ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2009-06-30

గుండె చప్పుడు...: శంభుని శిరము నుండి సీసాలోకి…

2009-06-30 06:50 AM Konatham Dileep
ప్రజలందరికీ మినరల్ వాటర్ సరఫరా చేస్తామని మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆర్ధిక మాంద్యం కారణంగా భూమిని అమ్ముకోవడం గిట్టుబాటు కావట్లేదేమో నీటిని అమ్ముకునే ఉపాయం కనిపెట్టారు మన పాలకులు. నీటి వ్యాపారమైతే ఏ మాంద్యమూ దెబ్బతీయదని వారి నమ్మకం. ఈ నిర్ణయంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మొన్న ఒక మంచి సంపాదకీయం రాశాడు. మన ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తమ బాధ్యతలను ప్రైవేటుకు ఎలా అప్పజెప్తున్నాయో, మధ్య తరగతి ప్రజలు ఎలా ఈ మార్పులను పట్టించుకోవడం మానేశారో [...]

2009-06-29

గుండె చప్పుడు...: ఇప్పుడు రామారావు వంతు. మరి రేపు?

2009-06-29 06:35 AM Konatham Dileep
“ఈరోజు వాళ్ళు వినాయక్ సేన్ కొరకు వచ్చారు అని మనం మౌనంగా ఉంటే రేపు మన వంతే కావచ్చని మరువరాదు” …అని వినాయక్ సేన్ విడుదల గురించి రాసినప్పుడు అన్నాను. మన కళ్లముందే పోలీసులు మనుషులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేస్తుంటే మనకేమీ పట్టనట్టు ఉండిపోతాం. కొన్ని “సమస్యలు” ఇలాగే పరిష్కారం అవుతాయని సంబరపడతాం. Rule of Law పాటించకుండా ఆటవిక న్యాయాన్ని అమలు జరిపే విస్తృతాధికారాలు పోలీసులకిస్తే రేపెప్పుడో ఈ దౌర్జన్యకాండకు మనమో, మన వాళ్ళో బలైపోయే అవకాశం [...]

2009-06-26

a2z డ్రీమ్స్ » రాజకీయాలు: చిరంజీవి గారు, ఇప్పటికైనా నిబంధనలు పెట్టండి ..

2009-06-26 11:39 PM a2zdreams

ప్రతి అడ్డమైన వాడు పార్టీలొకి వస్తాను అంటే చేర్చేసుకున్నారు. వాడు ఎందుకు వస్తాన్నంటున్నాడు ? వాడి బ్యాగ్రౌండ్ ఏమిటీ ? ఏమి ఆశించి వస్తున్నాడు ? వాడు ఆశించింది ఇవ్వగలమా ? .. ఇవేమి చూడకుండా వస్తున్నారా .. రండి అంటూ అందరినీ ఆహ్వానించేసారు ..

స్వార్దపరుడు, వాడు ఆశించింది దొరకొకపొతే వుంటాడా ?

పోయేవాడు ఉరికినే పొతున్నాడా ? పొతూ పొతూ నొటికి ఇష్టం వచ్చినట్టు వాగి మరీ పొతున్నాడు ..

వారికి సమాధానం చెప్పే నాధుడు కాని , వారిని అదుపుచేసే సమర్దుడు కానీ లేకపొయే ..

అదెదో పెద్ద న్యూస్ అన్నట్టు దానికి తెలుగుదేశం పేపర్లు రెచ్చిపొతున్నాయి .. పీఠం వారికి దక్కకుండా చేసారన్న అక్కసు ఇలా తీర్చుకుంటున్నారు ..

ఆరోపణలు చేసే వాడి తోలు తియ్యండి సార్ ..
cఇప్పటికైనా పార్టిలో వున్నవారికి నిబంధనలు పెట్టండి సార్ ..
రాజకీయాలు నేర్చుకొండి సార్ .. చంద్రబాబు, వై.యస్ లాంటి మహానాయకులను చూసి ..

a2z డ్రీమ్స్ » రాజకీయాలు: ఒక(రోశయ్య) దెబ్బకు రెండు పిట్టలు(చిరంజీవి, చంద్రబాబు)

2009-06-26 12:30 AM a2zdreams

రోశయ్య గారిలో ఎవరినీ నొప్పించని మంచి హాస్యం వుంది. ఇద్దరు ప్రత్యర్దులు చిరంజీవి, చంద్రబాబులను ఎలా కొట్టారో మీరే చదవండి. ‘పొగడ్త’ అనే మెత్తని కత్తితో చిరుని, చిరు అనే ఆయుధం తో చంద్రబాబును పొడిచిన ఆయన తీరును మెచ్చుకోకుండా వుండలేము.

YS Rosayya

తెలుగుదేశం పార్టీలో తిరుగుబాట్లకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ కారణమని ఆరోపిస్తున్న చంద్రబాబు నాయుడికి మతి తప్పినట్లు కనిపిస్తోందని మంత్రి కె రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఎన్నికల అనంతరం బయటపడుతుంటే వాస్తవాలను గుర్తించకుండా చంద్రబాబు సంయమనం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో రోశయ్య మాట్లాడారు. తెరాస, తెలుగుదేశం పార్టీల పరిస్థితి దయనీయంగా మారిందని, దాంతో ఆ పార్టీల అధినేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పార్టీల్లో విభేదాలను పెంచి పోషించే అవసరం కాంగ్రెస్ పార్టీకి గాని, ముఖ్యమంత్రి వైఎస్ గాని లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీని అంగీకరించే కనీస జ్ఞానాన్ని కూడా ఆ నాయకులు కొల్పోయారని ఆయన విమర్శించారు. కొత్తగా పార్టీ పెట్టిన చిరంజీవిని చూసైనా ఈ నాయకులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఎవరు బయటకు పోయినా,చివరకు తాను వెళ్ళిపోయినా ప్రజారాజ్యం ఉంటుందని రాజకీయాలకు కొత్త అయినా చిరంజీవి చేసిన ప్రకటన చూసి ఈ నాయకులు నేర్చుకోవాలని, రాజకీయాలలో అలాంటి పరిణితి అవసరమని ఆయన అన్నారు.

2009-06-11

లోక్ సత్తా...ఇది మనసత్తా...: Loksatta Awareness Meeting by Students @ Tulsa, OK

2009-06-11 12:57 AM Satyasuresh Donepudi (noreply@blogger.com)
Hi Everybody,We, Group of committed & dedicated students from university of Tulsa who are inspired by Loksatta are arranging a ''Loksatta Awareness Meeting'' at Tulsa, oklhoma on June 21st (Sunday) at Marting Regional Library. (2.30 pm - 5 pm)"We are arranging the meeting with Sai Tej From dallas Chapter , Hari Musapeta, president of Oklahoma telugu association & with the support from different

2009-05-30

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: చంద్రబాబు చెప్పేశాడు..!!??

2009-05-30 11:58 PM అంజి బాబు (noreply@blogger.com)
చంద్రబాబు చెప్పేశాడు. ఎన్నికల ఫలితాల రోజున మాట ఇచ్చినట్లుగా సరయిన విశ్లేషణ చేసుకుని తాము ఓడిపోవడానికి "నిజమయిన" కారణాలను బయటపెట్టాడు.1. తమ పార్టీ ఓడిపోవడానికి జనానికి తన మీద నమ్మకం లేకపోవడం కాదట. ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రాలాట.  2. తామూ ఓడిపోవడానికి మరొక కారణం జనం తమకు వోటు వేయకపోవడం కాదట. వేరే పార్టీలకు వోటు వేయడమట. ఆహా!!  టెక్నాలజీని ఆహా ఓహో అన్న రీతిలో ప్రోత్సహించిన నాయుడుబాబు ఈ రోజు ఓడిపోయిన

2009-05-28

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: రాష్ట్రానికి వెన్నుపోటు

2009-05-28 08:13 PM అంజి బాబు (noreply@blogger.com)
కాంగ్రెస్ వారికి ఎలా ఉందొ తెలియదు కానీ నాకు మాత్రం మింగుడు పడడంలేదు. నా దృష్టిలో మన రాష్ట్ర యంపిలు పేపర్లకి ఎక్కడం, మీడియాకి ఇంటర్వియూలు ఇచ్చి తమ గోడు వెల్లబోసుకోవడం సుద్ధ దండగ.తాడో పేడో తేల్చుకుందాం అని బయలుదేరి గుంపుగా వారి పార్టీ అధిష్టానాన్ని నిలదీయాలి. ఇస్తారా లేదా అని. అరె కనీసం రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకపోతే ఎలా.ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకు నాలుగు మంత్రి పదవులు, 16

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: సొమ్మొకడిది సోకొకడిది

2009-05-28 02:37 AM అంజి బాబు (noreply@blogger.com)
కేంద్ర మంత్రి వర్గంలో ఆంధ్రాకి మరలా అన్యాయం. ఇది వరుసగా రెండో సారి మన రాష్ట్రానికి జరుగుతున్న పరాభవం.సీట్లు మన వాళ్ళవి. పదవులు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల వారివి. ఎంత అన్యాయం. ఇంతకన్నా దారుణమయిన ట్రీట్మెంట్ మరే ఇతర రాష్ట్రానికీ దక్కలేదు. ముప్పై మూడు మంది యంపీలను పంపినా కూడా మన రాష్ట్రం పైన కొంత కూడా కృతజ్ఞతా భావం లేకుండా కాంగ్రెస్ పార్టీ వారు ప్రవర్తిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ పెట్టిన

2009-05-26

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: తెలంగాణలో బాజాపా సత్తా

2009-05-26 04:17 AM అంజి బాబు (noreply@blogger.com)
భాజాపా మన రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి సీట్లు ఏమీ గెలవక పోవడం మనకు తెలిసిన విషయమే.అయితే పోలయిన వోట్లను చూస్తే ఫర్లేదు, బాగానే వోట్లు సాదిన్చగాలిగారు అనిపిస్తుంది. ఈ క్రింది పట్టికను చూడండి. ఇది భాజాపా తెలంగాణా జిల్లాలలో లోక సభ సీట్లలో సాధించిన వోట్లు.Karimnagar1,22,337Adilabad57,931Bhongir45,898Chevella1,12,781Hyderabad75,503Khammam              9664Mahabubabad

2009-05-22

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఈ సారి బలిపశువు ఎవరు ?

2009-05-22 04:40 AM అంజి బాబు (noreply@blogger.com)
ఇప్పుడే ఎక్కడో చదివాను. ఇంకొక వారంలో తెదేపా తమ పార్టీ మహానాడు నిర్వహించనున్నారట.పోయిన సారి ఎన్నికలలో ఒదాక ఇలాగే జరిగిన మహానాడులో ఒక వ్యక్తి వచ్చి మైకు పట్టుకుని "వచ్చింది పనికి ఆహారం బియ్యం. అది అయ్యింది మన పాలిట దెయ్యం" అని తెదేపా చేసిన అనేక తప్పులను గూర్చి ఒక మంచి జానపద గేయం లాంటిది పాడాడు.అప్పుడు తప్పుని పూర్తిగా బియ్యం మీద నెట్టేశారు ( కొంత మంది ధైర్యవంతులు చంద్రబాబు లోపాలని కూడా ఎత్తి

2009-05-21

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: రాలిపోయే పువ్వా నీకు.....!!

2009-05-21 11:59 PM అంజి బాబు (noreply@blogger.com)
చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వలేదు అని బాధ పడుతున్న వారికి ఎందుకు బాధపడనవసరం లేదో ఈ లింకు చూస్తే కాస్త అర్థం అవుతుంది.link: http://cpasindia.org/articles/mg-03-07-23-andhra-pradesh-last-south.html

చదువరి: తెలంగాణపై రహస్య సమావేశం

2009-05-21 08:05 AM చదువరి (noreply@blogger.com)
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కల సాకారమయ్యేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏర్పడిన తెలంగాణ-అనుకూల పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ లేవు. త్వరలో రాష్ట్ర విభజన మొదలయ్యేందుకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. తీర్మానం  పెడితే, రాష్ట్ర శాసనసభలో 289 -5 వోట్ల తేడాతో గెలుస్తుంది. లోక్‌సభలో కనీసం 500  వోట్లు అనుకూలంగా వస్తాయి. కాంగ్రెసు పార్టీ చూడండి. అందులోని

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: తెరాసా, లెఫ్ట్ వేస్ట్:..చిరు భేష్

2009-05-21 02:57 AM అంజి బాబు (noreply@blogger.com)
చంద్రబాబు ఫ్లాపు అయ్యాడు. చిరంజీవి అత్తరు ఫ్లాపు అయ్యాడు. కే సి ఆర్ మరియు వామ పక్షాలు అస్సలు పుట్టగతులు లేకుండా పోయాయి అనే మాటలను కాసేపు పక్కన పెడితే... ఈ ఎన్నికలలో మొదటిసారిగా పోటీ చేసిన ప్రజా రాజ్యం అదికారాన్ని చెప్పట్టాలని మరీ పగటి కలలు కన్నా మనకి 'వాళ్లకు ఎంత విషయం ఉందని' ముందే తెలుసు కదా. అది పక్కన పెడితే ఎప్పుడో పెట్టిన పక్షాలు అయిన తెరాసా, వామ పక్షాలు చంద్రబాబు ఏదో భీబత్సంగా గెలుస్తాడు,

2009-05-19

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: మనం మారకుండా.....

2009-05-19 03:38 AM అంజి బాబు (noreply@blogger.com)
పాత ప్రభుత్వమే తిరిగి వస్తున్నా కూడా కొంత మంది పనికి రాని వారు ఇంకా ఎన్నికవడం కొంత బాధ కలిగించే విషయం.దానిని పక్కన పెట్టినా బాగా పని చేసే కొందరు మంత్రులు ఓడిపోవడం మాత్రం నిజంగా దురదృష్టం. ఉదాహరణకి మండలి బుద్ధ ప్రసాద్, జీవన్ రెడ్డి వంటి మంచి వారు ఇంకా ప్రభుత్వాలలో, రాజకీయాలలో ఉండ బట్టే మనం కాస్తో కూస్తో ముందుకు పోతున్నాం. అలాంటి వారిని కూడా మనమే నిరాకరించి మన తలరాతలను మనమే చండాలంగా

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఆ నలుగురూ గెలిచారు

2009-05-19 02:02 AM అంజి బాబు (noreply@blogger.com)
ఫలితాలు రాక ముందు బొత్స కుటుంబానికి ఇచ్చిన నాలుగు టికట్లలో కొన్నిటినయినా జనం నిరాకరిస్తారు అని నేను ఆశించాను. కానీ జనం వేరేలా నిర్ణయించి ఆ నలుగురినీ ఎన్నుకున్నారు. జనం అంతా ఒకేలా ఆలోచిస్తే ఇంక ఎన్నికలు ఎందుకు!!దశాబ్దాల తరబడి వారసత్వపు పాలనలకు అలవాటు పడ్డ మనకి ఇదేం పెద్ద తప్పుగా కనిపించదు. ఏం. మొన్నటిదాకా తిట్టి పోసిన ఈనాడు వాడే "అందరిని గెలిపించుకుని బొత్స తన పంతం నెగ్గించుకున్నాడు" అని

2009-05-18

చదువరి: కాంగ్రెసు గెలిచింది

2009-05-18 01:35 AM చదువరి (noreply@blogger.com)
రాజశేఖరరెడ్డి గెలిచాడు. రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ అద్భుతమైన పాలనకు మురిసి ప్రజలు వోట్లేసారని కాదు, ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళలో అద్భుతమైన పనితీరేమీ కనబరచలేదు కాబట్టి. 'ఇదిగో వీళ్ళకు వోటేస్తే మంచి, సమర్ధవంతమైన పాలనను అందిస్తారు' అనే నమ్మకాన్ని ప్రజలకు కలిపించలేకపోయారు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను ప్రతిపక్షాలు చీల్చుకోడంతో కాంగ్రెసు గట్టెక్కింది. గతంలో కంటే సీట్లు తగ్గడాన్ని బట్టి

2009-05-16

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఎన్నికల ఫలాలు ఫలితాలు.

2009-05-16 03:13 PM అంజి బాబు (noreply@blogger.com)
ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠ మొత్తానికి వదిలింది. ఆశించిన విధంగానే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు, దివాలాకోరుతనపు వాగ్దానాలు మాకు వద్దు అని రాష్త్రప్రజలు ముక్తకంటంతో తమ వోటు ద్వారా పలికారు.కుయుక్తులతో ప్రజా శ్రేయస్సు కన్నా పక్షపాతానికే పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేయాలనే దుర్బుద్ధితో అనుదినం వక్రభాష్యాలతో, కుల ప్రీతులతో కూడా పుట్టిన జర్నలిజానికి జనం "చెంప దెబ్బ" కొట్టారు.

2009-05-15

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: లత్తుకోరు రాజకీయం

2009-05-15 05:09 AM అంజి బాబు (noreply@blogger.com)
ఈ మధ్య మన తెలుగు బ్లాగు గుంపులో 'లత్తుకోరు' అనే మాట, దాని అర్థం గురించి ఔత్సాహికుల మధ్య సంభాషణ జరిగింది. ఆ మాటకు సరిగా సరిపోయే పని ఒకటి నాకు అగుపడింది.మన రాజకీయ నాయకులు ఎన్నో లత్తుకోరు పనులు చేస్తారు అని ఎవరూ చెప్పకుండానే మనందరికీ తెలిసిన విషయం. అయితే అవి చేయడంలోనయినా కాస్తంత అర్థం పర్థం ఉండేలా చేస్తారా అంటే లేదే. ఇట్టే దొరికిపోఎలా, బయటికి తెలిసిపోయేలా చేస్తారు. అలాంటప్పుడు దొంగతనంగా చేయడం

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: మిస్టరీ ఫలితం ??

2009-05-15 04:59 AM అంజి బాబు (noreply@blogger.com)
ఎక్కడో లోపల తన్నుతోంది. ఎవడో ఆకాశరామన్న నా తలలో కూస్తున్నాడు. అస్సలు ఎవరూ ఊహించని ఫలితం వస్తుంది అని.కేంద్రంలో అయితే సర్వేలనీ తారుమారు అయ్యి భాజాపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని గట్టిగా అనిపిస్తుంది. మన రాష్ట్రంలోనే ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ కన్నా ఏదో వింత జరగబోతుంది అనే ఒక ఫీలింగు.కనీసం గత ఇరవై నాలుగు గంటలుగా తల పగిలిపోతుందండీ బాబు. రేపు ఈ టైం వరకూ వెయిట్ చేయాలా !!!కొసమెరుపు:

2009-05-12

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఆ దొంగ ఈ దొంగ గురించి

2009-05-12 01:27 AM అంజి బాబు (noreply@blogger.com)
మొన్నామధ్య ఎన్నికల తరువాత చంద్రబాబు ఎవరికీ చెప్పకుండా విదేశాలు వెళ్ళాడని, ఏ దేశం వెళ్లిందీ కనీసం పార్టీ నాయకులకు కూడా చెప్పలేదు అని 'సాక్షి' రాసింది.చంద్రబాబు స్విస్ బ్యాంకులోనో లేక ఇతర దేసలలోనో దాచుకున్న డబ్బులను జాగ్రత్త పరచుకోవడానికి వేల్లదనేది ఆ పత్రిక కధనం.సరే. వేల్లాడనే అనుకుందాం. మనోడు ఏమీ తక్కువ తినలేదు కదా. నాకు హాస్యాస్పదంగా అనిపించినది ఏంటంటే, ఈ కధనాన్ని సాక్షి రాయడం. తామేదో purists

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: జనం బొత్సకి గుణపాఠం చెపితే బావుండు.

2009-05-12 12:42 AM అంజి బాబు (noreply@blogger.com)
నా బ్లాగుని ఎప్పుడైనా సందర్శించిన వారికి తెలిసే ఉంటుంది. వైయస్, చంద్రబబులలో నేను వై యస్ వైపే మొగ్గు చూపుతానని.(మన చెంప పగలకొట్టడానికి ఏ చెప్పు అయితే ఏంటి ? కాకపోతే బాటా చెప్పు అయితే కాస్తంత ఊరట, నా మనసుకి.)ఆ మొగ్గుతోనే ఈ ఎన్నికలలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే బావుండని అనుకుంటాను. కనీ కాంగ్రేస్స్లో ఎవరు గెలిచినా గెలవక పోయినా ఒకరికి మాత్రం జనం గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్పూర్తిగా

2009-05-11

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: తెదేపా దారి ఎన్డియే వైపు ????

2009-05-11 11:58 PM అంజి బాబు (noreply@blogger.com)
ఇన్నాళ్ళు చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాకుండా ఉంటే బావుండు అనుకున్న నేను ఇప్పుడు అలా అనుకోవడంలేదు. పూర్తిగా కాకపోయినా పాక్షికంగా నా ఆలోచన మారింది ఈ విషయంలో.అంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని కాదు. రాష్ట్రంలో చంద్రబాబు రాకూడదనే ఆలోచన, ఆశా ఇంకా ఉంది. కానీ క్రాస్ వోటింగు జరిగి, జనం యం.పి సీట్లకి తెదేపా లేక తెరాసా లకు వేసి శాసన సభకి మాత్రం వైయస్ పక్షాన వేసి ఉంది ఉంటే బావుండనిపిస్తుంది. (జనం మహా

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: నేటి కామెడీ

2009-05-11 11:49 PM అంజి బాబు (noreply@blogger.com)
నిన్న పంజాబ్లో మన్మోహన్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్లో సోనియా గాంధీ అక్కడి ప్రభుత్వాలను తూర్పారబట్టారు. సింగు గారు పంజాబ్ లోని అకాలీ ప్రభుత్వం జనానికి చేసేది ఏమీ లేదంటారు. UP లో సోనియా ఆ రాష్ట్ర వెనుకబాటుకు మాయవతినే కారణం అని చెప్పింది.ఈ రెండు ప్రభుత్వాలు వచ్చి పట్టుమని రెండేళ్ళు కూడా నిండలేదు. అప్పుడే వీళ్ళు ఆ రాష్ట్రాల వెనుక బాటుకు ప్రస్తుత ప్రభుత్వాలే కారణం అని అంటున్నారు. మరి కేంద్రం ఏమి

2009-05-08

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: మన్మోహన్ ఎందుకు బలహీనుడంటే..?

2009-05-08 09:10 PM అంజి బాబు (noreply@blogger.com)
కొంత కాలంగా అద్వానీ, మన్మోహన్ సింగ్ ల మధ్య ఎవరు సమర్ధ ప్రధాని అవ్వగలరు అనే అంశంపై వాడి వేడి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరినొకరు మీడియా సమక్షంలో నువ్వు బలహీనుడివి అంటే నువ్వు అని అనుకుంటూ ఉన్నారు. ఇరు వైపులా కొన్ని అంశాలు లేవనెత్తారు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు.అయితే భాజపా నుండి ఎవరూ బీహార్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా విధించిన సమయంలో మన్మోహన్ ప్రభుత్వం చూపించిన రాజకీయ

2009-05-01

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: కేంద్ర ఫలితాలు ఎటో?

2009-05-01 10:51 PM అంజి బాబు (noreply@blogger.com)
ఎన్నికల గురించి జరుతున్న సర్వేలు చూస్తుంటే కేంద్రంలో ఎవరికీ పెద్ద మెజారిటీ వచ్చేలాగా కనిపించడం లేదు.ఎన్నికల తీరు అలానే ఉంది. ఉత్తరాన ఎక్కడా 55% మించి పోలింగు జరగడంలేదు. సహజంగా పోలింగు తక్కువ జరిగితే అది ప్రతిపక్షానికి అనుకూలించే సరళి కాదంటారు.దీనికి తోడు దేశవ్యాప్తంగా సర్వేలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు చెపుతున్నాయి (ఇదు పది సీట్లతోనే అనుకోండీ, కానీ...). అంతే కాక మన మీడియా అంతా

2009-04-30

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఎడారిలో ఒయాసిస్ TV9

2009-04-30 12:29 AM అంజి బాబు (noreply@blogger.com)
ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఏమో అనుకున్నాను. నిజమే.ఇంతకు ముందు టీవీ9 చూడాలంటేనే చిరాకు పడేవాడిని. "వార్తలలో క్వాలిటీ లేదు. వాడే భాష సరిగా లేదు. కవరేజీ బాలేదు. మరీ చెత్త కార్యక్రమాలు వేస్తున్నారు" ఇలా ఒకే సారి ఇన్నిఆలోచనలు వచ్చేవి.ఎడారిలో ఒయాసిస్ లాగా ఈ ఎన్నికల సీజనులో వాడే దిక్కు. అటు ఈనాడు, ఇటు సాక్షి ఎవడికి వాడు సొంత propaganda నడుపుతున్న తరుణంలో టీవీ9 వాడు నా కళ్ళకు Edward Murrow లాగా

2009-04-28

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: నేటి సమాజం, వగైరా.

2009-04-28 02:24 AM అంజి బాబు (noreply@blogger.com)
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. కొన్ని వారాలలో ఫలితాలు తెలుస్తాయి. ప్రభుత్వం మారవచ్చు, మారకపోవచ్చు. ఒకటి మాత్రం మారదు. సామాన్య జీవుడి పట్ల ఉదాసీనత. అటు రాజకీయలకి చెందిన వారు కానీ, ఇటు మీడియాకి చెందిన వారు కానీ, ప్రజలు అంటే కేవలం ఆట బొమ్మలుగా భావించి ఒకరిపైన ఒకరు సాగిస్తున్న ప్రాపగండా యుద్ధాలు ఇంకొకడుగు ముందుకు వేస్తాయి. ఇంకెక్కడి రాజకీయం, మీడియా. ఇప్పుడు రెంటిని వేరు చేసి మాట్లాడితే పాపం. ఆ

2009-04-20

తెలుగు 'వాడి'ని: ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?

2009-04-20 02:50 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
నమస్తే ఆంధ్ర.కాం అనే  సైట్ లో ప్రచురించిన ఈ వార్తను చదవండి. పూర్తి వివరాలకు : ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే ! ఆ పై వార్తలోని ముఖ్యాంశాలు :

2009-04-18

చదువరి: కుఁయ్..కుయ్...కుయ్య్

2009-04-18 08:28 AM చదువరి (noreply@blogger.com)
ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్యశ్రీ  పథకం గురించి చెప్పుకునే క్రమమంలో అంబులెన్సు మోతను అనుకరించడానికి గాను రాజశేఖరరెడ్డి కుఁయ్.. కుఁయ్.. కూఁయ్.. అంటూ గుక్కపట్టి అరిచేవాడు. యాడుల్లో తమ ఉత్పత్తులను తేలిగ్గా గుర్తుకు తెచ్చేలా ఉండటం కోసం, తమ ఉత్పత్తికో బ్రాండు గుర్తింపును, బ్రాండు విలువనూ తేవడం కోసం జింగిల్స్ వాడుతూంటారు. అలాగ,  వయ్యెస్ కూడా ఈ కూతతో తనకూ, ఆరోగ్యశ్రీకీ ప్రజల్లో ఒక బ్రాండుస్పృహ కలిగించే

2009-04-17

తెలుగు 'వాడి'ని: 165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్

2009-04-17 06:33 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
వార్త వివరాలు ఇక్కడ చూడండి : పవన్ శపథం  ............... దీనికి మరలా భీషణ/భీష్మ ప్రతిజ్ఞ అని వెధవ కవరింగ్ ఈ మీడియా వాళ్లు .. మరీ 'అధికారం' లోకి రాకపోతే అనో  లేక 148 రాకపోతే అనో అంటే మరీ దరిద్రంగా ఉంటుంది అని .. 165 అని ఒక తొక్కలో నంబర్ ఒకటి .. వీళ్ల తెలివితేటలే తెలివితేటలు ... ఎంత చక్కగా సెలవిస్తున్నారు వాళ్లు తరువాత చెయ్యబోయేది ఏమిటి అని .... జనాలు ఎంత వెధవలు లాగా కనపడుతున్నారు వీళ్లకి ..

2009-04-16

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: మన మీడియావారి కొత్త సిద్ధాంతం

2009-04-16 01:54 AM అంజి బాబు (noreply@blogger.com)
ఈనాడు సృష్టించిన మంచి ట్రెండు ఇది. అన్ని మీడియా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ల వాళ్ల స్వామీ భక్తీ చూపించుకోవడానికి.కాంగ్రెస్ లేక వైయస్సో సభ పెడితే వీలైనంత దూరం నుండి ఫోటోలు తీయాలి. అదీ జన సందోహం బయట నుండి తీయాలి. సభలో జనం ఉన్నా కూడా లేనట్టుగా కనిపించేలాగా బాగా పై నుండి తీయాలి. చెట్టూ చేమ ఎక్కినా పర్లేదు. ఫోటో చూడగానే జనం బాగా పొడిగా ఉన్నట్లు అనిపించాలి. ఫోటో క్రింది వ్యాఖ్య కూడా అలానే

2009-04-13

చదువరి: చారిత్రిక అవసరం

2009-04-13 07:32 PM చదువరి (noreply@blogger.com)
అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు. పేదరికాన్ని తొలగిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆరోగ్య సిరులు అందిస్తాం అని చెప్పుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా పార్టీలే

2009-04-10

తెలుగు 'వాడి'ని: PRP అంటే ......... !!!!!!!

2009-04-10 11:11 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
రోజా గారు : పనికి రాని పార్టీ ( Paniki Rani Party) సాక్షి టివి వారు : పైసలు రాబట్టే పార్టీ ( Paisalu Rabatte Party )   ....................................   ఇప్పటిదాకా ఉన్న వార్తలను బట్టి చూస్తే(నిజానిజాలు ఎలా ఉన్నా) సాక్షి వారి క్రియేటివిటీ బాగానే ఉధ్ధరించినట్టు ఉంది.   ఇక ఎన్నికలు అయిపోయిన తరువాత, రోజా గారి వ్యంగ్యాస్త్రం నిజమవుతుందేమో చూడాలి. ..................................

2009-04-09

చదువరి: ఏం తేడా లేదు!

2009-04-09 08:08 PM చదువరి (noreply@blogger.com)
ఇన్నాళ్ళూ ప్రజారాజ్యాన్ని రాజ్యేతరులే విమర్శించారు. ఆ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా పార్టీల కంటే కొత్తదనం, వైవిధ్యత ఏదీ లేదన్నారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లిస్తున్నారనీ అన్నారు. చిరంజీవి పైకి కనబడేంత సౌమ్యుడు, అమాయకుడూ కాదన్నారు. అతడిది నటన అని అన్నారు. అది అతివినయం అనీ అన్నారు. కానీ ఇప్పుడు.. రాజ్య పౌరులే అంటున్నారు. మన్నికైన వారని ఎన్నిక చేసి తెచ్చుకున్న వారే అంటున్నారీ మాటలు.

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఒక్కొకరికి ఒక్కో న్యాయం. ఇదీ మన దేశం తీరు!!

2009-04-09 05:00 PM అంజి బాబు (noreply@blogger.com)
ఉత్తర భారతంలో వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి అతనిని అత్యంత కటినమయిన జాతీయ భద్రత చట్టం క్రింద అరెస్టు చేసారు.దీని పైన అన్ని పార్టీలు స్పందించాయి. భాజపా nతప్ప మిగిలిన పార్టీలన్నీ హర్షించాయి. కానీ అటువంటి వ్యాఖ్యలే చేసిన మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి పట్టించుకునే నాదుడే లేదు. హీన పక్షం కనీసం ఆ విషయానికి తగిన పబ్లిసిటీ కూడా ఇవ్వడం లేదు.దీనికి కారణాలు నా అభిప్రాయంలో:ఒకటి: మన జాతీయ మీడియా ఉత్తర

2009-04-07

జాబిల్లి » రాజకీయం: హైదరాబాద్ లొ ఉండే ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఒటర్లకు……

2009-04-07 09:06 AM కట్టా విజయ్
ఓటు మనహక్కు ,  ఓటు హక్కు ఉపయౌగించుకొవటం మనందరిభాధ్యత! ఇది ఏ ఒక్క కారణం చేతనొ ఆగిపొకూడదు… అందుకే నావంతుగా చిన్నప్రయత్నం.. అయితే మీకు ఓటు హక్కు ఉందా….? మీది ఖమ్మం జిల్లా నా..? మీరు తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయాలని అనుకుంటున్నారా..? మీరు ఓటు వేయటానికి ప్రయాణపు ఖర్చు భారంగా ఉందా..! అందుకే… ఒక 30-45 మంది ఓటు హక్కు ఉండీ  ఆర్దిక కారణాల వల్ల ఉపయొగించుకొలేనివారిని నాతొ పాటుగా ఈనెల 16 న తీసుకు వెళదాం అని అనుకుంటున్నాను… మరిన్ని వివరములకొరకు నాకు మైయిల్( [...]

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: కమ్యూనిస్టుల కొత్త సిద్ధాంతం

2009-04-07 01:58 AM అంజి బాబు (noreply@blogger.com)
ఎన్నికలలో ఒక్కొక్కరిది ఒక దారి. కానీ కమ్యూనిస్టులది వేరే దారి. ఆ దారిలో ఇంక ఎవరూ పయనించలేరు.ప్రతీ ఎన్నికలలో వాళ్లు ఆయా సమయాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలతో కలిసి వాళ్ళని అధికారంలోకి తెచ్చిపెడతాయి. ఆ పైన వచ్చే ఎన్నికలలో ఐదేళ్ళ క్రితం చేసిన తప్పును సరిదిద్దుకుంటారు ( అంటే అలాను చెపుతారు కదా). ఆపై ఎన్నికలలో మరలా పాత పార్టీతో దోస్తీ.ఇంతా చేసి వాళ్ళను వాళ్ళే ప్రతీ ఎన్నికలలో ఎదుర్కుంటున్నారు. ఒక సిద్ధాంతం

2009-04-04

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: ఇదీ వాగ్దానం అంటే !

2009-04-04 02:03 AM అంజి బాబు (noreply@blogger.com)
చంద్రబాబు ఇచ్చిందే ఒక బూటకపు ప్రమాణం. అప్పుడే ఒకడుగు వెనుకకి. ఇలా ఇంకెన్ని అడుగులు ఉన్నాయో ?నగదు బదిలీ క్రింద ఇచ్చే డబ్బులోనే ఉచిత బియ్యం పంపకం స్కీము కలిసి ఉన్నపుడు మరి అవి రెండు వేరు వేరు విషయాలులాగా ప్రస్తావించవలసిన అవసరం ఏంటి ?ఈ లెక్కన నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయల భ్రుతి అన్నారు. మరి ఒకవేళ ఆ నిరుద్యోగ యువత కుటుంబం నిరుపేదది అయివుండి, ఎరుకనే నగదు బదిలీ క్రింద లబ్ది పొందుతున్న తరుణంలో

2009-03-30

ప్యూర్ ఆంధ్ర Pure Andhra: చంద్రబాబు ఎందుకు రాకూడదు అంటే:

2009-03-30 04:07 PM అంజి బాబు (noreply@blogger.com)
ఇన్నాళ్ళు చంద్రబాబు రైతాంగానికి చేసిన ద్రోహానికి అతను తిరిగి అధికారంలోకి రాకూడదు అనుకున్నాను. ఇప్పుడు వేరేలాగా అనుకుంటున్నాను.ఆ పాత ఆలోచన, ద్వేషం ఎప్పుడూ మెత్తబడలేదు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వపు అసమాన అవినీతి చూసి నేను కూడా వేరే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, అని ఎంత వరకు పనిచేయగలవు అని ఆలోచించాను. సరైనది ఏదీ కనిపించలేదు అనే చెప్పాలి.కానీ ఎప్పుడైతే చంద్రబాబు "నగదు బదిలీ" స్కీము ప్రకటించాడో,

2009-03-15

తెలుగు 'వాడి'ని: జూనియర్ యన్.టి.ఆర్ చెపుతున్న బస్సు కధ

2009-03-15 05:09 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
TopAndhra అనే వెబ్ సైట్ లో ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి లేదా కింద ఉన్న ఈ ఇమేజ్ అయినా చూడండి. [ఇమేజ్ స్పష్టంగా లేకపోయినా లేదా పూర్తిగా కనిపించకపోయినా, దయచేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి.] దీని గురించి ఇక్కడ ప్రస్తావించటానికి ఒకే ఒక్క కారణం ఏమిటి అంటే, ఇందులో నాకు బాగా నచ్చిన ఉపమానం ఉండటమే .. అది ...... అయ్యా, నీకు డ్రైవింగ్ కొత్త కదా, అనుభవం లేదు కదా? అని ప్రశ్నిస్తే, ... ఆ! ఏముంది మీరు

2009-03-12

దిల్ సే ... » రాజకీయాలు: TOP 10 డవలాగులు

2009-03-12 01:44 PM శ్రవణ్
And the joint winners are... రోజా ........................ పళ్ళు రాలగొడతా బాలకృష్ణ .................... సామాన్యులకు రక్షణేది?

2009-03-07

తెలుగు 'వాడి'ని: "దేశం" హామీలు జయహో ! ... "రాజ్యం" రాయితీలు వెలవెల ?

2009-03-07 12:27 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మానిఫెస్టోలో ఉన్న పధకాలపై సూర్య దినపత్రిక వారు నిర్వహించిన అభిప్రాయసేకరణల వివరాలు ............. ఈ దిగువన ఉన్న మూడు లింక్స్ లో ఉన్న వాటిని క్లుప్తంగా చెప్పాలి అంటే  ............ తెలుగుదేశం పార్టీ పథకాల అమ్ములపొదిలో మరో పాశుపతాస్త్రం చేరింది. పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాల పెదవులపై చిరు నవ్వులు పూయించే మరో జనాకర్షక పథకానికి ఆ పార్టీ తెరలేపింది. ఎన్నికల వేళ..

2009-01-25

ఫణి.. పక్కా తెలుగబ్బాయ్! » రాజకీయం: బియ్యం కిలో రూ. 20 కా? ఎక్కడండీ బాబూ?!

2009-01-25 05:32 PM telugabbai

ఓ పక్క మన మంత్రి గారు తనిఖీలు చేస్తూ ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం కేవలం 20 రూపాయలకే అమ్మేలా చూస్తున్నామంటారు.. ఇంకో పక్క ముఖ్య మంత్రి గారు చంద్ర బాబు కొట్లలో తప్ప అన్ని చోట్లా 20 కే అమ్ముతున్నారంటూ తనదైన శైలి లో వ్యంగ్యం గా  జవాబిస్తారు…

అంత నమ్మకంగా చెప్తుంటే నిజమనే అనుకుందాం…  హైదరాబాదులో సాధారణ కిరాణా షాపులో అడిగా..  రూ. 27 అన్నిటికంటే తక్కువ రకం.. రూ. 30 ది ఒక మాదిరిగా ఉంది.. నేను చంద్రబాబు కొట్లలో కొననే కొనను.. అడిగింది మామూలు షాపు.. పోనీ హైదరాబాదు కదా ఎక్కువే ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువే ఉంటుంది అనుకుని, సొంతూరు అమలాపురం లో అడిగా.. ఎక్కడా 26 కి తక్కువే చెప్పలేదు ఎవరూ.. నేను అక్కడ ఉన్న అన్ని బియ్యం రకాల రేట్ల గురించీ అడిగాను మరి…

అసలు ఈ ‘సూపర్ ఫైన్’  బియ్యం అంటే ఏంటి? బయట మామూలుగా మనం కొనే కిరాణా కొట్లలో (పెద్ద షాపులని మర్చిపొండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు) ఈ రకం అమ్మరా? అంటే సాధారణ ప్రజలు తినేది ఈ రకం కాదా? అప్పుడు దాన్ని తక్కువకి అమ్మడం వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? మరి అలా కాకపోతే సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్తున్నట్టా? లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందా?  అబ్బే… నాకైతే ఏం అర్ధం కావట్లేదు…!!

2009-01-18

చదువరి: హద్దులేని అధికార పక్షం - అడ్డలేని ప్రతిపక్షం

2009-01-18 08:35 PM చదువరి (noreply@blogger.com)
ఐదేళ్ళుగా ఈ అధికారపక్షం ఆంధ్రప్రదేశ్‌ను ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగానూ దోచుకుంటోంది. కుంభకోణాల యజ్ఞాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వారిని అడ్డుకోలేకపోతోంది. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తే ప్రభుత్వం తప్పులను బయటపెట్టవచ్చో, ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి తెలిసే ఉండాలి. కానీ ఈ ప్రతిపక్షం అలా తెలిసినట్టుగా వ్యవహరించడంలేదు. ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని తప్పులను ఎత్తి చూపినా

2008-12-16

వికటకవి » రాజకీయం: మేధావులు బాబోయ్ మేధావులు

2008-12-16 08:32 PM వికటకవి
ఓసారి ఓపికుంటే మన అరుంధతమ్మ రాసిన ఈ టపా చదవండి. కొంచం బుర్రవాపే, కానీ రాసింది మేధావి కాబట్టి ఆ మాత్రం శ్రమ తప్పదు. ముంబై దాడులకి ఏయే విషయాలతో లింకు పెట్టిందో చదవాల్సిందే. మనకి పొగబెట్టను పాకిస్తాన్ పేపరోళ్ళెందుకు, మనోళ్ళే చాలు. అలాగే, ఐబీఎన్ లైవ్ లో అరుంధతమ్మ వక్కాణింపు ఇక్కడ. Is Pakistan is responsible? Having closely looked at the Batla house encounter and Parliament attacks, I am not ready to [...]

2008-12-06

చదువరి: మన భద్రతే మనకు ముఖ్యం

2008-12-06 03:44 AM చదువరి (noreply@blogger.com)
దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు. ---------------------------------------------నిఘా వర్గాల నివేదికలను బట్టి, విమానాశ్రయాలను, ఓడరేవులను, భవనాలను, నేలను, నీటిని, గాలిని, కాపలా కాసి, దాడి చేసే ఉగ్రవాదులను

2008-11-29

చదువరి: ప్రధానికో లేఖ

2008-11-29 06:13 PM చదువరి (noreply@blogger.com)
కంథమాల్లో జరిగినదాని గురించి తలెత్తుకోలేకపోతున్నామని, బయటి దేశాల్లో పరువు పోయిందని, ఫ్రాన్సు అధ్యక్షుడో మరొహడో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయానని వాపోయిన ప్రధానమంత్రి గారూ.. ముంబైలో మూడురోజుల పాటు, వందలాది మందిని ఖైదీలుగా పట్టుకుని, 195 మందిని పొట్టనబెట్టుకుని, బీభత్సం సృష్టించిన ఈ సంఘటన మీకు లజ్జాకరంగా అనిపించలేదా? మూడు రోజులపాటు నగరాన్ని కిడ్నాపు చేసి, దేశం మొత్తాన్నీ హడలగొట్టిన సంఘటన

2008-11-27

చదువరి: దిగులుగా ఉంది

2008-11-27 06:02 PM చదువరి (noreply@blogger.com)
మనం రోడ్డు మీద వెళుతూంటేనో, రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో, ఏ కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో, ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు ఫలానా మతం వాడివి కదా.. ఐతే ఇదిగో నీకిదే గతి అంటూనో, నువ్వు ఫలానా దేశం వాడివి కదా అయితే అనుభవించు అంటూనో మన కణతలోకి గుండేసి చంపేస్తారు ఆ తరవాత ఓ ఇద్దర్నో ముగ్గుర్నో పట్టుకుని
వ్యాఖ్యలు
2009-06-30
2009-06-30 12:15 PM ramani - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

ఈ సుజలయజ్ఞం మాత్రం స్వచ్ఛమైన ధనయజ్ఞం…. good analysis

2009-06-30 08:02 AM manohar - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

అంతే మరి, ఒక మాట మాత్రం నిజం.

మనం పబ్లిక్‌ వ్యవస్థలనుంచి వేరుపడి, సొంత ఏర్పాటు చేసుకున్నప్పుడల్లా- అధిక సంఖ్యాకులు ఉపయోగించే ప్రభుత్వ సదుపాయాల నాణ్యత పడిపోతూ వస్తోంది, నిలదీసి అడగలేని నిరుపేదలు మాత్రమే లబ్ధిదారులుగా ఉండే సంక్షేమ వ్యవస్థలు, పౌరవ్యవస్థలు మరింత దిగజారిపోతున్నాయి.

ప్రజలలో చైతన్యం రానంతవరకు ఇంతే.

పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish