కూడా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. లారెన్స్ డైరక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాకి రెబల్ అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుష్కను బుక్ చేసుకున్నారు. అయితే లారెన్స్ రూపొందించిన కాంచన సినిమా హిట్ అయిన తరువాత అనుష్క రెబల్ సినిమా [...]

శరత్ 'కాలమ్': ఈ అర్ధరాత్రి నేను ఎందుకు లేచి వున్నానంటే...

2012-02-04 11:36 AM శరత్ 'కాలమ్' (noreply@blogger.com)
ఎందుకు నాకు ఈమధ్య కొన్ని రాత్రులు నిద్రపట్టడం లేదు అన్న విషయం ఈ రాత్రి కూలంకషంగా గూగులమ్మని అడిగి తెలుసుకున్నాను. నా అనుమానం నిజమే. ఓవర్‌ట్రైనింగ్. అలా అని నేను ఓ చెడాబడా జిమ్ములో బరువులెత్తుతున్నానా. అదేమీ లేదు, వారానికి ఓ రెండు రోజులు ఓ ఇరవై నిమిషాల ఏరోబిక్ ఏక్టివిటీ మరియు ఓ ఇరవై నిమిషాలు బరువులూ ఎత్తేస్తున్నాను. అదీ కూడా లైట్ వెయిట్స్ తోనే. ఇహ ఆ మాత్రం దానికే ఓవర్ గ లక్షణాలు కనిపిస్తుంటే

వసంతం: కాన్సర్‌ని దూరం పెట్టేందుకు మార్గాలు – keep away “Cancer” some Tips

2012-02-04 11:35 AM సంపాదకుడు
keep away “Cancer” some Tips ఇలా చేయండి: పిండి పదార్ధం లేని కూరగాయలు,పండ్లు,పీచు పదార్ధం నిండుగా ఉన్న పదార్థాలు,ముడి ధాన్యాలు,పప్పులు లాంటి వాటిని ఐదు భాగాల (కనీసం 400 గ్రాములు)కంటే కూడా ఎక్కువగా తీసికోండి.తద్వారా నోరు,అంగిలి,గొంతు పైభాగం,అన్నవాహిక,పొట్ట,పెద్ద పేగు కోన భాగాల్లో వచ్చే కాన్సర్‌ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.ట మోటాల్లో ఉండే లైకోపిన్ అనేది ప్రోస్టేట్ కాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.వెల్లుల్లిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు కాన్సర్‌తొ పోరాడటంతో పాటు వ్యాధి నిరోదక వ్యవస్థను పటిష్టం [...]

సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): నాయెడల దేవునికి అద్భుతమైన ప్రణాళిక కలిగి నన్ను ఆదుకున్నాడు.

2012-02-04 10:20 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
నాయెడల దేవునికి అద్భుతమైన ప్రణాళిక కలిగి నన్ను ఆదుకున్నాడు.  గత సంవత్సరం మార్చి నెలలో గుండె ఆపరేషన్ అయ్యింది. మళ్ళీ తొమ్మిదినెలల తర్వాత పిరియాడికల్  చెకింగ్స్ కోసం వెళ్ళినప్పుడు, మరో చోటులో బ్లాకు వుందని దాని నిర్దారణకు ఆండియోగ్రాం చెయ్యాలని అన్నారు. ఆండియోగ్రాం పట్టుమని పదినిముషాలు కూడా వుండదు, కానీ దానికోసం సిద్దంచేయడం, అయిన తర్వాత వచ్చే నీరసం, ఒడిదుడుకులను దృష్టిలోపెట్టుకొని దాదాపు ఓ 24 గంటలు

బాగు www. baagu.net: ‘ పోగాక్కు ఋణం, ప్రాణం పణం’

2012-02-04 10:18 AM Sudhakar

‘ పోగాక్కు ఋణం, ప్రాణం పణం’

-

పొగాకు గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలి?
పొగాకు ( tobacco ) మహమ్మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మరణాలకు కారణ మవుతూంది. ప్రత్యక్షంగా పొగాకు పీల్చే వారే కాకుండా పరోక్షంగా ఆ పొగాకును, వారి చుట్టూ ఉండి ఆ పొగను పీల్చే వారు కూడా అనేక శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడుతూన్నారు. అందుకే చాలా పాశ్చాత్య దేశాలల్లో బహిరంగ ప్రదేశాలల్లో పొగ తాగటం నిషేధించారు.
దీర్ఘ కాలం పొగ పీల్చటం వల్ల ఊపిరి తిత్తులు ముఖ్యంగా పాడవుతాయి. ఆస్త్మా, ఊపిరితిత్తుల కాన్సర్, ఉబ్బసం, మొదలయిన వ్యాధులు మనిషిని బాధ పెట్టడమే కాక , మృత్యువు కు కూడా కారణం అవుతున్నాయి. రక్తనాళాల్లో దీర్ఘ కాలం పొగ తాగటం వల్ల వచ్చే మార్పులు, రక్త పీడనమూ ( B.P. ), హార్ట్ అట్టాక్ , గుండె జబ్బు, పక్ష వాతమూ మొదలయిన జబ్బులకు హేతువు అవుతున్నాయి. అన్న వాహిక ( oesophagus ), మూత్రాశాయాలల్లో వచ్చే కొన్ని రకాల కాన్సర్ కూడా దీర్ఘ కాలం పొగ పీల్చడం వల్ల నేనని పరిశోధనల వల్ల తెలిసింది.అసంఖ్యాక మయిన జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాక,
ఆర్ధికంగా కూడా ప్రతి కుటుంబానికీ ఎంతో నష్టం కలిగిస్తూ , పురోగతి ని కుంటు పరుస్తూన్న
ఈ పోగాక్కు ‘ ఋణ పడి ‘ తమ ప్రాణాలనీ, తమ చుట్టూ ఉన్న వారి ప్రాణాలనూ ‘ పణం’ గా పెడుతున్నారు మానవులు .
అందువల్లనే ప్రతి ఒక్కరూ ఈ పొగాకు కలిగించే నష్టాల గురించి తెలుసుకోవాలి.

పొగాకు చరిత్ర గురించి మొదటి భాగం వచ్చే టపా లో చదవండి.


నా నేస్తమా !: నీలి నింగిలో నిండుజాబిలీ నేల దిగిరావే... నన్నేల మరిచావే

2012-02-04 09:59 AM నేస్తం
నీలి నింగిలో నిండుజాబిలీ నేల దిగిరావే... నన్నేల మరిచావే నువులేని నేను శిలను... మెలకువేలేని కలను నిను వీడి నేలేను... నే ఓడి మనలేను ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మజన్మకు నీతోడు వాడనిదమ్మా నా వలపు ఆగనిదమ్మా నా పిలుపు నేల దిగిరావే... నన్నేల మరిచావే.. దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంటా... ప్రతి ఒక జన్మా నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా... దేవత నీవని

రచన - The Creation: ooVoo - ఉచిత ఆడియో & వీడియో చాట్ టూల్!!

2012-02-04 09:35 AM శ్రీనివాస బాబు (noreply@blogger.com)
ఉచిత క్రాస్ ఫ్లాట్‌ఫార్మ్ కమ్యూనికేషన్ టూల్ ని ఉపయోగించి ఇనస్టంట్ మెసేజెస్, ఆడియో & వీడియో చాట్ తో పాటు వీడియో మెసేజెస్ ని రికార్డ్ చేసి కావలసిన వారికి పంపవచ్చు మరియు యూట్యూబ్ కి అప్‌లోడ్ చెయ్యవచ్చు. మీ ఫ్రెండ్స్ ఏ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగిస్తున్నా కాని  ooVoo తో చాట్ చెయ్యవచ్చు. అందుకే ఇది క్రాస్ ఫ్లాట్‌ఫార్మ్ కమ్యూనికేషన్ టూల్ .. ooVoo ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ పూర్తిచెయ్యటానికి ooVoo లో

TeluguMovieViews.com: ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వెనుకున్నది ఎవరు?

2012-02-04 09:21 AM admin

టాలీవుడ్ లో సినిమా మీద సినిమాలు నిర్మిస్తూ భారీ చిత్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ వెనుక వున్నది ఒక యువనేత అని టాలీవుడ్ లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీస్ లో పైకి కనిపించేది వెంకట్, అచ్చిరెడ్డి అయినా వీరికి భారీగా ఫైనాన్స్ చేసే ఆ యువ నేత వెనుక ఉండి కధ అంతా నడిపిస్తున్నాడు అంటున్నారు.

ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అంటే ‘రాజారెడ్డి మూవీ మేకర్స్’ అని టాలీవుడ్ లో అనుకుంటున్నారు.ఈ సరికే మీకు అర్ధం అయి వుంటుంది కదా ఎవరనేది.

నా అంతర్వాహిని: నేను "మూడోకన్ను" తెరిస్తే....! ఆలస్యం ఎందుకు కుసుమ సోయగాల పై ఓ లుక్కు వేయండి!

2012-02-04 08:42 AM అంతర్వాహిని
ఏమండి శివుడు మూడోకన్ను తెరిస్తే ప్రపంచం బగ్గుమంటుందో లేదో తెలియదు కానీ నేను మూడోకన్నుతెరిస్తే మాత్రం ప్రపంచం ఇలా ఉంటుంది... ఇంతకి ఈ మూడోకన్ను గొడవ ఏంటి అనుకుంటున్నారా... చెప్పే ముందు ఇవి చూసేయండి. చూసేసార..చూసే ఉంటారు లెండి.. నాకోసం కాకపోయినా ప్రకృతి అందం కళ్ళని కట్టిపడేసి ఉంటుంది. ఇంతకి మూడోకన్ను ఏంటి అనుకుంటున్నారా ఏమి లేదండి నా సోనీ సైబర్ షాట్ కెమెరా.. ముద్దుగా నేను

చందమామ: (శీర్షిక లేదు)

2012-02-04 08:19 AM Sailajamithra
ఒంటరి తనం  ప్రకృతి మనిషికిచ్చిన వరం! హిమాలయాలు ఒంటరివే! పసిఫిక్ ఒంటరిదే! ఆకాశం ఒంటరిదే ! భూమి ఒంటరిదే! ఒంటరితనం  అందం కలబోసుకున్న సుగంధం!

మనందరి కోసము: ఎందుకు తీసేస్తున్నావు?

2012-02-04 08:15 AM గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు
ఫణీంద్ర: ఏమి విశ్వనాధు నీ Facebook ని delete చేసేద్దాము అనుకుంటున్నావు ? విశ్వనాధు: ఏమీలేదురా ఫణి ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని చూడాలి అంటే సమయం దొరకట్లేదు. ఉదాహరణకు నా కార్యాలంలో పనికి సంబంధించిన సమాచారం గురుంచి అన్వేషిద్దము అని ఒకరోజు ఇంట్లో కూర్చుని Laptop లో internet connect చేసాను కొంచం సేపటి తరువాత మన స్నేహితులు ఏమి చేస్తున్నారో చూద్దాము అని facebook తెరిచాను, అంతే వందలు వేలు తాజా స్థితులు

సుమశ్రీ: రాష్ట్ర ఉత్తమాధ్యాపకుడు

2012-02-04 08:05 AM డా .యస్వీ రాఘవేంద్ర రావు
(యస్.కే.వి.టి కళాశాల మ్యాగజిన్ లో ప్రచురించబడినది )

చందమామ: (శీర్షిక లేదు)

2012-02-04 08:05 AM Sailajamithra
కొండలన్నీ ఏమయ్యాయి? పచ్చికంతా ఏమయింది? పసిపాప నవ్వులన్నీ ఏమయ్యాయి? తెలియదు కానీ  కొండలన్నీ  ఆ తిరుమలేశుని సన్నిధిలో  సేదతీరుతున్నాయి  పచ్చికంత పట్టుపరుపై ఉంది  అక్కడికి వెళ్ళే వ్రుద్దాప్యమయినా పసితనమే మరి!

సరసభారతి ఉయ్యూరు: సరస్వతీ పుత్రుని శివ తాండవం -1 ఆచార్య శ్రీ

2012-02-04 07:46 AM gdurgaprasad

  సరస్వతీ పుత్రుని  శివ తాండవం -1

                                            ఆచార్య శ్రీ 
    
 సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ‘శివ తాండవం ”అనే అద్భుత కావ్యాన్ని రాశారు .వీరిది శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన శ్రీ తిరుమల తాతాచార్యుల   గారి వంశం .పండిత వంశామూను .14 వ ఏటనే ”పెనుగొండ లక్ష్మి ‘అనే కావ్యాన్ని రాశారు .వీరు విద్వాన్ పరీక్ష రాసినప్పుడు ఆ కావ్యమే వీరికి ”పాఠ్య గ్రంధం ”గా వుంది .అదొక ఆశ్చర్య కర మైన సంఘటన.”ఒక కవి తాను రాసిన పుస్తకం పై తానే పరీక్ష లో జాబు రాయటం” ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడ లేదు .అది అరుదైన సంఘటన .ఆ గౌరవం ఆచార్యుల వారికే దక్కింది .వీరి  సంస్క్రుతాన్ద్రాన్గ్ల భాషా పాండిత్య వైభవం చూసి కంచి కామ కోటి peethaadhipatulu శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు వీరికి ”సరస్వతీ పుత్ర ‘బిరుదు ను ప్రదానం చేశారు .’భావ కవి చక్ర వర్తి ”బిరుదునూ పొందారు .100 కు పైగా గ్రంధాలు రాశారు .15 భాష లలో అనర్గళం గా మాట్లాడ గలిగిన దిట్ట  పుట్ట పర్తి వారు .ఆయా భాషలలో కవిత్వమూ చెప్పి మెప్పించారు .శ్రీ ఆచార్యుల వారు 1914 మార్చ్ 28   న అంత పురం జిల్లా పెనుగొండ తాలూకా ”పెయ్యేడు ” లో జన్మించారు .
          14 ఏళ్ళ వయసు లోనే కవితా లతాంగితో సయ్యాటలాడారు .బాల్యం లోనే ”ప్రహ్లాద చరిత్ర ”ను హరికధ గా చెప్పి న బాల కిశోరం .చిల్లర మల్లర గా తిరిగి ఇల్లు వదిలి వెళ్లి పోయి ,లక్ష్మీ ప్రసన్నం చేసు కోని ,మళ్ళీ గృహ ప్రవేశం చేయటం ఒక అలవాటైంది .జీవితం మీద విరక్తి కలిగి హిమాలయాలకు చేరారు .అక్కడ స్వామి ”శివానందుల ”వారి అనుగ్రహం పొందారు .అదొక మధురాతి మధురమైన క్షణం .ఆచార్యుల వారి జీవితమే మారి పోయింది .అమోఘ పాండితీ ప్రకర్ష ఏర్పడింది .పండితుల మెప్పు లబించింది .నిజం గానే సరస్వతీ పుత్రులని పించు కొన్నారు .
        తిరుపతి సంస్కృత కళాశాల లో ప్రవేశం కోసం వెళ్ళారు .ఆదరణ కంటే ,నిరాదరణకు గురైనారు .ఆవేశం కట్టక్లు తెంచు కొంది .ఆశువు గా కవితా గంగాలహరి జాలు వారింది. అందులో ,ఆత్మాభిమానం అంతర్వాహిని గా ప్రవహించింది .ఇది విన్న ప్రిన్సిపాల్ కు ”మైండ్ బ్లాక్” అయి ఆయన పాండితీ గరిమకు పులకించి ప్రవేశార్హత కల్పించాడు .అయితె తాను అనుకొన్న తరగతి లో ప్రవేశం ఇవ్వలేదు .మళ్ళీ ఆశువు లంకిన్చుకొన్నారు .అంతే- కోరిన తరగతి లో చేర్చుకొన్నారు .అదీ ఆచార్యుల   వారి పట్టుదల ,ప్రావీణ్యం ,ప్రతిభ ,సామర్ధ్యం .రామ రాజ భూషణుడి వసు చరిత్ర ప్రభావం తో ”ఇందుమతీ పరిణయం ”రాశారు .కాని సంతృప్తి చెంద లేదు .అమిత ధారణా దురంధరులు పిన్న నాటి నుంచే .ప్రఖ్యాత ఆంగ్ల కవుల కవిత్వం అంతా ,నాలుక పై నర్తించేదట .వ్యాకరణ ,అలంకార శాస్త్రాలను మదించి ,సారం పిండేశారు .అంతా స్వయం కృషే .రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ  గారు వీరికి స్వయానా మేన మామే. .ఆ వైపు నుంచి కవిత్వం ,పాండిత్యం రస వాహిని గా చేరింది .ప్రాకృత భాష నేర్చారు .మాగధి ,శౌర సేని ,పైశాచీ భాషల పీచ మడచారు . 
                                పెండ్లి -పెటాకులు 
          19 ఏళ్ళ కే పెళ్లి అయింది .ఆ రోజే అత్త గారు టపా కట్టింది .రెండ్రోజుల తర్వాత భార్యబాల్చీ తన్నేసింది .”పెళ్ళేమో కాని ,కర్మలు చేయాల్సిన ఖర్మ పట్టింది ”అని అంత విషాదం లోను ,ఆయన చమత్కరించారు .ద్వితీయం చేసుకొన్నారు .ఆమె పంచ కావ్యాలు ,వ్యాకరణం పూర్తి చేసిన విదుషీ మణి .ఆవిడే ఇంటి వద్ద శిష్యులకు పాఠాలు చెప్పేది .వివిధ భాషా సాహిత్యాలను ఆస్వాదిన్చటమే ఆచార్యుల వారికి ఇష్టమైన మృష్టాన్న భోజనం .తులసీదాస్ ,సూరదాస్ వగైరా ఉత్తర దేశ కవుల ప్రభావం వీరిపై ఎక్కువ .సర్వజ్ఞుడు ,బసవేశ్వరుడు మొదలైన శైవ కన్నడ కవులంటే ఆరాధ్యభావం ఆచార్యులకు .ఆళ్వార్లు నాయనార్ల మాధుర్య భక్తికి ముగ్ధులవు తారు .ఇవన్నీ ,వారి నిత్య సాధనాలు అంటే మనం ముక్కు మీద వేలు వేసు కోవాల్సిందే.
                              లౌకికం తెలీని మేధావి 

ఇంతగా సాహితీ వ్యాసంగం లో మునిగి తేలుతున్నా వారికి ఆనందోప లబ్ది కాలేదు .అష్టాక్షరీ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి    మహా సిద్ధి సాధించారు .తులసీ రామాయణం kantho paathame .అష్టాక్షరి ఆయన శ్వాస .త్రిమతాలు కరతలామలకాలు .తాంత్రిక విద్యలో అసాధా రణులు అయారు . .షిర్డీ సాయి బాబా వారిని అనుక్షణం ఆవేశించి వుండే వారట .సాయి నామం తో నిరంతర పునీతు లయ వారు .ఇంత చేస్తున్నా ,మనసు లో ఏదో వెలితి వారిని అశాంతికి గురి చేస్తోంది ”.జిల్లెల్ల మూడి అమ్మ”ను దర్శిన్చిఆమె లోని ”అమ్మ తనం ”బిడ్డ లాగా అనుభ వించారు .కంచి పెద్ద స్వామి ”చంద్ర శేఖర సరస్వతి ”సన్ని దానం ఈ సరస్వతీ పుత్రుడైన  పుట్ట పర్తి నారాయణా చార్యుల వారికి  అనుకంప గా వుండేది . శ్రీ మద్రామాయణం ప్రవచనం గా నాలుగు సంవత్స రాలు .గంగా ఝరీ సదృశ్యం గా చెప్పి ,లోతులను తరచి భక్తులను ఆనంద రాసామ్రుతం లో   ఓల లాడించి ,తరింప జేసే వారు .
          పుట్ట పర్తి వారు ”లోకం తెలియని మేధావి ”.బాల హృదయులు .”వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడు ;;అని అందుకే అన్నారు సి.నా.రే .ఎట్ట కేలకు  1972 లో ప్రభుత్వం ”పద్మశ్రీ ”నిచ్చి గోరవించింది .జ్ఞాన peetha స్థానానికి వారు అన్ని విధాలా అర్హులే .అది వారికి దక్క నివ్వలేదు .  .అందుకే వికల మనస్కు లయారు .నాట్యం కూడా చేసి విద్యార్ధులకు నేర్పించే నాట్య విశారదులు కూడా .సకల శాస్త్రాలు వారికి వాచో విదేయాలు .సంస్కృత సాహిత్యం లో భవ భూతి ,,మురారి ,అశ్వ ఘోషుడు వారి అభిమాన కవులు .ప్రాకృత కవుల్లో పుష్ప దంతుడు ,వాక్పతి అభిమానులు .ఆంగ్ల కవి జాన్ మిల్టన్ ఆరాధ్యుడు .”షెల్లీ ”అంటే ”ఆనంద వల్లే” . రవీంద్రుడు అంటే రవి ప్రకాశం తో విరసిన అరవిన్డమే అవుతుంది వారి హృదయం .తులసీ ,సూరదాస్ లను ”తులసీ దళం ”అంత పవిత్రం గాభావిస్తారు .”జన ప్రియ రామాయణం ”ను మాత్రా ఛందస్సు లో రాసి ,భక్త జనాలకు చేరువ చేశారు .హిమాలయ సదృశ బహు భాషా చతురాననుడు ,సరస్వతి పుత్రుడు పుట్ట పర్తి  నారాయణా చార్యుల వారు  01 — 09 -1990  న బ్రహ్మైక్యం చెందారు .
                           
     ఆనంద శివ తాండవం 
నిజం గా పుట్ట పర్తి వారికి అశేష శేముషీ వైభవం  కల్గించింది వారి ”శివ తాండవం ”అనే కావ్యం .శివా ,శివుల నాట్య హేల ను ,హృదయ రంగం మీద ప్రదర్శించిన మహా కవులు వారు .అందులో భావ సౌందర్యం ,ధ్వని ,సంగీత ,నాట్య మేళ వింపు ,అద్భుతం గా సమ్మేళనమై ,రస ఝరి లో ఓల లాడించింది. వారి ప్రతిభకు  ఆ  కృతి పట్టాభి షేకమైంది .దీన్ని వారు ”ప్రొద్దుటూరు ”అగస్త్యేశ్వర ఆలయం  ” లో శివునికి ,రోజూ  ,108 ప్రదక్షిణాలు చేస్తూ , అభిషేకం చేసి ,15 రోజుల్లో పూర్తి చేశిన కవితా దురంధరులు .ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ”పుట్టు వైష్ణవుడు -బట్టకట్ట లేని దిగంబర పరమేశ్వరునిపై ,పరమాద్భుత మైన కృతి చెప్పటం ”.
           శివ తాండవం లోని విశేషాలను తెలుసు కోవటానికి వేచి ఉండాల్సిందే 
              సశేషం 
                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -02 -12 .
 
 

– 
గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు: శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం -10 ధ్వజ దత్తుడి కధ -2

2012-02-04 07:42 AM gdurgaprasad

 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం -10

                                      ధ్వజ దత్తుడి కధ -2

–      పుష్కర  ముని ,ధ్వజ దత్తుడి పై కరుణ చూపాడు .  .మంత్రజలాన్ని  శిరసు పై జల్లాడు .శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు . .వెంటనే ధజ దత్తుని అశాంతి అంతా త్రుటి లో మాయ మై పోయింది .అక్కడే కూర్చుని ,హనుమ ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని శ్రద్ధ తో జపించాడు .ఎదుట దేదీప్య మాన మైన వెలుగు ప్రకాశించింది .వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్ష మైనాడు .వెంటనే వారిద్దరి పాదముల పై పడి స్తోత్రం చేశాడు 
    ”వేద వేద్య మహా భాగ పురాణ పురుషోత్తమ -తవ సందర్శనైవ దురితం మే నివర్తితం 
     తవ సందర్శనా దేవ ,యోగినామపి దుర్లభం -బహుజన్మార్జితాత్   పుణ్యాత్ లబ్ధవా నస్మి సాంప్రతం .
     అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం -గతాన్యహాని సర్వాణి దుర్దినా నితి మే మథిహ్ 
     యస్త్వం సాక్షాత్క్రుతో దేవో బ్రహ్మా దైరపి దుర్లభం -దేవత్వం ప్రాణి తస్య  నమ్ర శిరసా యాచే వరం సాం వ్రతం .
     భావస్తే పద పంకజే ,భవతు మే భక్థిహ్ పరా శాశ్వతీ –త్వద్భావ స్తవ భక్త జాల విషయే భూయాత్త దేవాశ్రాయే 
     స్వాన్తే కాంక్షిత మేవ దేవ హనుమన్నత్వాం పదం ప్రార్ధయే ”
      అంటూ మనసు దీరా స్తుతించాడు .హనుమ ధ్వజదత్తుని ఆప్యాయం గా లేవ దీసి సువర్చలా దేవిని చూసి ”సూర్య   నందినీ !ఇతడు నా ప్రియ భక్తుడు .గురువు గారి అనుగ్రహం తో నేడు మన దర్శనాన్ని పొంద గలిగాడు .ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురు దూషణ వల్లనే వచ్చాయి .ఇప్పుడు ఇతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను .పూర్వ జనం లో ఇతని పేరు ధర్మ సారుడు .అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడు  గా   వుండే వాడు .ఎంతో మందికి వేద విద్య నేర్పాడు .ఒక సారి శిష్యులను వెంట తీసుకొని అడవికి పుష్పాలు ఫలాలు దర్భలు తీసుకు రావ టానికి వెళ్ళాడు .కొంత  దూరం వెళ్ళ గానే అక్కడ ”భరతుడు ”అనే రాజు ,నిశ్చల చిత్తం తో జితెన్ద్రియుడై ,”హనుమ సప్తాక్షరి ”మంత్రాన్ని బిగ్గరగా ,అతి వేగం గా జపిస్తుండడం గమనించాడు .రాజు దగరకు వెళ్లి ”మంత్రాన్ని అంత అ గట్టి గా జపిస్తావేం ?”అని కోప పడ్డాడు .రాజుకు బాహ్య స్మ్రుతి లేదు .తదేక  ధ్యానం లో వున్నాడు .ఇలాంటి మూడ్హుడు కి   ఏమి చెప్పినా నిష్ఫలం అనుకొంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు .
      కొంత దూరం లో శిష్యులతో వస్తున్న ”మృకండ మహర్షి ”దర్శనమిచ్చాడు .ఋషిని ప్రసన్నం చేస్సుకొని ,ఆయన అనుగ్రహం  తో హస్తన్యాస  కరన్యాసాలు తో ”సప్తాక్షరి ”ని ఉపదేశం గా పొంది ,జపించాడు .యెంత కాల మైనా మంత్ర సిద్ధి కలుగ లేదు .మంత్రం మీద ,గురువు మీద కోపం వచ్చి దూషించాడు .మంత్రోపాసన మానేశాడు .గురుదూషణ,మంత్ర త్యాగం  చేసిన ఈ ధ్వజ దత్తుడే ఆ నాటి ధర్మ సారుడు .ఈ జన్మ లో  గురువు అనుగ్రహం పొంది ,మన దర్శనం తోపాపాలన్నీ   పోగొట్టుకొని,కోర్కెలను   జయించిన వాడు అయ్యాడు .యితడు తన దరిద్రాన్ని దూరం చేసుకోవా టానికే తపస్సు చేశాడు .కనుక అనుగ్రహించి ఇతడిని భాగ్య వంతుడిని చేయాలి .ఈ నీ పుత్రు డికి ఐశ్వర్యం ప్రసాదించు ”అని కోరాడు 
         సువర్చలాదేవి సరే నని అనుగ్రహించింది .మళ్ళీ గురువును దర్శించి ,అనుమతితీసుకొని ఇంటికి వెళ్ళ మని ద్ధ్వజ దత్తుడికి చెప్పి సువర్చ లాంజనేయులు అడ్రుష్యమైనారు . అతడు పుష్కర గురువును దర్శించి ,అనుగ్రహం కోసం పాదాల పై పడ్డాడు .ఆయన ఆప్యాయం గా లేవ నెత్తి ”దత్తా ! జరిగినది అంతా  నాకు తెలిసింది .ఇంటికి వెళ్లి సుఖం గా వుండు ”అని దీవించి పంపించాడు 
         ధ్వజ దత్తుడు గురువుకు మాటి మాటికీ నమస్కారం చేస్తూ వెళ్ళ లేక  , వెళ్ళ లేక ఇంటి ముఖం పట్టాడు .ఇంటి దగ్గర కు రాగానే తానుండే ఇల్లు మారి పోయి ,అక్కడ దివ్య సౌధం కనిపించింది .బంగారపు కాంతి తో అది ధగ ధగ లాడు తోంది .మేడ మీద వున్న అతని భార్య ”శీలా దేవి ‘ సంతానం తో సహా ’కిందికి దిగి వచ్చి ,భర్త కు స్వాగతం చెప్పి ,ఆయన పాదాలకు నమస్కరించి ,పాదోదకాన్ని శిరసున చల్లు కొన్నది .బంధుగణం అంతా వచ్చి చేరి ,అపూర్వ స్వా గతం పలికారు .ద్వజ దత్తుడు తమకు ఈ సంపద లభించ టానికి గురువు అనుగ్రహం ,శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణం అని అతి వినయం గా వివ రించాడు .ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమం లో వున్న  పుష్కర మునియే  గురువు అని నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు .తమ కందరకు  రక్ష, హనుమంతుడే నని చెప్పాడు .అంతా చాలా సంతోషించారు .అందరు ”ఆంజనేయ పాహిమాం ,ఆంజనేయ రక్షమాం ”అంటూ ,అక్కడి నుంచి వెళ్లి పోయారు .ధ్వజ దత్తుడు మానసిక ప్రశాంతితో సుఖ సంతోషాలతో కల కాలమ్ జీవించి దాన ధర్మాలు చేస్తూ ,చివరికి శ్రీ హరి లో ఐక్యమయాడు .ధ్వజ దత్తుడి కధ సంమాప్తం .తరువాత ”కపిలుని కధ ”ఇంకోసారి తెలుసు కొందాం 
              సశేషం 
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -02 -12  

గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు

2012-02-04 07:13 AM విశేఖర్

జగన్ వర్గానికి చెందిన రౌడీల బాధ పడలేకున్నామని పులివెందుల డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వృత్తిని చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై రౌడీయజానికి పాల్పడిన జగన్ వర్గ రౌడీలపై చర్యలు తీసుకోవాలనీ లేదంటే తమని అక్కడి ఆసుపత్రినుండి బదిలీ చేయాలనీ వారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కడప ప్రెస్ క్లబ్ లో పత్రిల సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్లు వృత్తి నిర్వహించడంలో తమ అసహాయతను వ్యక్తం చేసారు. పులివెందుల పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన దివాకర్ అనే వ్యక్తిని కొనఊపిరితో 108 సేవల ద్వారా చేర్చారనీ, వైద్యం చేస్తుండగానే అతను మరణించాడనీ వారు తెలిపారు. అయితే, జగన్ వర్గ గూండాలు దివాకర్ మృతికి తామే బాధ్యులమని ఆరోపిస్తూ దాడికి దిగారనీ, బూతులు తిడుతూ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారనీ ఆరోపించారు. ఒ.పి విభాగంలో ఆద్దాలు ధ్వంసం చేశారనీ, సిబ్బందిని బెదిరించి భయ భ్రాంతులకు గురి చేశారనీ ఆరోపించారు.

రోగికి మెరుగైన చికిత్స చేయడానికే తాము ప్రయత్నిస్తామనీ, కాని ప్రాణాలు కాపాడడం పూర్తిగా డాక్టర్ల చేతిలో ఉండదన్న విషయాన్ని గుర్తించాలని వారు కోరారు. సుధాకర్ మృతి విషయంలో విచారణ జరిపించుకోవచ్చుననీ, తమ తప్పు ఉన్నట్లు తేలితే తాము వైద్య వృత్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు ప్రకటించారు. తమపై దాడులకు పాల్పడినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పులివెందుల లో వైద్య వృత్తి చేయాలంటే భయంగా ఉందనీ, తమను బదిలీ చేసి, విముక్తి చేయాలనీ డాక్టర్లు పత్రికల సమావేశంలో కోరారు.

తండ్రి మరణానికి తట్టుకోలేక మరణించినవారిని ఓదార్చే పేరుతో రాష్ట్రం అంతటా ఎడతెగని పర్యటనలు చేస్తున్న జగన్మోహన రెడ్డి తన అనుచరగణం వల్ల బాధితులైన వారిని కూడా ఓదార్చడానికి మరొక యాత్ర తలపెడితే బాగుంటుంది. ఆ యాత్ర పులివెందుల నుండే ప్రారంభించవలసిన అవసరాన్ని పులివెందుల ఆసుపత్రి డాక్టర్లు ఎత్తి చూపారు. హృదయ విదారకమైన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటున్న జగన్ పుత్ర హృదయం సంగతి రాష్ట్ర ప్రజలకు ఓ భారంగా పరిణమించగా, ఆయన ఇలాకాలోని రౌడీలు పులివెందుల ఉన్నది ప్రజాస్వామ్యం కాదనీ, రౌడీ రాజ్యం మాత్రమేననీ చాటి చెబుతున్నారన్నమాట!


Filed under: సమాజం, సంస్కృతి Tagged: జగన్ గూండాలు, రౌడీ రాజ్యం

నాలో నేనే ...: ఒక మిత్రుడు , నేను

2012-02-04 07:00 AM సాయి
ఒక  మిత్రుడు  నేను  సరదాగా  హైటెక్  సిటీ  లో  మాట్లాడుకుంటున్నాం,  బోజన  విరామ  సమయం  లో . వాడికి  దూమపానం అంటే  మహా  ఇష్టం ,చెప్పినా మానడు. అప్పుడు  ఒకటి  ఊదుతున్నాడు .దానికి  నేను  తిట్టినా  పెద్దగా పట్టించుకోడు . సర్లే  అని  ఊరుకోకుండా  “ఎందుకు  రా అస్తమాను  అలా  దూమపానం చేస్తావు  అన్నాను  “?దానికి  వాడు  “ఒరేయ్   సాయి  ,సాఫ్ట్వేర్  లో  చాలా  మంది  ఉద్యోగస్తులు  చూడు  వాళ్ళకి

మీ కోసం: 1922 లోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్...?....వీడియో

2012-02-04 06:51 AM SPLENDOR OF YOGA
"ది వైర్ లెస్ పానల్" అనే ఒక సైలంట్ చిత్రానికి సంబంధించిన ఒక సినిమా రీలును బ్రిటీష్ పాతే అనే ఒక మల్టీమీడియా సంస్థకు అనుకోకుండా దొరికింది. ఈ చిత్రం 1922 లో తీయబడినది.ఆ సినిమా క్లిపింగ్ చూసి వారు ఆశ్చర్యపోయేరు.ఎందుకంటే ఆ క్లిపింగ్ లో ఇద్దరు ఆడ మనుష్యులు వర్షం కురుస్తూంటే వారిదగ్గరున్న మొబైల్ ఫోన్ ను వాడటం, గొడుగు పైనున్న కడ్డీని అంటెనా గా చూపించడం చూసి మొబైల్ ఫోన్ టెక్నాలజీ 1922 లోనే వాడకంలో ఉన్నదా

All Books showing latest- Kinige: ద్రౌపది by Dr. Yarlagadda Lakshmi Prasad

2012-02-04 06:28 AM Dr. Yarlagadda Lakshmi Prasad
★ 1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు. ★ హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. మూడు పదులకి పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి పిన్న వయసులోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని పొందిన రచయిత. ★ అమెరికా, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, బెల్జియం, మారిషస్, మలేషియా, థాయ్‌లాండ్, కెనడ, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, ఈజిప్ట్, అరబ్, ఎమిరేట్స్ మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త. ★ రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడ అధ్యాపక వృత్తిని ఎంచుకున్న బోధనారంగ ప్రేమికుడు. ★ పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా , విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది. ★ తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ.

మీ కోసం: బిలియనర్ అనే అనుభూతి కావాలంటే కొన్నిరోజులు జింబాబ్వేలో ఉండాలి...ఫోటోలు

2012-02-04 05:56 AM SPLENDOR OF YOGA
ఇదీ... జింబాబ్వే లోని ఆర్ధికవ్యవస్థ.....25 మిల్లియన్ జింబాబ్వే డాలర్ల విలువ ఒక అమెరికన్ డాలర్ కు సమం. ఎందుకంటే అక్కడి ద్రవ్యోల్బణం సంవత్సరానికి 231 శాతం.లోకల్ షాపులో షాపింగ్ చేయటానికి వెడుతున్న కుర్రాడుపాకెట్ మనీఅధిక ధరలుహోటల్ బిల్లు చెల్లించడానికిఇదిగో అలాంటి బిల్లు3 కోడి గుడ్ల ఖరీదు 100 బిలియన్ డాలర్లుఈమధ్యే 100 ట్రిలియన్ డాలర్ కాయితం విడుదలజేసేరుకాబట్టి ఎవరైనా తాము ఒక బిలియనర్ అనే అనుభూతి

తెలుగు పాటలు: భారతదేశం భువికి స్వర్గం... ఇక్కడ పుట్టిన శిశువు యన్ ఆర్ ఐ...

2012-02-04 05:48 AM తెలుగు పాటలు
భారతదేశం భువికి స్వర్గం ఇక్కడ పుట్టిన శిశువు యన్ ఆర్ ఐ రాముడి రాజ్యం రత్నగర్బ ఇక్కడ వెలిసిన శివుడు యన్ ఆర్ ఐ ఈ  దేశమే నీ సొంతము నీకోద్దుర ఏ ప్రాంతము ప్రియభారతం మీ జీవితం ప్రేమించు నీకోసం యన్ ఆర్ ఐ భారతదేశం భువికి స్వర్గం ఇక్కడ పుట్టిన శిశువు యన్ ఆర్ ఐ రాముడి రాజ్యం రత్నగర్బ ఇక్కడ వెలిసిన శివుడు యన్ ఆర్ ఐ నాగలి పట్టి పొలము దున్ని అన్నము పెట్టే  రైతు యన్ ఆర్ ఐ జీవిత భారం తలను మోసి  సేవలు

లిఖిత: ఇక

2012-02-04 05:43 AM శ్రీకాంత్ (noreply@blogger.com)
నిద్రలోంచి నీ కన్నుమెత్తగా నీడంత దయగా మొలకెత్తుతోందిగదిలో పచ్చటి కాంతితడచిన ఆకుల పచ్చి వాసనఎవరో తడిచి వచ్చి, అద్దంలో చూసుకుంటూజుత్తు దులుపుకుంటున్న వాసనఒద్దికగా ఒత్తిగిల్లే ఒళ్ళు. చినుకులు చిట్లేనువ్వు వొళ్ళు విరుచుకునే చప్పుళ్ళు -చూడు నీ చూపులోంచినా భవిష్యత్తు ఎలా మెత్తగా నీఅంత దయగానీ అరచేతుల నీడలో మొలకెత్తుతోందో:ఇక నిన్ను ముద్దు పెట్టుకుని, బ్రతికేందుకూ ఈ రాక్షస పగటిలోకి నేను సాగేందుకూయిదే

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ETV 2 సఖిలో నిన్న(3 ఫిబ్రవరి 2012) ప్రసారమైన నా సఖి.కామ్ ప్రోగ్రామ్ ఇది

2012-02-04 05:10 AM admin
జూలై 2010 నుండి ETV 2 సఖి కార్యక్రమంలో ధారావాహికగా ప్రసారం అవుతున్న నా సఖి.కామ్ ప్రోగ్రామ్ లో భాగంగా బేసిక్ ఫొటో ఎడిటింగ్ పై నిన్న (ఫిబ్రవరి 3, 2012) ప్రసారమైన ఎపిసోడ్ ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు  

My VALUABLE LESSONS: నా బ్లాగ్ అడ్రెస్ మారిందోచ్చ్..!

2012-02-04 05:06 AM Raj
ప్రభుత్వాల కొన్ని సూచనల మేరకి, గూగుల్ మరియు తదితర సంస్థలు తమ తమ సైట్స్ లలో మార్పులు చేశాయి. అలా చేశాక నిన్నటి నుండీ నా బ్లాగ్ అడ్రెస్ మారిపోయింది.. అంతకు ముందు నుండీ www.achampetraj.blogspot.com అని ఉన్న నా బ్లాగ్ అడ్రెస్ ఇప్పుడు www.achampetraj.blogspot.in గా మారింది. నా బ్లాగ్ వీక్షకులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇలా కలిగిన అసౌకర్యానికి మనసారా మన్నించండి. చివరగా ఉన్న .com కాకుండా .in మార్పు

Lahari.com: ఆమె అతనికి ఏమవుతుంది

2012-02-04 05:01 AM Sadhu.Sree Vaishnavi (noreply@blogger.com)
ఒక వ్యక్తిని తీసుకువచ్చి మా అత్త, మా మావ్వయ్యకు పరిచయం చేస్తూ ఇలా చెప్పింది.  'అతడి సోదరుడి తండ్రి, మా తాత ఏకైక కుమారుడు. అయితే మా అత్త ఆ వ్యక్తికి ఏమవుతుంది?  మా మావయ్య తెగ ఆలోచిస్తున్నాడు ఆమె అతనికి ఏమవుతుంది అని.  మీకు తెలిస్తే తొందరగా చెప్పేయండి మా మావయ్యకు.

కృష్ణవేణీతీరం: నీ కేరింతల నడుమ నడయాడిన నాకు

2012-02-04 04:49 AM అచంగ (அசங்க) (noreply@blogger.com)
నీ కేరింతల నడుమ నడయాడిన నాకునా యద సవ్వడి నేనే వినేంత మౌనములోమనసుకట్టులేక మఱుగుకాని కన్నీళ్ళుకేరించిన కళవళ చెలుగుతూ చెబుతోందిరవళించే నీ అందెల రవము మూగబోయిందని కేరించు = విజృంభించు, ఎక్కువ అగు; కళవళ = కలత; రవళి, రవము = చప్పుడు.

పని లేక..: కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం

2012-02-04 04:41 AM yaramana (noreply@blogger.com)
"కా.. కా.. " ఒక  కుర్రకాకి  ఆవేశంగా  నృత్యం  చేస్తుంది. విశాలమైన  చెట్టు  తొర్రలో  నిద్రోతున్న  ముసలి కాకికి  నిద్రాభంగం  అయింది. అసలే  షుగరు, బిపి లతో  బాధ పడుతూ  రోగిష్టిది  కూడా  అయిన  ఆ  ముసలి కాకి  కుర్రకాకిని  మందలిస్తూ  "కా.. కా.. " అని  అరిచింది. ఈ  కాకుల  'కా భాష'  బ్లాగర్లకి  తెలీదు  కావున.. మీ  సౌకర్యార్ధం.. 'కా భాష'ని  తెలుగులోకి  అనువదిస్తున్నాను. చదువుకోండి. ఖమ్మం  పట్టణం

గుండె ఘోష: తెలంగాణ ద్రోహులపై చార్జిషీట్

2012-02-04 04:33 AM శ్రీకాంతాచారి
తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలన్నీ హత్యలే. నిజమే. కానీ హంతకులెవరు? 2009 డిసెంబరు 9 తర్వాతనే ఆత్మహత్యలు ఎందుకు మొదలయ్యాయి? యువకాశల నవపేశల సుమగీతావరణంలో హోరెత్తాల్సిన యువకెరటాలు అగ్నికీలల్లో దూకి కాలిపోవలసిన అగత్యం ఎందుకు వచ్చింది? తెలంగాణ యువకుల హృదయాలను ఛిద్రం చేసిన శక్తులేవి? తెలంగాణ స్వప్నాన్ని భగ్నం చేసిన ధూర్తులు ఎవరు? తెలంగాణ ఇస్తమని మాటతప్పిన మారీచులు ఎవరు? వచ్చిన తెలంగాణకు అడ్డంపడిన

Na shodhana: (శీర్షిక లేదు)

2012-02-04 04:10 AM naashodhana
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE TE MicrosoftInternetExplorer4 <![endif]--><!--[if gte mso 9]>

వెన్నెలదారి...venneladaari: క్రీనీడల మాటున...

2012-02-04 03:45 AM కెక్యూబ్ వర్మ (noreply@blogger.com)
చుట్టూ పరచుకుంటున్న వెన్నెలనా గదిలోకి మాత్రం క్రీనీడగానైనారాక గుండెల్లో పరచుకున్న చీకటి భయం....కాళ్ళు మునకేసుకొని గొంతు వరకుముడుచుకున్నా రాని కునుకు...నీడలైనా కానరాక ఒంటరితనపుగుబులు....టక్ టక్ బూట్ల శబ్ధం తప్పవినపడని మువ్వల శబ్ధం....వెచ్చని స్పర్శ కరవైబరువెక్కిన కంబలి...ఆత్మీయతనిండిన పలకరింపుతోపాటు ఓ వెచ్చని కరచాలనపుస్పర్శకోసం ఆర్తిగా...తొలిపొద్దు కిరణపు వెచ్చదనంకోసం ఈ బిడారిలోకంటిపాపల

పిచిక గూడు: ఎందుకలా?

2012-02-04 03:40 AM హెచ్చార్కె (noreply@blogger.com)
ఎందుకలా చూస్తాడు ఆ పిల్లాడు చేతిలో రంగు రంగుల రాళ్లు ఎగరేస్తుంటాడు అటేపు వెళ్తే భయం ఈ రోజు ఎవరి బుర్ర పగుల్తుందోనని రాళ్లంటే ఎందుకంత ఇష్టం పిల్లాడికి రంగు రంగుల రాళ్లు రకరకాల రూపాలు చిన్నవి, పెద్దవి, గుండ్రనివి, చదరపువి, పల్చనివి, మందపువి గోధుమ రంగువి, ఎన్ని ఏండ్ల నీళ్ల వల్లనో పచ్చగా పాచి పట్టినవి, మచ్చలు మచ్చలవి, పాలిపోయిన తెలుపువి, అంధకారంలా నల్లనివి గోలీకాయలు ఆడడు పేరుకి పిల్లాడు

శ్రీదీపిక » koodali: అయోధ్యకాండ సర్గ 3

2012-02-04 03:39 AM దిలీపు మిరియాల
శ్రీ రామాయణం అయోధ్యకాండ సర్గ 3 తేషామఞ్జలిపద్మాని ప్రగృహీతాని సర్వశ:.ప్రతిగృహ్యాబ్రవీద్రాజా తేభ్య: ప్రియహితం వచ:..2.3.1.. అహో.?స్మి పరమప్రీత: ప్రభావశ్చాతులో మమ.యన్మే జ్యేష్ఠం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థమిచ్ఛథ..2.3.2.. ఇతి ప్రత్యర్చ్య తాన్రాజా బ్రాహ్మణానిదమబ్రవీత్.వసిష్ఠం వామదేవం చ తేషామేవోపశృణ్వతామ్..2.3.3.. చైత్రశ్శ్రీమానయం మాస: పుణ్య: పుష్పితకానన:.యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్..2.3.4..రాజ్ఞస్తూపరతే వాక్?యే జనఘోషో మహానభూత్. శనైస్తస్మిన్ప్రశాన్తే చ జనఘోషే జనాధిప:..2.3.5..వసిష్ఠం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్. అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదమ్..2.3.6..తదద్య భగవన్ సర్వమాజ్ఞాపయితు మర్హసి. తచ్ఛ్రుత్వా భూమిపాలస్య వసిష్ఠో ద్విజసత్తమ:..2.3.7..ఆదిదేశాగ్రతో రాజ్ఞ స్స్థితాన్యుక్తాన్ [...]

" నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర: నా స్మృతి పథంలో ..

2012-02-04 03:37 AM డా.ఆచార్య ఫణీంద్ర (noreply@blogger.com)
[మా గురుదేవులు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారు తమ ఆత్మకథలో వ్రాసుకొన్న విషయం ఇది. చదివి ఆయన పద్య కవితా పారమ్యాన్ని గ్రహించి ఆనందించండి. - డా. ఆచార్య ఫణీంద్ర ]ఒకసారి అమలాపురంలో అష్టావధానం చేసేటప్పుడు నన్ను పృచ్ఛకుడు వేసిన ప్రశ్న." అవధాని గారూ! మీ స్మృతిపథాన తొలి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని పద్యంగా చెప్పండి. "అది గడ్డు ప్రశ్న. కాని అది అవధాన సభ. కోరినది చెప్పక తప్పదు. అందుకే
వ్యాఖ్యలు

2012-02-04

2012-02-04 03:36 PM అచంగ (அசங்க) (noreply@blogger.com)
శోభ గారూ,<br />ధన్యవాదాలు.
2012-02-04 03:36 PM అచంగ (அசங்க) (noreply@blogger.com)
అవునండీ &#39;కృష్ణవేణి&#39; పరవళ్ళు కానరాకే! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
2012-02-04 03:36 PM వనజ వనమాలి
awesome
2012-02-04 03:12 PM kastephale (noreply@blogger.com)
గొప్పగా ఉంది కదా.
2012-02-04 02:54 PM kalyan (noreply@blogger.com)
@జ్యోతిర్మయి గారు చాలా సంతోషం మీ చప్పట్లు గెట్టిగా వినబడ్డాయి భలే భలే బాగుంది ధన్యవాదాలు :) అది అంత ఆ లక్ష్మి నారాయణ స్వామి దయ అండి .. తన సన్నిధిలో కూర్చొని రాసినది ..<br /><br />@సుభ గారు<br />మీరు ఇంకా గెట్టిగా కొట్టేసారే చాల చాలా సంతోషం అయ్యో జాగర్త అండి చప్పట్లు అనుకోని నా చంపలు వాయించేస్తున్నారు ;)
2012-02-04 02:53 PM సీత
bagundi sai gaaru...<br />a useful thing.thanks for that.
2012-02-04 02:41 PM జ్యోతిర్మయి
ఇన్ని రోజులు కనిపించకుండా పోయి ప్రేమ, మట్టి, గాయం అని కబుర్లు చెప్తావా, హన్నా....
2012-02-04 02:21 PM kalyan
కరిగే ప్రేమ ఏ మాత్రం చలించక హాయిగా కరిగిపోతోంది ఆ కడలి అంచులతో కలిసి తన మదిలోకి జారిపోతోంది అని చూసే కనులు అనుకోవచ్చు <br />కాని ఆ ప్రేమ తీరం దాటలేక తీరానికే అంకితమై తిరిగి కన్నీటి ఒడిలోకి జారుకుంటోంది అని ప్రేమించే మనసుకు మాత్రమే తెలుసు
2012-02-04 02:11 PM प्रवीण् शर्मा (noreply@blogger.com)
కమ్యూనిస్ట్ పార్టీల మీటింగ్‌లకి ఎవరూ వెళ్ళరని అనుకుంటే ఈ పోస్ట్ కూడా అనవసరమే కదా. ఒక MNCలో పని చేసే కార్తీక్ అనే అతను కమ్యూనిస్ట్‌లు కమ్యూనిస్ట్ పుస్తకాలు చదవరు అని వాదించాడు. అతని కామెంట్‌ని పట్టుకుని మిగితా పెట్టుబడిదారీ గొఱ్ఱెలు కూడా కమ్యూనిస్ట్‌లకి కమ్యూనిజం గురించి ఏమీ తెలియదు అని వాదించడం మొదలుపెట్టారు. ఒక గొఱ్ఱెని మందలోని గొఱ్ఱెలన్నీ అనుకరించడం అంటే ఇదే కదా. కమ్యూనిస్ట్ పుస్తకాలు
2012-02-04 02:02 PM प्रवीण् शर्मा (noreply@blogger.com)
మూర్తి గారు, వరంగల్‌లో మావోయిస్ట్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు పోలీసులు లారీలని అడ్డుకోవడానికి ప్రయత్నించినా జనం హాజరయ్యారు. పోలీస్ నిర్బంధం నడుమ ఒక విప్లవ పార్టీ మీటింగ్‌కి వెళ్ళినవాళ్ళు కూడా గొఱ్ఱెలా?
2012-02-04 01:45 PM mettaseema
wow
2012-02-04 01:27 PM చింతా రామ కృష్ణా రావు. (noreply@blogger.com)
ఆర్యులారా! హృదయ పూర్వక నమస్సులు.<br />మీ యొక్క వివరాలను దయతో మీరు నాకు తెలియ జేఉఅ గలిగితే అవధాన నిర్వాహకులకు మీ గురించి నేను వివరించే అవకాశం నాకు కల్పించినవారవతారు.<br />నా సెల్ నెంబరు. ౯౨౪౭౨౩౮౫౩౭.<br />మీ అందరి అభిమానానికీ ధన్యవాదములు.
2012-02-04 01:23 PM raf raafsun
Hey Raj,<br /><br />I hate you....ante..naakante baaga raastunnav...i hate you :):)
2012-02-04 01:06 PM raf raafsun (noreply@blogger.com)
BAGUNDANDI...:):)<br />RASAGNAA CHADUVUKOKUNDAA ILAA TIRUGUTUNNAVAA?!!
2012-02-04 01:03 PM 평범함안평범함
알라알라알라신
2012-02-04 12:54 PM rohith (noreply@blogger.com)
Striking images. Fragrance...i can smell. I like it uncle...thanQ
2012-02-04 12:50 PM Sudha
జ్యోతిర్మయిగారండీ......మీ ఇంటికి తాళం వేసానని చెప్పారూ.....కానీ తాళం సరిగ్గా పడినట్టు లేదు చూసుకోండీ.
2012-02-04 12:19 PM Raviteja
మిమ్మల్నొదిలేస్తే” బాలయ్య బాబు సినిమాని పోసాని కృష్ణమురళి డైరెక్ట్ చేసినంత ప్రమాదం”, <br />&quot;చిన్నికృష్ణ కి పద్మశ్రీ ఇచ్చినంత పాపం&quot; Sopaerrruu post. Happy Married Life to your friend Appalaraju :)
2012-02-04 12:06 PM సో మా ర్క (noreply@blogger.com)
అయ్యా!సమాలోచన (రాజమండ్రి)బులుసు సీతా రామ శాస్త్రి గారి పత్రికలో రచనల ద్వారా !పరోక్షంగా మీరూ నేను పూర్వ పరిచితులమే<br />!నేను ఆ రోజు హైదరా బాదులోనే ఉంటాను.కానీ అదే రోజు రాత్రి నరసాపూర్ ట్రైన్ కి నా తిరుగు ప్రయాణం రిజర్వేషన్ .కాబట్టి దొరికిన అవకాశాన్ని కోల్పోతున్నానేమో?నేను ప్రష్టగా పాల్గొనగలను కారణం ఎన్నో అవధానాల్లో పాల్గొన్నాను..కానీ అవకాశం లేదు.అయినా ప్రయత్నిద్దాం!
2012-02-04 12:01 PM జ్యోతిర్మయి
సుధా గారూ ఎప్పట్నుంచో చెయ్యాలనుకుంటూ బద్దకిస్తున్నాను. ఇప్పుడే ఆ పని చేసి వస్తున్నాను. ఇతర దేశాలలో ఉండి పత్రికలు చదవలేని మా లాంటివాళ్ళకు, ఎవరైనా పత్రికలో వేసికున్నా ఆ విషయం కూడా తెలీదు కదా..మిత్రులెవరైనా చెపితే తప్ప. ఇక ఐడియాలే కాపీ కొడితే చేసేదేం ఉంది, మన పంచుకోవాలనుకున్న భావాలు ఎవరి కలం ద్వారానైతేనేమి నలుగురికీ తెలిశాయని ఆనందిద్దాం లెండి. <br />మంచి సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు.
2012-02-04 11:03 AM వారణాసి నాగలక్ష్మి (noreply@blogger.com)
మీ స్పందనకు ధన్యవాదాలండీ!
2012-02-04 10:56 AM తాడిగడప శ్యామలరావు

కం. ఓడుతు పోతున్నారని
వాడల వాడలను తిట్ల వర్షాలాయే
నేడొకటి గెలవగానే
తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ

2012-02-04 10:46 AM Jai Gottimukkala
మీరు చెప్పిన మార్పులు పట్టణ ప్ర్రాంత మధ్య తరగతి వారి జీవితంలో జరిగినవి. ఆలోచించే కోణం అదే అయినప్పుడు సరిగ్గానే కనిపిస్తుంది.<br /><br />ప్రపంచమంతా అలాగే ఉందని అనుకోవడం సరి కాదేమో? ఉదాహరణకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నా లేకపోయినా కాయకష్టం చేస్తూ బతికి వారికి ఒరిగేదేమీ లేదు.<br /><br />నా ప్రశ్నకు (ఎందుకు చోటు చేసుకున్నాయి?) సమాధానం మీరు చెప్పనే లేదు.
2012-02-04 10:23 AM anrd
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. <br /><br /> క్రమంగా మనస్తత్వాలలో మార్పు రావటం, మనం అనే భావం తగ్గిపోయి నేను అనే భావం పెరిగిపోవటం, విపరీతంగా పెరిగిపోయిన పోటీతత్వం , సంపాదన, మరియు అధికార దాహం పెరిగిపోవటం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయండి. <br /><br />కొంతకాలం క్రిందట ఉమ్మడికుటుంబాలు ఉండేవి. కుటుంబం కోసం అందరూ కష్టపడేవారు. తరువాత వేరువేరు కుటుంబాలు అయిపోయాయి. <br /><
2012-02-04 10:15 AM Lakshmi Raghava (noreply@blogger.com)
faruq mirza garu,<br />అమ్మ గ అనుభవాలు చాలా వున్నాయి .మీలా గ అడిగేవాల్లువుంటే ఎన్నో బయటకు వస్తాయి.రాయడానికి ప్రయత్నిస్తాను.thanks for the complement
2012-02-04 10:09 AM పరుచూరి వంశీ కృష్ణ .
బాగున్నాయండి ! నాకూ సామెతలంటే ఇష్టమే మరీ జంధ్యాల గారి సినిమాల్లో వాడే సామెతలంటే ఇంకా బాగా ఇష్టం
2012-02-04 09:51 AM Zilebi (noreply@blogger.com)
@రసజ్ఞ గారు,<br /><br />నెనర్లు. అవి శ్యామలీయం వారి ప్రతిభ ! వచో విభూషణులు వారు <br /><br />జిలేబి.
2012-02-04 09:50 AM Zilebi (noreply@blogger.com)
ఇండియన్ మినేర్వా గారు,<br /><br />కరెక్టు గా చెప్పారు. ఒకరిని అనుసరిస్తేనే అది వారి గొప్ప దనాన్ని అంగీకరించినట్టు అర్థం. <br /><br />ఇక వారి టపాల ని మనవి గా నిచ్చా మంటే వారికే ఆ పూర్తి క్రేడిట్టు!! <br /><br />&#39;మినహా , రవ్వంత&#39; ఇలా అప్పుడప్పుడు కాస్త సోడా కొట్టడం అంతే !<br /><br /> ఆ పై బ్రేవ్ మని తేంచి ఆ హా మన బాధ పోయిన్దోచ్ అనుకుని (అదేదో అమృతాంజనం వారి ఎడ్ లా అన్న మాట !) ఖుషీ అయి పోతాం
2012-02-04 09:45 AM Zilebi (noreply@blogger.com)
శ్యామలీయం వారు,<br /><br />మక్కీ కి మక్కీ ఉదంతమూ, మీ కందోదంతమూ అమోఘము!! <br /><br />నెనర్లు<br />జిలేబి.
2012-02-04 09:38 AM SHANKAR.S (noreply@blogger.com)
&quot;లోకం అంతా ప్రశాంతం గా ఉంది. అదేంటో ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఎవరి మీద దుమ్మేత్తలేదు. ఏ హీరోయిన్ గురించి గాస్సిప్స్ రాలేదు. ఎక్కడా సెన్సేషనల్ న్యూస్ లేదు. అరెరే ఇలా అయితే ఎలా?&quot;<br /><br />తూచ్..తూచ్ నేనొప్పుకోను. మీరు మన న్యూస్ ఛానళ్ళని అవమానిస్తున్నారు. ఏ న్యూసూ లేకపోతే నాగయ్య గారికి, కత్రినా కైఫ్ కి మధ్య గొడవ అవడం వలెనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదని చర్చా కార్యక్రమం పెట్టే
2012-02-04 09:26 AM sujatha

very nice because you show real human service. I like it

2012-02-04 08:53 AM nanda kishore (noreply@blogger.com)
గురువుగారు..<br />టపా అదుర్స్.. నాకు విపరీతమైన నవ్వుతోపాటు నేను నాగురించి, 3వ,4వ 5వ,6వయేట చేసిన ఘనకార్యాల గురించి రాద్దామనుకుందంత ఇంతకుముందే ఎవరో అచ్చు అలాగే రాసేసారని చదివి ఏడుపొచ్చేసిచచ్చిందంది..<br />నేను మరిచి పోగ మిగిలిందాంట్లో 100w బల్బులా వెలిగిన అవుడియ ఏంటంటే.. విమానలని వెనక్కి పిలవడం ఈ వయసులో కుదరదు కాబట్టి,అలాంటి లాగులు out of fashion అయిపోయి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి,మరీ..మరీ..<br
2012-02-04 08:47 AM rathnamsjcc

శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.

మానవ జన్మ ఎత్తినందుకు మానవ సహజమైన ధర్మాలను పాటిస్తూ, మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవాలి ఆత్మ అందరిలో ఉన్నఆత్మ ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిమనస్సును లో ఆత్మపై లగ్నం చేసిన అదే జీవబ్రహ్మైక్య  రహస్యం కూడ. అప్పుడు మానసికస్థితి నిశ్చలముగ ఉండి మానవుడు ఋషితుల్యుడవుతాడు. జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం. లేదు అనుభవం కూడా సత్యమైనదే. అది ఆత్మమే అనుభవం
అనుభవైకవేద్యం. చాలామంది తాము భగవదారాధకులమని, తమ కష్టాలు తీరటంలేదని, తమ పూజలు ఫలించటం లేదని చెబుతుంటారు. ఈ అనుభవం కూడా సత్యమైనదే.

మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. మన ప్రార్ధనలకు సమాధానం రాలేదు. కోర్కెలు సఫలము కాలేదు. మనశ్శాంతి కలగటం లేదు. కారణమేమిటి? ప్రార్ధనలో నిశ్చలత్వం అవసరం. అది సంసార బంధాల నుండి విముక్తి కొరకుగానుండుట సమంజసం. ప్రార్ధన లేదా పూజలో నా మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది? నిస్సంగత్వే నిశ్చలత్వత్త్వమని ఉన్నఆత్మ ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిమనస్సును లో ఆత్మపై లగ్నం చేసిన అదే జీవబ్రహ్మైక్య  రహస్యం జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.
జగద్గురు అంటే ఆత్మఅతీతమైనది ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిగ్రహించాలి.

మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది?
ఆత్మకు ఆత్మయే గురువని, తన ఆత్మ సూచించే .సన్మార్గాన్ని అనుసరిస్తే ముక్తిని పొందవచ్చన్నాడు
అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా ముక్తిని పొందవచ్చన్నాడు ఎలా బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి.. మన మనస్సుని ఆత్మలోనికి తిప్పితే అప్పుడు మన మనస్సు ఆత్మలో కలిసి పోతుంది.

2012-02-04 08:21 AM Zilebi (noreply@blogger.com)
మంచి పోస్టు రాసారండీ. కీప్ ఇట్ అప్ !<br />మీరు చాలా బాగా రాస్తారండీ ఏవిషయం పై అయినా <br /><br />చీర్స్<br />జిలేబి.
2012-02-04 08:14 AM నేను మీ నేస్తాన్ని (noreply@blogger.com)
chala chala bagundi nestam...<br /><br />naaku saahityam teliyadu telisiunte meeku manchi bavatho pampevaadini naa hrudayalo kaligina anubhootini...
2012-02-04 08:14 AM Zilebi (noreply@blogger.com)
చాన్నెల్ వాళ్ళు వెంటనే ఆమె ముందు నిలబడి, మైకు పెట్టి కెమరా పట్టి <br /><br />&#39;ఏవండీ మీరిలా ఎండ బడి వెళ్తున్నారే! ఈ విషయమై గవర్నమెంటు ఎ చర్య తీసుకోవాలంటారు ? &#39;<br /><br /><br />&#39;ఆయ్, నేను నా ఒళ్ళు బరువు తగ్గటానికి నడిచి వెళ్తున్నా నండీ, గవర్నమెంటు వాళ్ళు వెంటనే ఫ్రీ గ ఏసీ తో వుండే &#39;ఫైట్ నెట్ &#39; సెంటర్ పెట్టా లండీ &#39; <br /><br />&#39;ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లారా
2012-02-04 08:03 AM Anonymous
Godd answer anna.. 9 reverse ayi 6 padindhi tadepilli chempa meedha
2012-02-04 08:00 AM Jai Gottimukkala (noreply@blogger.com)
@మాలా కుమార్:<br /><br />జోకు నచ్చినందుకు సంతోషం. అయితే ఒక విషయం చెప్పుకోవాలి. &quot;మాడు&quot; ఏక వచనం (చెయ్యి), &quot;మాడీ&quot; బహువచనం (చేయండి). ఈ తేడా తెలియకపోతే అవతలి వారు నొచ్చుకునే అవకాశం ఉంది.
2012-02-04 07:40 AM కంది శంకరయ్య
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, <br />చక్కని ఊహతో పూరణ చెప్పారు బాగుంది. అభినందనలు. <br />రుక్మిణి మాట అయితే ‘వరించితిన్’ అని ఉండవలసి వస్తుంది. కాబట్టి పైమాటను కుండిన నగర పౌరులు అనుకున్నట్లు చెప్తే సరి!<br />‘హృన్నీరేజం’ టైపాటు వల్ల ‘హృనీరేజం’ అయింది. <br />*<br />శ్రీఅదిభట్ల కామేశ్వర శర్మ గారూ, <br />నిజమే రెండవది ప్రశస్తంగా ఉంది. మీరూహించిన భావం ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
2012-02-04 07:33 AM తృష్ణ (noreply@blogger.com)
thanks madhuraa..:)
2012-02-04 07:32 AM తృష్ణ (noreply@blogger.com)
@స్ఫూరిత: కేరెట్ జాతికి చెందిందే గాజర్ అండి. చలి ప్రదేశాల్లో(ఢిల్లీ లాంటి చోట్ల) ఎక్కువ దొరుకుతుంది. కాస్త ఎరుపు రంగులో ఉండి, తేమ శాతం ఎక్కువ ఉండి, ఎక్కువ తియ్యగా కూడా ఉంటుంది. కేరెట్ కన్నా తీపి శాతం ఇందులో ఎక్కువ ఉన్నందువల్ల సుగర్ వాళ్లకి పనికిరాదు. డిసెంబర్ ,జనవరి నెలల్లో మనకీ దొరుకుతుంది.
2012-02-04 07:32 AM Zilebi (noreply@blogger.com)
మాలా కుమార్ గారి గారెల పాకం బాగుందండోయ్!<br /><br /><br />చీర్స్<br />జిలేబి.
2012-02-04 07:24 AM సాయి
gelavalani tapana,pattudala undali gani tappaka gelichi teerutaru...tema effort undali...udharna rendo match
2012-02-04 07:21 AM సుధామ
కదా!...శ్రీలత గారూ!
2012-02-04 07:09 AM jd_

ma “manchammai” gurinchi e madhya rayadam ledu meru, idemantha manchiga ledu. malli manchiga rayandi pls.
- o pichhi manchodu.

2012-02-04 07:02 AM Zilebi (noreply@blogger.com)
చింతా వారు,<br /><br />అసందర్భ ప్రసంగం రోలు ఏమన్నా వుంటే నాకు ఇవ్వ గలరు !!<br /><br />అవధానం అయ్యేక దీని మీద మీరు ఒక పూర్తి నిడివి టపా వ్రాయాలని కోరుతూ <br /><br />జిలేబి.
2012-02-04 06:51 AM Uday Kumar (noreply@blogger.com)
చాలా బాగుంది, సంధర్భోచితంగా, ఆసువుగా రాయాలనుకొని రాయడం చాలా కష్టం... చాలా బాగా చెప్పారు
2012-02-04 06:48 AM తెలుగు పాటలు (noreply@blogger.com)
!! Lasya Ramakrishna !! గారు మీ అభిప్రాయం తెలియపరిచారు ధన్యవాదములు..
2012-02-04 06:47 AM తెలుగు పాటలు (noreply@blogger.com)
!! రసజ్ఞ !! గారు ప్రధమ బహుమతి కి .. మా అభినందనలు..<br />సో మీరు సింగర్ కూడా అన్నమాట.. మరి సాంగ్స్ పాడి రికార్డ్ చేసి బ్లాగ్ లో పెట్టవచ్చుగా..<br />సినిమా టీవీ లో రిలేజ్ చేశారా? పాపం ఇంతకీ సినిమా ఎలా ఉందొ..
2012-02-04 06:14 AM తెలుగు పాటలు
అయ్యబాబోయ్... మణికి విలువలేకుంట పోయింది
2012-02-04 06:02 AM శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
కన్నట్టి తల్లిగా భువి<br />నెన్నిన మనుజుండు పుడమి కేలికయగుచో<br />కన్నట్టి వారలనరో<br />కన్న కుమారుండు మగడు గాగ వరించెన్<br /><br />తొలి పద్యం కన్నా ఇది కొంచెం సరళంగా ఉన్నదనిపిస్తోంది.
2012-02-04 06:01 AM భావన (noreply@blogger.com)
కధ బాగుంది మాల గారు. :-)ఆఖరున సామెత కూడా బాగుంది. ఐనా మీ ఊరు లో కంది పప్పు శనగ పప్పు తేడా తెలీకుండా పెరిగితే ముద్దు గా పెరిగింది అంటారా? అజ్నానం గా పెరిగింది అనరా. ఐనా అంత ముద్దు గా పెరిగిన భామ కు అమ్మ గారెలెప్పుడూ పెట్టలేదూ???? ఏమిటా వెధవ ప్రశ్న లు నోరుమూసుకుని కధ వినలేవూ అని తిడతారా. :-) <br />మధురవాణి సూపర్ ఐడియా.. ;-)
2012-02-04 05:56 AM Satya Srinivas (noreply@blogger.com)
జుట్టు దులుపుకుంట్టున్న వాసన<br /><br />బాగుంది
2012-02-04 05:43 AM Raj
కృతజ్ఞతలు..
2012-02-04 05:31 AM S. Suresh
Very useful VMWare tutorial. Thanks Sai gaaru.
2012-02-04 05:19 AM రసజ్ఞ
మంచి విషయం చెప్పారు!
2012-02-04 05:17 AM krjsrikanth

sir am Telugu person but unable to type in Telugu using these keyboards other wise want to explain in Telugu,

I understod the life cycle of Earth is fixed but it’s rotation is always fixed, like Human life is just like cycle he ll always rotate in his dreams and the same life, The story explain how to think

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish