ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2013-06-17

The Road to Emancipation: అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లో పాచిపళ్ళ దాసరి పాట నా సమైక్యాంధ్ర మాట

2013-06-17 03:53 AM Praveen Nakkavanipalem ([email protected])

సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యం అనే వాదన 1956 నుంచి ఉంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. సమైక్యాంధ్రలో అభివృద్ధి చెందినది ఒక్క హైదరాబాద్ నగరం మాత్రమే. అది కూడా మన నాయకులు పల్లెటూర్లలో ఉండడం ఇష్టం లేక వ్యక్తిగత విలాసాల కోసం చేసుకున్న అభివృద్ధి. బీహార్ రాష్ట్రంలో 90% మంది పల్లెటూర్లలోనే ఉంటోన్నా ఆ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి నాన్ స్టాప్ ట్రైన్‌లు ఎలా తిరుగుతున్నాయో, 70% మంది పల్లెటూర్లలో ఉంటోన్న ఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని అయిన నగరం నుంచి అంతర్జాతీయ విమానాలు అలాగే ఎగురుతున్నాయి. పెట్టుబడిదారీ సమాజంలో ఆర్థిక అసమానతలలాగే పల్లెలకీ, పట్టణాలకీ మధ్య అసమానతలు కూడా ఉంటాయి. పల్లె అనేది వరసకాని స్త్రీలాగ, పట్టణం అనేది అందరికీ వరసైన స్త్రీ (వేశ్య) లాగ కనిపిస్తుంది. ఇక మహా నగరమైతే 5 స్టార్ హొటెల్‌లో సుఖాన్నిచ్చే కాల్ గర్ల్‌లాగ కనిపిస్తుంది. హైదరాబాద్ కూడా అటువంటి మహా నగరమే కనుక ఆ నగరానికి ఉన్న ప్రాధాన్యత తగ్గించడం ఇష్టం లేక "భాషా సమైక్యత" అనే పాచిపళ్ళ దాసరి పాట పాడుతున్నారు.

2013-06-12

The Road to Emancipation: ఒక నిజాయితీ లేని సంఘ సంస్కర్త జీవితంలా తయారయ్యింది CPM మేతావుల పరిస్థితి

2013-06-12 07:13 AM Praveen Nakkavanipalem ([email protected])

మన తెలుగు బ్లాగుల్లో ఒక సంఘ సంస్కర్త ఉండేవాడు. ఆయన పేరు ఇక్కడ అనవసరం. ఆయన తనని తాను స్త్రీవాదిగా, చలం గారి అభిమానిగా చెప్పుకుంటాడు. కానీ అతను తన కుటుంబానికి చెందిన స్త్రీలు అందరిలాగే అమ్మలక్కలుగా ఉండాలనుకుంటాడు, ఇతర స్రీలు మాత్రం చలం గారి మైదానం నవల చదివి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోవాలంటాడు. ఆ మేతావి పేరు ఏమిటో ఊహించడం కష్టం కాదు. ఇన్సెస్ట్ చెయ్యడం తప్పు కాదనీ, 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్ళి చేసుకోవడం మాత్రం తప్పనీ వాదించగల మేతావి గాడిద అతను ఒక్కడే. ఆ గాడిద ఇప్పుడు బ్లాగుల్లో లేకపోయినా, సినిమాలకి కథలు మాత్రం వ్రాస్తున్నాడు.

ఆ గాడిద ఏదో సరదా కోసం తనకు లేని స్త్రీవాద భావాలు ఉన్నట్టు చెప్పుకుని, మహిళా బ్లాగర్లతో సహా వంద మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ గాడిదకి ఉన్న ఫాలోయింగ్ కూడా మన CPM మేతావి తెలకపల్లి రవికి ఎందుకు లేకుండా పోయింది? తెలకపల్లి రవి టివి కార్యక్రమాలలో చర్చించే ఒక ప్రముఖ జర్నలిస్ట్. ప్రపంచంలో ఎక్కడైనా టి.వి. చానెళ్ళు నడిపేది పెట్టుబడిదారులె కాబట్టి మార్క్సిజం గురించి మాట్లాడితే ఆయన్ని చర్చలకి పిలవరు. ఆయన తన బ్లాగ్‌లో కూడా మార్క్సిజం గురించి ఏమీ వ్రాయడు, తాను మార్క్సిస్ట్‌నని ఎంత చెప్పుకున్నా సరే. నేను వైరుధ్యాలని నిరంతరం పరిశీలిస్తూ ఉండే మార్క్సిస్ట్‌ని కనుక ఒక జర్నలిస్ట్‌కి ఉన్న వృత్తిపరమైన పరిమితులు ఏమిటో నాకు తెలుసు. కానీ తెలకపల్లి రవి తెలంగాణావాదులపైనా, మావోయిస్ట్‌లపైనా విషం చిమ్మడాన్ని మాత్రం అసహ్యకరమైన పనిగానే పరిగణిస్తాను.

మహేంద్ర కర్మ అనే నరరూప రాక్షసుడు చనిపోయినందుకు CPM నాయకులు కూడా విచారం వ్యక్తం చేశారు. వర్గ పోరాటం ఆపేసి పాలకవర్గంతో వర్గ సహకారం చేసే పార్టీలకి పాలకవర్గ నాయకులు చనిపోయినా కన్నీళ్ళు కారుతాయి. కానీ 60 ఏళ్ళ క్రితం వర్గ పోరాటం చేసి ఇప్పుడు వర్గ సహకారం చెయ్యడం వల్ల ప్రజలు వీళ్ళని నమ్మేసె వోట్లు వేస్తారా, లేదా అనేదే ఇక్కడి ప్రశ్న.

చలం గారు గొప్ప స్త్రీవాదే. కానీ ఆయన భౌతికవాది మాత్రం కాదు. స్త్రీ-పురుష సంబంధాలలో వివక్ష ఉందని ఆయనకి తెలుసు కానీ అది ఎందుకు ఉందో ఆయనకి తెలియదు. తన మామ గారి రెండో భార్య లేచిపోవడం, తన చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు చూడడం వల్ల స్త్రీలకి కూడా స్వేచ్ఛాకాంక్ష ఉంటుందనే విషయం ఆయనకి అర్థమైంది. ఇటువంటి ఘటనల ఆధారంగానే ఆయన అనేక కథలు వ్రాసాడు. తాను చూసిన అనుభవాల ఆధారంగా కథలు వ్రాయడం తప్పు కాదు. కానీ ఆయన అభిమానులమని చెప్పుకునేవాళ్ళే ఆయన సిద్ధాంతాలకి విరుద్ధంగా స్త్రీలని కేవలం అమ్మలూ, అక్కలుగా చూస్తూ వాళ్ళని ఎప్పటికీ పురుషుని నీడలోనే ఉండేలా చేస్తున్నారు. కేవలం కబుర్లు చెప్పడం వల్ల సమాజం మారదు అని ఇక్కడే అర్థమైపోతుంది. కార్మికవర్గ విప్లవం విషయానికి వస్తే, మన CPM మేతావులకి కబుర్లు చెప్పడం కూడా చేతకాదు. వీళ్ళు మార్క్సిజం గురించి ఏమీ చెప్పకుండా 60 ఏళ్ళ క్రితం జరిగిన తెలంగాణా పోరాటం గురించి చెప్పి వోట్లు వెయ్యమంటారు. ఇందువల్ల జనం మార్క్సిజాన్ని స్త్రీవాదం కంటే పనికిరాని గాలి కబురు అనుకుంటున్నారు.

2013-06-06

The Road to Emancipation: ఆదివాసీ స్త్రీలని రేప్ చేసినప్పుడు మన్మోహన్ గారికి వ్యక్తి స్వెచ్ఛ గుర్తు రాలేదా?

2013-06-06 07:07 AM Praveen Nakkavanipalem ([email protected])
ప్రైవేట్ ఆస్తిని కలిగి ఉండడం ప్రాథమిక హక్కు అని పెట్టుబడిదారీ వ్యవస్థ చెపుతుంది. కానీ రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కుని ఫాక్టరీ కట్టేటప్పుడు ప్రైవేట్ ఆస్తి హక్కు ఎవరిది అనే సందేహం ఆస్తిని పోగొట్టుకున్నవాళ్ళకి మాత్రమే వస్తుంది, లాక్కునే వాళ్ళకి రాదు. లోహండిగూడ రైతుల భూములు లాక్కుని టాటా కంపెనీ స్టీల్ ప్లాంట్ పెట్టగలిగితే జగదల్‌పుర్ పట్టణంలో భూముల ధరలు పెరుగుతాయనీ, ఆ భూముల వ్యాపారం కోసమే తాను సల్వా జుడుంకి విరాళం ఇచ్చాననీ ఆ పట్టణానికి చెందిన ఒక వ్యాపారి బహిరంగంగా చెప్పుకున్నాడు. 2005లో మహేంద్ర కర్మపైనా, కొందరు అటవీ శాఖ అధికారులపైనా టేకు స్మగ్లింగ్ కేస్ పడింది. నువ్వు సల్వా జుడుంకి నాయకత్వం వహిస్తే నీ అరెస్ట్‌ని వాయిదా వేస్తామని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మహేంద్ర కర్మని ఆదేశించింది. మునక తప్పదని తెలిసే అతను సల్వా జుడుంకి నాయకత్వం వహించాడు. ఆ నరహంతక ముఠా ద్వారా హత్యలూ, రేప్‌లూ చెయ్యించి అనేక మంది ఆదివాసీలు పక్క రాష్ట్రాలకి పారిపోయేలా చేశాడు. బ్రాలూ, రవికెలూ వేసుకుని కొంచెం ఆధునికంగా కనిపించిన ఆదివాసీ స్త్రీలని కూడా మావోయిస్ట్‌లని అనుమానించి రేపులు చెయ్యించాడు. తనకి టేకు స్మగ్లింగ్ చేసే స్వేచ్ఛ ఉండాలని ఆదివాసీ స్త్రీలకి రవికెలు వేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసిన మహేంద్ర కర్మని ప్రోత్సహించేటప్పుడు వ్యక్తి స్వేచ్ఛ గుర్తు రాలేదు కానీ ఆ అభినవ రెగినాల్డ్ డయ్యర్ చనిపోయిన తరువాత మాత్రం వ్యక్తి స్వేచ్ఛో అని ఏడుపు ఒకటి!

The Road to Emancipation: చేప ప్రసాదం వల్ల రోగాలు తగ్గితే అది రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో దొరికేలా చెయ్యాలి

2013-06-06 03:57 AM Praveen Nakkavanipalem ([email protected])
చిన్న పిల్లలు మాట వినేలా చెయ్యడానికి పెద్దవాళ్ళు ఎన్నో అబద్దాలు చెపుతారు. పిల్లలు కొంచెం తెలివైనవాళ్ళైతే వాటిని నమ్మరు, లేక పోతే వాటిని నమ్ముతారు. పిల్లలలో తెలివితేటలు పెరగకుండా జాగ్రత్తపడే దుర్మార్గపు తల్లితండ్రులు కూడా ఉన్నారు. చర్చ ఆ తల్లితండ్రుల గురించి కాదు కానీ అటువంటి నీచమైన పనే పాలకులు చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ చర్చ. బత్తిన సోదరులు ఇస్తున్న చేప మందులో ఏముందో ఆ సోదరులుగానీ ప్రభుత్వంగానీ బయట పెట్టడం లేదు. అది బయట పెడితే ఆ మందు పని చెయ్యదని బత్తిన సోదరుల వాదన. ఆ వాదన నమ్మశక్యంగా ఉందా లేదా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పే అబద్దంలాగ ఉందా? ప్రభుత్వం ఉన్నది ప్రజలని పరిపాలించడానికా లేదా చిన్న పిల్లలని బుజ్జగించినట్టు బుజ్జగించడానికా? నేను తిరునామం పెట్టుకోను అని అన్నవాని దగ్గరకి వెళ్ళి, అది పెట్టుకుంటే పుణ్యం వస్తుందిరా అని ఆశచూపి, అతనికి అది పెట్టడం అవసరమా? మన పాలకులు ఇలాగే నమ్మకాలు లేనివాళ్ళకి కూడా నమ్మకాలు కలిగిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ "వ్యక్తి స్వేచ్ఛే" ప్రధానం అని అంటుంది. కానీ ప్రజలలో "వ్యక్తిగత చైతన్యం" లేకుండా చేసే నమ్మకాలని పెట్టుబడిదారీ మరియు అర్థభూస్వామ్య పాలక వర్గాలే పెంచి పోషిస్తున్నాయి.

2013-06-04

The Road to Emancipation: చెప్పేవి కమ్యూనిజం కబుర్లు కానీ దూరేవి కళావంతుల గుడిసెలు - ఇదీ CPM వారి వ్యవహారం

2013-06-04 04:12 AM Praveen Nakkavanipalem ([email protected])
నేను కళావంతుల కులంవాళ్ళని కించపరచడానికి ఈ హెడింగ్ పెట్టలేదు. ఆ కులంవాళ్ళు తరతరాల సామాజిక దురాచారం వల్ల వ్యభిచార వృత్తిలో ఉంటారు కానీ కావాలని ఆ వృత్తిలోకి దిగరు. డబ్బుల కోసం అడ్డమైన గడ్డీ తినేవాళ్ళ కంటే వాళ్ళే నయం అని నేను నమ్ముతాను. తెలకపల్లి రవి అనే స్వయంప్రకటిత మార్క్సిస్ట్ ఉన్నాడు. అతను తన బ్లాగులో మార్క్సిజం గురించి ఒక్క ముక్క కూడా వ్రాయడు కానీ అతను ప్రజా ఉద్యమాలని కించపరుస్తూ వ్రాతలు వ్రాస్తుంటాడు. ఆయన మావోయిస్ట్‌లని సంఘ విద్రోహ శక్తులనీ, తెలంగాణావాదులని వేర్పాటువాదులనీ ఎన్ని సార్లు సంబోధించాడో ఆయన బ్లాగ్‌లోనే చూడొచ్చు. అతని పార్టీవాళ్ళే తమ అధికారిక పత్రిక అయిన ప్రజాశక్తిలో అలా వ్రాసే ధైర్యం లేక ఆయన చేత బ్లాగ్‌లో వ్రాయించారని నేను అనుకున్నాను. రివిజనిస్ట్‌ల స్వభావమే అది కనుక అందుకు నాకు ఆశ్చర్యం కలగలేదు. కానీ నిన్న నేను ప్రజాశక్తి బుక్‌హౌస్‌కి వెళ్ళిన తరువాత ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. మావోయిస్ట్‌లని తిడుతూ ఉప్పల నరసింహం వ్రాసిన పుస్తకాలూ, తెలంగాణావాదులని తిడుతూ తెలకపల్లి రవి వ్రాసిన పుస్తకం అక్కడ కనిపించాయి. సమరం గారి సెక్స్ పుస్తకాలు కూడా కనిపించాయి. మొన్నటి వరకు సినిమా పత్రికల షాప్‌లలో మాత్రమే దొరికిన సెక్స్ పుస్తకాలు ఇప్పుడు ప్రజా సాహిత్యం దొరికే షాప్‌లలో కూడా దొరుకుతున్నాయి. CPM అనుబంధ సంస్థ అయిన ప్రజాశక్తి ఇప్పుడు వ్యాపారం కోసం సెక్స్‌ని నమ్ముకుంటోంది.

మా చిన్నప్పుడు మా పట్టణంలో మార్క్సిస్ట్ పుస్తకాలు దొరికేవి కాదు. జ్యోతిష్యం, వాస్తు, సెక్స్ లాంటి వాటి గురించిన పుస్తకాలు దొరికేవి. మా అమ్మానాన్నల ఉద్యోగాల వల్ల నేను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు తిరిగి నేను మార్క్సిస్ట్ పుస్తకాలు సంపాదించాను. మార్క్సిజం-లెనినిజం చదివి కొత్త జ్ఞానాన్ని అందుకున్నాను. కానీ CPM అనుబంధ సంస్థ అయిన ప్రజాశక్తి ప్రజలకి ఉన్న జ్ఞానాన్ని కూడా దూరం చేస్తోంది.

ఉప్పల నరసింహం వ్రాసిన ఒక పుస్తకంలో శీర్షిక ఇలా ఉంది "ప్రపంచంలో ఎక్కడా ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యలేదు. రష్యా, చైనాలలో కూడా ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యలేదు. కానీ మావోయిస్ట్‌లు తాము దండకారణ్యంలో ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యగలమని కలలు కంటున్నారు" అని. ఇలాంటి శీర్షికలు ఉన్న పుస్తకాలు కమ్యూనిస్ట్ సాహిత్యం అమ్మే షాప్‌లలో దొరుకుతాయంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ప్రజాశక్తి బుక్‌హౌస్‌లో నేను దీన్ని కళ్ళారా చూశాను.

2013-06-03

The Road to Emancipation: పెద్దవాళ్ళని చావగొట్టడం nothing special - చిన్న పిల్లపై ప్రతాపం చూపడం something special

2013-06-03 11:09 AM Praveen Nakkavanipalem ([email protected])

నరులెవరూ ముట్టని ఆహారాన్ని భుజించే పందులు చేసే పని ఇది:



The Road to Emancipation: SALWA JUDUM'S CRIME LIST: 99 RAPES, NOT A SINGLE 'FIR'

2013-06-03 10:36 AM Praveen Nakkavanipalem ([email protected])
By Pallavi Polanki 

When the Supreme Court in 2011 banned the Salwa Judum, a state-sponsored tribal militia propped up to counter Maoists in Chhattisgarh, it ordered the state government to investigate and register FIRs against all alleged criminal activities of the Salwa Judum.

In addition to allegations of murder (500 cases) and arson (103 cases), 99 affidavits were submitted to the Supreme Court accusing the tribal militia of rape.
Two years after the judgment, the state is yet to register its first FIR against the Salwa Judum for sexual violence.

“Where ever there is a war, women are the most vulnerable. In the Salwa Judum case itself there are affidavits in the Supreme Court regarding some 99 rapes and the court has to decide what to do about them. I personally had taken up the cases of six women that had not been registered by the Superintendent of Police. They had filed a private complaint and given their statements before the Magistrate. But ultimately they had to take back those statements under pressure and were not able to pursue them,” says Sudha Bharadwaj, Bilaspur-based advocate and General Secretary of the People’s Union for Civil Liberties (PUCL) in Chhattisgarh.

Expressing her disappointment to instances of the system’s unresponsiveness to injustices against tribals, Bharadwaj says, “When people have tried to raise issues in court, they have often been victimised. Cases of human rights violations have been pending before the Supreme Court, the High Court, the National Human Rights Commisssion (NHRC) years. Even in the recent Sarkeguda Judicial Enquiry, people have given their affidavits but nothing has happened so far. Unfortunately our institutions are failing people.”

On 25 May, Mahendra Karma, the architect of Salwa Judum, was among the 28 people who were gunned down in a brutal attack by Maoists who opened fire on a convoy of Congress leaders while they were returning from a political rally.

A recent statement issued by the PUCL condemning the cold blooded attack on unarmed political workers of the Congress party and as “unacceptable” and “reprehensible” draws attention to the ongoing cycle of violence in the state.

“Under no circumstances can acts of brutality be justified, even if they be in response to equally heinous and brutal acts unleashed by the security forces, as we are seeing presently in Chhattisgarh, as recently as the killing of eight innocent tribal villagers in Edasmeta village of South Bastar on 17 May and 18 May, 2013, or in response to the brutalities committed by the vigilante Salwa Judum founded by the deceased Mahendra Karma,” reads the PUCL statement.

Speaking about the apprehensions of tribals about fresh military operations by the government following last week’s attack, Bharadwaj says, “The Chhattisgarh PUCL has condemned the attack by Maoists in no uncertain terms. However, our great concern is that the only response we find from both the State and the Central government is of stepping up militarisation. While we totally appreciate the concerns on the law and order front, the basic democratic issues of the people of this region have to be kept in mind, they have to be addressed. Otherwise, it will be impossible to de-escalate this violence, to reduce the alienation of the tribal people.”

A big concern that has now is the danger of displacement due to further militarisation of the region, says Bharadwaj.

“In the course of the hearing of the Salwa Judum case, the NHRC had recommended that all internally-displaced persons should be rehabilitated in their villages. We seriously fear that with increased militarisation there might be more people fleeing. This should not be the case. Counter-insurgency operations should not become ground-clearing operations,” says Bharadwaj.

Humanitarian medical agencies such as the MSF and Red Cross which are already operating in Bastar should be given free access to the region to provide medical care in order not to risk “criminalising an entire population”  she adds. “That will lead to serious collateral damage. A lot of innocent adivasis will get killed.”

Urging for better sense to prevail, Bharadwaj refers to the government’s own reports that have argued at looking at left-wing extremism as more than a crisis of law and order.

“The recommendations of the Expert Group of the Planning Commission on Left Wing Extremism, the Report of the Ministry of Rural Development, the NC Saxena Report on implementation of forest rights, and the recent letter of the Union Minister for Tribal Affairs Kishore Chandra Deo all speak very strongly about the importance of implementing PESA and the Forest Rights Act in its true spirit, about empowering the Gram Sabhas, about the need for taking people in confidence before mining or industrialization, and how these are the underlying issues which are feeding Naxalism. If they are not addressed, and people continue to be displaced or criminalised, it will result in further spiraling of violence,” says Bharadwaj.

2013-05-28

The Road to Emancipation: పాలక వర్గంవాళ్ళు తమ వ్యక్తిగత ప్రయోజనాలని వదులుకుని పోలీస్ బలగాలని వెనక్కి తీసుకుంటారా?

2013-05-28 03:23 AM Praveen Nakkavanipalem ([email protected])

పెట్టుబడిదారీ దేశాలలో పౌర హక్కుల చట్టాల పేరుతో కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఎలాగూ సరిగా అమలు కావు. ఒక్క ప్రైవేట్ ఆస్తి హక్కు చట్టం మాత్రమే సక్రమంగా అమలవుతుంది. తమ సొంత ఆస్తులూ ఎటూ పోకుండా ఉండేందుకు ఆ ఒక్క చట్టాన్నైనా ఖచ్చితంగా అమలు చేస్తారు. మిగితా చట్టాల గురించి పట్టించుకోరు.

సల్వా జుడుం లాంటి సంస్థల ద్వారా మావోయిస్ట్‌లని అణచివెయ్యడం సాధ్యం కాదు, నిజమే. మన పౌర హక్కుల సంఘాలు చేస్తున్న వాదన ఏమిటంటే ప్రభుత్వం ఆర్థిక అసమానతలని నిర్మూలించి తద్వారా ప్రజలు మావోయిస్ట్‌లలో చేరకుండా చెయ్యాలని. పాలక వర్గంవాళ్ళు ఆర్థిక అసమానతలని ఎలా నిర్మూలిస్తారు? తమ దగ్గర ఉన్న surplus valueని వదులుకుని నిర్మూలిస్తారా? ఇండియాలో ఉన్నది పెట్టుబడిదారీ రాజ్యాంగం అనే విషయం మన పౌర హక్కుల సంఘాలవాళ్ళు మర్చిపోతున్నారు. మన రాజ్యాంగం కేవలం చట్టం ముందు సమానత్వం, పది మంది ఉద్యోగాలు చేసే చోట అవకాశాలలో సమానత్వం లాంటి సోకాల్డ్ సమాన అవకాశాలనే ప్రజలకి ఇచ్చింది. అంతే కానీ రాజ్యాంగంలో ఎక్కడా ఆర్థిక సమానత్వం ఉండాలనో, సాధించాలనో వ్రాయలేదు.

దొరికిన మావోయిస్ట్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా అరెస్ట్ చెయ్యకుండా బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపడం చట్ట వ్యతిరేకమే. కానీ పాలక వర్గంవాళ్ళు కేవలం చట్టపరమైన పద్దతుల్లో మాత్రమే అణచివేత సాగిస్తారని అనుకోలేము. దోచుకునేవాడు అన్నివేళలా చట్ట ప్రకారమే దోపిడీ చేస్తాడనుకునంటే జగన్‌లాగ బేనామీ కంపెనీలు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. కనుక పాలక వర్గంవాళ్ళని చట్ట ప్రకారం పని చెయ్యమంటే అది చెవిటివాని ముందు శంఖనాదం అవుతుంది. దోపిడీ వర్గంవాళ్ళు తాము ఎంత గాంధేయవాదులమని చెప్పుకున్నా, వాళ్ళు పోలీసులు & తుపాకుల నీడ లేకుండా బతకలేరు. గాంధేయవాదం లాంటి impractical సిద్ధాంతాలలో అలాంటి paradoxes ఉండడం సహజం.

2013-05-27

The Road to Emancipation: అప్పుడు చదువు లేక మోసపోతే ఇప్పుడు చదువుకున్నా బాగుపడడం లేదు

2013-05-27 10:23 AM Praveen Nakkavanipalem ([email protected])

ఇప్పుడు మనం ఆదివాసీలలో మూఢనమ్మకాలు ఎక్కువ అని అంటున్నాము కానీ పూర్వం కాపులలో కూడా చాలా మందికి చదువురాలేదు, ఆదివాసీలు & అగ్రకులాలు అనే తేడా లేకుండా అందరిలోనూ మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండేవి. గ్రామస్తులు చదువుకుంటే తమ అవినీతి బయటపడుతుందనే భయంతో గ్రామ కరణాలూ, మునసబ్‌లే అడ్డుకునేవాళ్ళు. చదువుకుంటే జనం విదేశీ సంస్కృతి నేర్చుకుని చెడిపోతారనీ, అమ్మాయిలు పంతుళ్ళతో లేచిపోతారనీ ప్రచారం చేసేవాళ్ళు. కొన్ని చోట్ల చదువుకుంటే చచ్చిపోతారని కూడా ప్రచారం చేసేవాళ్ళు. గ్రామంలో ఎవరైనా చదువుకున్నవాడు చనిపోతే అతను చదువుకోవడం వల్లే చనిపోయాడని వదంతి సృష్టించేవాళ్ళు. మా అమ్మమ్మ గారి ఊరిలోనే ఒక కాపులాయనకి ముగ్గురు పిల్లలు పుట్టారు. మొదటి పిల్లవాడు చనిపోతే అతను చదువుకోవడం వల్లే చనిపోయాడనుకుని రెండో పిల్లవానికి చదువు మానిపించారు. అవి కరణం-మునసబ్ వ్యవస్థ ఉన్న రోజులు. భ్రిటిష్‌వాడు రూపాయి టాక్స్ వసూలు చెయ్యమంటే కరణాలు రెండు రూపాయలు టాక్స్ వసూలు చేసి రూపాయి కట్టినట్టు రసీదులు ఇచ్చేవాళ్ళు. వీళ్ళ మోసాలు బయటపడకూడదని జనాన్ని చదువుకోనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది కానీ మూఢనమ్మకాలు ఏమి పోయయి? కొత్త రకం మూఢనమ్మకాలు మాత్రం వచ్చాయి. వరకట్న దురాచారం, యోనిపై ఉండే హైమెన్ పొర చూసి ఆమె కన్యా, కాదా అని తేల్చడం, ఇవన్నీ చదువుకున్నవాళ్ళు పాటించే మూఢనమ్మకాలే. ముప్పై ఏళ్ళ క్రితం పల్లెటూర్లలో కట్నాలు అంతగా లేవు. మా అమ్మానాన్నల పెళ్ళి కట్నం లేకుండానే జరిగింది. కానీ ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం చేసేవాడే మూడు లక్షలు కట్నం అడుగుతున్నాడు. ఇచ్చేవాళ్ళు ఉన్నంతకాలం అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే పంగనామం అనేది ముఖం చూపించేవాడికే పెట్టడం సాధ్యం.

మూఢనమ్మకాలంటే కేవలం ప్రకృతి గురించిన అపోహలు మాత్రమే కాదు, సమాజానికి సంబంధించిన మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. ప్రకృతికి సంబంధించిన మూఢనమ్మకాలు లేదా మతపరమైన మూఢనమ్మకాలు లేనివాళ్ళు కూడా సమాజం విషయంలో మూఢనమ్మకాలని నమ్ముతారు. ఉదాహరణకి ఒక మాదిగోణ్ణి మాదిగోడు అని తిట్టే ధైర్యం లేనివాడు కూడా ఒక పేదవాణ్ణి లేబర్ నాకొడుకు అని తిట్టగలడు. స్కూల్ పుస్తకాలలో మతపరమైన మూఢనమ్మకాలని నమ్మకూడదని మాత్రమే వ్రాస్తారు. పుట్టుక (కులం) ఆధారంగా మనిషిని అవమానించడం కేవలం హిందూ మతంలోనే ఉంది కాబట్టి సెక్యులర్ భావనలు ఉన్నవాళ్ళు అలా కులం పేరుతో తిట్టకపోవచ్చు. ఆ భావనలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. కేవలం స్కూల్ చదువుల వల్ల సమాజం మారదు అనేది నిజం.

The Road to Emancipation: వ్యక్తిగత అవసరం ఉండకూడదనుకుంతే గిరిజన స్త్రీలు రవికెలు వేసుకోవాల్సిన అవసరం లేదనుకునే మహేంద్ర కర్మని కూడా సమర్థించాలి!

2013-05-27 05:53 AM Praveen Nakkavanipalem ([email protected])
అడవిలో ఉండే ఒక ఆదివాసికి చదువు నేర్పించి, ఇంగ్లిష్ కూడా నేర్పించి, అతన్ని టౌన్‌లోకి తీసుకొస్తే అతను ప్యాంట్, షర్ట్ వేసుకునే తిరుగుతాడు కానీ లుంగీ వేసుకుని తిరగడు. గాంధీ లాంటివాడు ఎవడో వచ్చి అతన్ని చొక్కా విప్పుకుని తిరగమన్నంతమాత్రాన అతను అలా తిరగడు. నా విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే నేను ఆదివాసీల కుటుంబం నుంచే వచ్చాను కానీ నేను ఉండేది విశాఖపట్నంలో కావడం వల్ల నాకు ట్యాబ్‌లూ, లాప్‌టాప్‌ల మీద ఆసక్తి కలిగింది. ఇది సహజం కనుక దీన్ని తప్పు పట్టాల్సిన పని లేదు.

అందుకే కార్ల్ మార్క్స్ ఇలా అన్నాడు Social relations are closely bound up with productive forces. In acquiring new productive forces men change their mode of production; and in changing their mode of production, in changing the way of earning their living, they change all their social relations. The hand-mill gives you society with the feudal lord; the steam-mill society with the industrial capitalist. అని.

ఒక మేతావి గారి ప్రవచనం ఇది: ట్యాబ్‌లు కొనడం కార్మిక వర్గ సంస్కృతి కాదట! ఒకవేళ విప్లవకారుణ్ణని చెప్పుకునేవాడు ట్యాబ్ కొంటే అది అతని వ్యక్తిగత విషయం అట! దాని గురించి చర్చ అవసరం లేదట!

దక్షిణ ఒరిస్సాలో ఉండే ఆదివాసీలకి అన్నం తినడం, సారా తాగడం తప్ప ఏమీ తెలియదు. ఎవడో టౌన్ నుంచి వచ్చి విదేశీ మద్యం సీసా ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు కానీ 10 వేలు ధర చేసే ఒక OMH ఫోన్ ఇస్తే మాత్రం తీసుకోరు. వాళ్ళకి ఫోన్‌లు ఎలా వాడాలో తెలియదు కాబట్టి అలా. టౌన్‌లో ఉన్నవాడైతే OMH ఫోన్‌లో EVDO SIM పెట్టి ఇంటర్నెట్ చేసుకుంటాడు కానీ అడవుల్లో ఉండే ఆదివాసీలకి అవేమీ తెలియవు. వస్తువుల గురించి కొంచెం తెలిసినవాళ్ళని మాత్రం వస్తు అనుభవమే ప్రభావితం చేస్తుంది. ఈ విషయం చెపితే ఒక మేతావికి అర్థం కాలేదట!

చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఆదివాసీ స్త్రీలు ఒకప్పుడు రవికెలు వేసుకోకుండా చీరలు కట్టుకునేవాళ్ళు. వాళ్ళకి రవికెలు వేసుకునేంత నాగరికత నేర్పించినది ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన మావోయిస్ట్‌లే. అక్కడి స్త్రీలు రవికెలు వేసుకోవడం స్థానిక భూస్వాములకి నచ్చలేదు. ఆ భూస్వాములలో మహేంద్ర కర్మ ఒకడు. మావోయిస్ట్‌లు ఆదివాసీల మనోభావాలని కించపరుస్తున్నారని ప్రచారం చేసి అతను కొంత మంది గోండ్ జాతీయులని రెచ్చగొట్టాడు. సల్వా జుడుం ఏర్పాటు చేసి రవికెలూ, బ్రాలూ వేసుకున్న ఆదివాసీ స్త్రీలని రేప్ చెయ్యించాడు, వాళ్ళ రొమ్ములూ, జననాంగాలూ కూడా కొయ్యించాడు.

ఇలాంటివాళ్ళు పట్టణ ప్రాంతాలలో కూడా ఉన్నారు. పది మంది పని చేసే చోటుకి కుంకుమ, గాజులు తీసేసి తెల్ల చీర కట్టుకుని వెళ్తే బాగుండదు. ఉద్యోగాలు చేసే స్త్రీలు భర్త చనిపోయిన తరువాత కూడా కుంకుమ, గాజులు పెట్టుకునే ఆఫీస్‌కి వెళ్తారు. ఈ విషయం తెలిసినా కూడా భర్త చనిపోయిన స్త్రీలు కుంకుమ పెట్టుకుంటే చూడలేని వాళ్ళు ఉన్నారు. అలాంటివాళ్ళని నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూశాను.

పుట్టినప్పటి నుంచి అభివృద్ధి నిరోధక నమ్మకాలని నమ్మేవాళ్ళ మధ్య పెరిగినవాడు పెద్దైన తరువాత కూడా "నేను బాగుపడలేదు కాబట్టి వేరేవాళ్ళు బాగుపడితే నేను చూడలేను" అని అనుకుంటాడు. కానీ మార్క్సిస్ట్‌నని చెప్పుకునే ఒక వ్యక్తి అలా అనుకుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

మగవాళ్ళు చొక్కాలు వేసుకోకుండా తిరగడంపై అభ్యంతరం చెపుతూ రంగనాయకమ్మ గారు కొన్ని వ్యాసాలు వ్రాసారు. అందులో భాగంగా గాంధీ, గద్దర్‌లని రంగనాయకమ్మ గారు విమర్శించారు. పేదవాడు చొక్కా వేసుకోకపోతే అతనికి చొక్కా వేసుకునేంత నాగరికత మనం నేర్పించాలి కానీ గాంధీలాగ చొక్కా విప్పుకుని తిరగకూడదు. ఈ విషయం రంగనాయకమ్మ గారు చెప్పారా, నేను చెప్పానా, ఇంకొకడు చెప్పాడా అనేదాన్ని బట్టి అది వేదమా, కాదా అనేది ఆధారపడి ఉండదు. అయినా నేను రంగనాయకమ్మ గారు చెప్పినదే వేదం అనుకుంటున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి.

2013-05-26

The Road to Emancipation: రెగినాల్డ్ డయ్యర్‌ని మించిన నరరూప రాక్షసుడు కుక్క చావు చచ్చాడు

2013-05-26 06:45 AM Praveen Nakkavanipalem ([email protected])

2013-05-18

The Road to Emancipation: ఇలా చేస్తే స్త్రీ-పురుష సమానత్వం ఎలా వస్తుంది? మహిళలకి ఈమాత్రం జ్ఞానం లేదా?

2013-05-18 04:41 AM Praveen Nakkavanipalem ([email protected])

2013-05-16

The Road to Emancipation: A post by Konatham Dileep on Facebook about Bhagat Singh's dream on independence

2013-05-16 10:40 AM Praveen Nakkavanipalem ([email protected])

దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకూ తెలంగాణ పరిష్కారం చూపదు. ఇక్కడే మనం భగత్ సింగ్ మాటలను గుర్తుకుతెచ్చుకోవాలె: స్వాతంత్రం వస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందా అని ఒక మిత్రుడు అడిగితే, భగత్ సింగ్ ఇలా బదులిచ్చాడట. "మేము పదహారణాల కొరకు కొట్లాడుతున్నాం. స్వాతంత్రం మొదటి అణా మాత్రమే. అదొస్తే రేపటి నుండి మిగతా పదిహేను అణాల కొరకు కొట్లాడుతాం" అదీ నేస్తం విషయం. తెలంగాణ రాగానే కుల-మతాలూ, ధనిక-పేదలు, ఆడా-మగలు ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. కానీ ఈ ఉద్యమ పోరాటస్ఫూర్తి వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రడేశ్ కన్నా, ఇంకా అనేక రాష్ట్రాల కన్నా మెరుగైన రాష్ట్రంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం Rocket Science కానే కాదు. అది కేవలం Common Sense మాత్రమే అది నీకుందా లేదా అన్నదే ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న!

2013-05-12

The Road to Emancipation: తెలుగు జాతి సమైక్యత పేరు చెప్పుకోకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్ పేరు చెప్పుకోవచ్చు కదా - విశాలాంధ్ర మహాసభకి సవాల్

2013-05-12 11:07 AM Praveen Nakkavanipalem ([email protected])
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా కోస్తా ఆంధ్రలో ఎక్కువ మంది ఇంగ్లిష్ కలిపిన తెలుగే మాట్లాడుతారు, తెలంగాణాలో ఎక్కువ మంది ఉర్దూ కలిపిన తెలుగే మాట్లాడుతారు. సురవరం ప్రతాప రెడ్డి కాలంలో తెలంగాణావాదమూ లేదు, సమైక్యవాదమూ లేదు. అయినా సురవరం గారు ఇలా అన్నారు "సర్కార్ ప్రాంతంలో తెంగ్లిష్ మాట్లాడితే నైజాం ప్రాంతంలో తుర్దూ మాట్లాడుతారు" అని. మాతృభాషాభిమానం లేని ఒక జాతికి చెందినవాళ్ళు నిజంగా భాషా సమైక్యత కోసం వీధి పోరాటాలు చేస్తారంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. విశాలాంధ్ర మహాసభవాళ్ళు భాషా సమైక్యత పేరు చెప్పుకోకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్ పేరు చెప్పుకుని వీధి పోరాటం చేస్తే వాళ్ళని మోసగాళ్ళని అనుకోవాల్సిన పని ఉండదు. భాషపై లేని ప్రేమ ఉందని చెప్పుకుంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం అభ్యంతరకరమే. 

2013-05-11

The Road to Emancipation: తాము సమైక్యవాదులమని నిరూపించుకోవడానికి తెలుగు భాషని హత్య చేస్తోన్న ఈనాడు దిన పత్రిక

2013-05-11 10:19 AM Praveen Nakkavanipalem ([email protected])

అవును, ఈనాడు దిన పత్రిక తెలుగు భాషని హత్య చేస్తోంది. ఆ మధ్య విశాఖపట్నం గీతం విశ్వ విద్యాలయంలో ఇంటర్నెట్‌లో తెలుగు వాడకం గురించి సమావేశం జరిగినప్పుడు ఈనాడువాళ్ళు అంతర్జాలం అని వ్రాస్తే ఆ పదం ఏమిటో అర్థం కాక జనం ఆ సమావేశానికి రాలేదు. "అంతర్జాలం అంటే ఏమిటి? ఈనాడులో దాని గురించి వ్రాసారు" అని కొందరు నన్ను అడిగిన తరువాత నాకు అసలు విషయం అర్థమైంది "నిజ జీవితంలో ఇంటర్నెట్‌ని అంతర్జాలం అనేవాళ్ళు ఎవరూ లేరు" అని.

ఈనాడు ఒక కరడుగట్టిన సమైక్యవాద పత్రిక. సమైక్యవాద ఉద్యమం అనేది హైదరాబాద్ కోసమే జరుగుతోంది తప్ప అది తెలుగు ప్రజలని నిజంగా సమైక్యంగా ఉంచడానికి కాదు అనేది అందరికీ తెలిసినదే. కానీ ఈనాడువాళ్ళు సమైక్యవాద ఉద్యమం అనేది తెలుగు జాతి పరిరక్షణ కోసమే జరుగుతోందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు కోసం తమకి లేని భాషాభిమానం ఉన్నట్టు చూపిస్తున్నారు. అలా భాషాభిమానాన్ని ప్రదర్శించుకోవడానికే వాళ్ళు సాధారణ ప్రజలకి అర్థం కాని గుత్తేదారు, నిరీక్షణ జాబితా, శీతల బస్సు (AC Bus) లాంటి పాషాణ పాకపు పదాలని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చూస్తే జనం తెలుగంటే భయపడిపోతారు తప్ప తెలుగు భాష అభివృద్ధి చెందదు. ఫేస్‌బుక్‌లో హెచ్చార్కే అనే ఒకాయన తనకి తెలుగు మీద ఆసక్తి లేదనీ, ఇంగ్లిష్ నేర్పిస్తేనే తన పిల్లలకి ఉద్యోగాలొస్తాయనీ బహిరంగంగానే వ్రాసారు. ఉద్యోగావకాశాల కోసం సొంత భాషని మర్చిపోవడం బాధకరమే. ఈ పరిస్థితిలో ఈనాడువాళ్ళు మరింత మంది తెలుగంటే భయపడేలా చేస్తున్నారు.

నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమే. కానీ నేను ఈనాడుని విమర్శించడానికి కారణం అది కాదు. వాళ్ళ వల్ల తెలుగు భాష తొందరగా చస్తుంది కానీ బతకదు. ఇప్పటికే చచ్చిపోయే స్థితిలో ఉన్న తెలుగు భాష నిజ జీవితంలో ఎవరికీ అర్థం కాని గుత్తేదారు(ఉర్దూ), నిరీక్షణ జాబితా(సఘం సంస్కృతం, సఘం ఉర్దూ) లాంటి పదాలు ఉపయోగించడం వల్ల బతకదు అనేది నిజం. భాషాభిమానం ఎవరికీ లేని ఒక జాతి (తెలుగు జాతి) మేడి పండు లాంటి ఒక నగరం (హైదరాబాద్) పేరుతో కలిసి ఉన్నా, ఉండకపోయినా ఈ జాతివాళ్ళు మాట్లాడే భాష ఎప్పుడో ఒకప్పుడు అంతరించిపోతుంది. It is a determined and destined truth. కానీ ఈ భాష వైపు జనం రావడానికి భయపడిపోయేలా చేసే పదాలు ఉపయోగిస్తే ఈ భాష తొందరగానే అంతరించిపోతుంది.

2013-05-02

The Road to Emancipation: Muslims are not against Telangana and Asaduddin is just a poster boy

2013-05-02 07:48 AM Praveen Nakkavanipalem ([email protected])
YSR was the first one to do propaganda that Muslims are against Telangana.Sonia has great confidence on Muslim votes. If state level leaders of Congress does propaganda that Muslims are against Telangana, then it will be easy for Sonia to take anti-Telangana decision. MIM was founded as pro-Nizam party. It's not a wonder if a pro-Nizam party stands against development of Telangana. So, a leader of such party became a poster boy for United Andhra supporters. We must remember that many muslims did struggle against Nizam's rule even though Nizam's razakars did commit brutal rapes on Hindu women. But now, some Hindus want Nizam's legacy against Telangana.

2013-04-29

The Road to Emancipation: చదువుకున్న బ్రాహ్మణుడు చేతబడి చెయ్యలేడు కానీ అక్షరం ముక్క రాని గిరిజనురాలు మంత్రాలు చదివి చేతబడి చేస్తుంది!

2013-04-29 03:27 PM Praveen Nakkavanipalem ([email protected])

పాతికేళ్ళ క్రితం జరిగిన ఘటన ఇది. ఓ రాత్రి మా తాతయ్య మోటర్ సైకిల్ మీద టౌన్ నుంచి పల్లెటూరికి తిరిగివస్తోంటే నలుగురు దొంగలు అతని మోటర్ బైక్‌ని దొంగిలించడానికి అతన్ని దారిలో అడ్డగించి కొట్టారు. ఆ తరువాత చంపబోయారు కూడా. కానీ ఒక దొంగ ఇలా అన్నాడు "వీడికి జంధ్యం ఉందంటే వీడు ఏ బాపనోడో, కరణపోడో అయ్యుంటాడు, బాపనోణ్ణి చంపిన పాపం మనకి చుట్టుకుంటది, వీణ్ణి వదిలెయ్యండిరా" అని. మిగితా దొంగలు మా తాతయ్యని వదిలేశారు. మా తాతయ్య గిరిజనుడని నిజం తెలిస్తే మాత్రం చంపెయ్యడం కరెక్టేనా? మనిషన్న తరువాత ఏ కులపోడైతే ఏమిటి? కావాలని మగవాళ్ళని వదిలేసి ఆడవాళ్ళని చంపేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించే నేను ఈ పుస్తకంలో వ్రాసాను: 
http://kinige.com/kbook.php?id=1404

2013-04-28

The Road to Emancipation: దానధర్మాల వల్ల పేదరికం ఎందుకు మాయమవ్వదు?

2013-04-28 07:06 AM Praveen Nakkavanipalem ([email protected])

దానధర్మాల వల్ల పేదరికం మాయమవ్వదు. కావాలంటే ఒక పల్లెటూరివానికి 40,000 రూపాయలు ఇచ్చి చూడండి. అతను వాషింగ్ మెషీనో లేదా గెలాక్సీ నోటో కొనకుండా ఆ నలభై వేలతో రోజూ మాంసమూ, చేపలూ తింటాడు. అతని standard of living వల్ల అతనికి వాషింగ్ మెషీన్ లేదా గెలాక్సీ నోట్ కొనాలనే ఆలోచన పుట్టదు. ఒరిస్సాలోని తుంబిగూడ అనే గిరిజన గ్రామంలో ఒకప్పుడు నాలుగు ధనవంతుల కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ గ్రామంలో ఒకటే ధనవంతుల కుటుంబం ఉంది. మిగిలిన మూడు కుటుంబాలవాళ్ళు మందూ, మాంసమూ, చేపల కోసం తమ తాతలు సంపాదించిన ఆస్తులని అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆస్తుల కోసం తమ అన్నదమ్ములతో రోజూ గొడవపడుతూ బతుకుతున్నారు.

"స్వేచ్ఛ అంటే ప్రతి మనిషి యొక్క అవసరాన్ని గుర్తించడం" అని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ అన్నాడు. "అవసరం అంటే ఏమిటి" అనే చైతన్యం standard of livingని బట్టి కలుగుతుంది. మార్కెట్‌లో 21,000 రూపాయలకే గెలాక్సీ ట్యాబ్ 310 మోడల్ దొరుకుతుంది. కానీ పల్లెటూరివాడు అది కొనకుండా రెండు లక్షల రూపాయలని తన కూతురు పెళ్ళికి కట్నంగా తగలెయ్యగలడు. అతని standard of livingలో అతనికి వాషింగ్ మెషీన్ లేదా ట్యాబ్ అవసరాలుగా కనిపించవు కానీ పెళ్ళి ఆడంబరమే అవసరం అనిపిస్తుంది. 500 రూపాయలు పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యమంటే చెయ్యకుండా కూతురు పెళ్ళికి కట్నం ఇవ్వడానికి భూములు అమ్ముకున్నవాళ్ళని చూశాను. పెట్టుబడిదారీ సమాజంలో కొంత మంది దొంగతనాలు చేసైనా తమకి అవసరం అనిపించినవి కొంటారు కానీ భూస్వామ్య సమాజంలో డబ్బులు ఫ్రీగా దానం చేసినా ఆ డబ్బుని అవసరాలకి కాకుండా ఆడంబరాలకి ఖర్చుపెడతారు. Anyway, charities cannot ammend the standards of lives that are highly dependant on social systems.

2013-04-25

The Road to Emancipation: "తెలంగాణా అభివృద్ధి చెందిందని ఒకసారి, వెనుకబడింది కానీ విభజన అవసరం లేదని ఇంకో సారి" వాదించేవాళ్ళది ఏ ఉద్యమం ?

2013-04-25 06:13 AM Praveen Nakkavanipalem ([email protected])

మేము తెలుగు తల్లి కోసమే సమైక్యవాదాన్ని నమ్ముతున్నామని ఒకడు, తెలుగు తల్లి గురించి ఏమీ మాట్లాడకుండా హైదరాబాద్ మాటేమిటి అని అడిగేవాడు ఒకడు, ఇలా సమైక్యవాదులలోనె సమైక్యవాదం విషయంలో ఏకాభ్రిప్రాయం లేదు. 'తెలంగాణా వెనుకబడలేదనీ, కెసి్ఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అలా అంటున్నాడనీ' ఒకడు, 'తెలంగానా వెనుకబడింది కానీ విభజన వల్ల అభివృద్ధి జరగదనీ ఇంకొకడూ ఇలా సమైక్యవాదులే తలాతోకా మరియు స్థిరత్వం లేని వాదనలు చేస్తూ తిరిగి తెలంగాణా ఉద్యమానికే ఋజువులు లేవని వాదిస్తున్నారు. రెండు నాలుకలతో నాలుగు రకాల అబద్దాలు చెప్పేవాళ్ళు ఇతరులు నడుపుతోన్న ఉద్యమానికి ఋజువులు లేవంటున్నారు.

2013-04-24

The Road to Emancipation: ఋజువులులేని సమైక్యాంధ్ర ఉద్యమం

2013-04-24 02:01 PM Praveen Nakkavanipalem ([email protected])

There are villages named Jangalapadu and Ranipeta near Parakhemundi, a town of Orissa. The name of Jangalapadu was changed as Jangilipada and the name of Ranipeta is now Ranipento. Another village named Komatlapeta, near Rayagada had changed it's name as Kumutipento. There are many such villages in Orissa that lost their Telugu names. Telugu language is getting euthanised (voluntary death) in Orissa. No one wants to save the language that is either being supressed or under euthanising condition in other states. But some people want the unity of two regions (Andhra and Telangana) in the name of lingual identity though they don't mind about the natural death of their mother toungue in neighbouring states. Can any one prove that United AP proponents like Nalamotu and Parakala do really love their mother toungue and they are not raising the United AP slogan to satisfy their favor on Hyderabad?

జాబిల్లి » రాజకీయం: ” రుజువులు లేని ఉద్యమం ” – తెలంగాణ

2013-04-24 03:43 AM కట్టా విజయ్
వేర్పాటు వాదులు , సమైక్యవాదులు అందరూ తప్పక చదివి తెలుసుకొవాల్సిన పుస్తకం ఇది …. పుస్తకం http://kinige.com/kbook.php?id=1695&name=Rujuvulu+Leni+Udyamam “చాలామంది నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకు వెళ్ళవద్దని ఫోను చేసారు. ఈమెయిల్స్ ఇచ్చారు. అలాంటివారు ఈ పుస్తకం చదవాలని నేను అంటున్నాను. వారు చెప్తున్నవి చాలా వరకు ఈ పుస్తకం చర్చించింది….. తెలంగాణా ప్రజల వ్యధను నేను … చదవడం కొనసాగించండి

2013-04-19

The Road to Emancipation: Watch the video: Undavalli translates Sonia's speech on Telangana - YSR and DS on stage

2013-04-19 10:35 AM Praveen Nakkavanipalem ([email protected])

Watch "Sonia Speech on Telangana Translate by Undavalli" on YouTube

2013-04-16

The Road to Emancipation: కాకిలా కడ వరకు బతకడం కంటే హంసలా ఆరు నెలలు బతకడం ఉత్తమం కదా

2013-04-16 01:49 PM Praveen Nakkavanipalem ([email protected])

2013-04-01

The Road to Emancipation: సూర్యచంద్రులుగా వెలుగు వెలుగుతోన్న ఇద్దరు అబివృద్ధి నిరోధక రచయితల కథ

2013-04-01 12:53 AM Praveen Nakkavanipalem ([email protected])
నా స్వామి, నా నథ విశ్వనాథ అని అంటూ విశ్వనాథని పొగిడేవాళ్ళకి ఆయనకి స్త్రీ-పురుష సంబంధాలపై ఎలాంటి అభిప్రాయం ఉండేదో తెలుసా? విశ్వనాథ వ్రాసిన "చెలియకట్ట" కథలో ఒక ముసలివాడు ఇంటాడు, అతనికి ఒక పడుచు పెళ్ళాం ఉంటుంది. అమ్మాయిని ముసలివానికి ఇచ్చి పెళ్ళి చెయ్యడంవిశ్వనాథ దృష్టిలో తప్పు కాదు. ఆ ముసలివానికి నవ యువకుడైన తమ్ముడు ఉంటాడు. అతను తన వదిన గారికి స్త్రీ స్వేచ్ఛ గురించి చెపుతుండగా ఆ ముసలివాడు చూసి, వాళ్ళిద్దరినీ అనుమానించి బయటకి గెంటేస్తాడు. చివరికి ఆ వదిన-మరుదులు అవమానానికి లోనై ఆత్మ హత్య చేసుకుంటారు. స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించడం విశ్వనాథ దృష్టిలో ఆత్మహత్యతో సమానం. అడవి బాపిరాజు వ్రాసిన నారాయణరావు నవలలో ఒక యువకుడు ఒక మహిళతో లేచిపోతాడు. కానీ ఆ మహొళ తన ప్రియుణ్ణి మోసం చేసి ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఆమెతో మొదట లేచిపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోయే ముందు నారాయణరావుకి ఉత్తరం వ్రాసి "లేచిపోయే స్త్రీలు ఇలాగే మోసాలు చేస్తరు" అని చెపుతాడు. స్త్రీ-పురుష సంబంధాలపై ఇలాంటి అభిప్రాయాలు ఉన్న రచయితలు సూర్యచంద్రులతో పోల్చదగినవాళ్ళా? విశ్వనాథ & బాపిరాజులకి సమకాలీకుడైన చలం గారి రచనలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. చలం గారు వ్రాసిన "చిత్రాంగి" నాటికలో సారంగధరుని తండ్రి చిత్రాంగిని అపహరించి పెళ్ళి చేసుకుంటాడు. ఇష్టం లేని పెళ్ళి వ్యభిచారంతో సమానం కనుక సారంగధరుని తంద్రి తన భర్త కాడనీ, సారంగధరుడు తన కొడుకు కాదనీ చెప్పి ఆమె సారంగధరుణ్ణే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది. హిందూ పురాణాలలో చిత్రాంగి ఒక పతిత అయితే చలం గారి కథలో చిత్రాంగి ఒక పతివ్రత. స్త్రీ స్వేచ్ఛ గురించి వ్రాసిన చలం గారి గురించి పట్టించుకునేవాళ్ళు కరువై విశ్వనాథ & బాపిరాజు లాంటి అభివృద్ధి నిరోధక రచయితలని పొగిడేవాళ్ళు ఎక్కువయ్యారు.

2013-03-17

The Road to Emancipation: పిల్లల విషయంళో స్త్రీ-పురుషలకి సమాన బాధ్యతలు అవసరం లేదా?

2013-03-17 09:18 AM Praveen Nakkavanipalem ([email protected])
Shared from Ubuntu One
This audio can be also played on Android phones.

The Road to Emancipation: The new drama played by "Visha" Andhra Mahasabha on Potti Sriramulu's legacy

2013-03-17 01:27 AM Praveen Nakkavanipalem ([email protected])

Visalandhra Mahasabha started a new drama. They are saying that Potti Sriramulu did help in making the road for United Andhra movement by separating Andhra from Madras province. Potti Sriramulu did struggle against Tamil supremacy only for the justice of Teluguites living in the undivided Madras province and he had never imagined that Telugu speaking areas of Hyderabad state may merge with Andhra in future. So, we need not consider Potti Sriramulu as a founder of the road to United Andhra.

Potti Sriramulu was never a supporter of United Andhra. He never demanded to merge any of the parts of Hyderabad state in to Andhra. But United Andhra supporters are using the icon of Potti Sriramulu on their banners and marching on the roads. Neither Nalamotu Chakravarti nor Parakala Prabhakar can dare to tell those people that Potti Sriramulu was not a suporter of United Andhra because they know that street rowdies have nothing to do with awareness on history and those people do not even listen their words.

Even Nalamotu and Parakala might be unaware about the fact about Potti Sriramulu before they have read about it in Namasthe Telangana or some other pro-Telangana media. Fools have nothing to do with awareness on history either they are street rowdies or so called decent personalities like Nalamotu and Parakala.

2013-03-02

Andhra Pradesh Politics(ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు): కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

2013-03-02 10:10 AM DVVSVarma ([email protected])
కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌                                                                                                                     - డి.వి.వి,యస్‌. వర్మ                                                                                                                       dvvsvarmablogspot.com కేంద్ర బడ్జెట్‌ మీద ఈసారి దేశంలో కొంత ఆతృత కనిపించింది. 1991లో

2013-02-18

Andhra Pradesh Politics(ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు): ఆర్ధిక స్వేచ్ఛలో దిగజారిన భారత్‌ స్థానం

2013-02-18 12:12 PM DVVSVarma ([email protected])
ఆర్ధిక స్వేచ్ఛలో  దిగజారిన భారత్‌ స్థానం                                                                                                               - డి.వి.వి.యస్‌. వర్మ                                                                                                             dvvsvarmablogspot.com           ప్రపంచ దేశాలలో ఆర్ధిక స్వేచ్ఛ 2012 వార్షిక నివేదిక 2013 జనవరిలో

2012-02-02

ప్రజ్ఞ: "కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"

2012-02-02 07:16 AM tejaswi ([email protected])
‘పీసీసీ నాయకత్వం కాపుకు’, ‘మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు’, ‘కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు’. అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా

2012-01-04

గుండె చప్పుడు...: నాకొక స్వప్నం ఉంది!

2012-01-04 05:55 AM Konatham Dileep
అక్టోబర్ 15, 2011 అగ్రరాజ్యపు అధికారపీఠం కాపిటల్ హిల్ ప్రాంగణం నుండి ఖంగున మోగుతున్న మాభూమి సంధ్యక్క గొంతు అటు యూనియన్ స్టేషన్ నుండి ఇటు కాన్స్టిట్యూషన్ అవెన్యూ వరకూ ప్రతిధ్వనిస్తున్నది. “జై తెలంగాణ” నినాదాలతో వాషింగ్టన్ డిసీ వీధులు మార్మోగిపోతుంటే … ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది. ఎక్కడ తెలంగాణ? ఎక్కడ వాషింగ్టన్? అక్కడ సకల జనులూ నభూతో అన్నట్టుగా సమ్మెకట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తున్న వేళ, మేము సైతం అంటూ అమెరికాలో ఉంటున్న [...]

2011-12-12

గుండె చప్పుడు...: మన చరిత్ర పుటలు విస్మరించిన 1954-56 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం

2011-12-12 05:21 AM Konatham Dileep
చరిత్ర పుటలకు ఎక్కకుండా విస్మరింపబడ్డ 1954-1956 తెలంగాణ ఉద్యమ చరిత్రలోంచి మచ్చుకు కొన్ని క్లిప్పింగులు: (నవంబర్ 1955 గోలకొండ పత్రిక నుండి) — — — — — — — — —

2011-11-04

చదువరి: సీబీఐ ని విచారించిన జగన్ !

2011-11-04 01:55 PM చదువరి ([email protected])
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు. ’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ,

2011-10-21

చదువరి: గెలిచినవాడు నీచ మానవుడు

2011-10-21 02:36 PM చదువరి ([email protected])
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది. తమకు వోట్లు వెయ్యనంత మాత్రాన ప్రజలను

2011-09-26

జాబిల్లి » రాజకీయం: తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి

2011-09-26 09:22 AM కట్టా విజయ్
నాకు జనాలు  తెలంగాణ ఎందుకు కావాలనుకు కావాలొ వివరిస్తారా ! సొది చెప్పకుండా  అంటే  … 1.మనం వెనక బడ్డాం  కాబట్టి 2.మాతెలంగాణ మాకు కావాలి 3. మీము మీతొ కలిసి ఊండం 4.మావనరులు మాకే ఇలాంటి సొల్లు కాకుండా , శాస్త్రీయంగా ఎవరైనా వివరిస్తారేమొనని చుస్తున్నా. తెలంగాణా వాళ్ళే చెప్పాలని ఏంలేదు … ఆంద్రాలొను … చదవడం కొనసాగించండి

2011-08-18

ప్రజ్ఞ: ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?

2011-08-18 07:15 PM Tejaswi ([email protected])
అన్నాహజారే ఎపిసోడ్ – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, అన్నా వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. అన్నావిషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం. రెండు తప్పుడు

2011-08-17

చదువరి: మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..

2011-08-17 06:38 PM చదువరి ([email protected])
అడ్డెడ్డె... అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా? అవినీతి పట్ల ప్రజల్లో ఉన్న క్రోధానికి అన్నా హజారే ప్రతీక. అలాంటి వ్యక్తిని ’నిలువెల్లా

2011-08-16

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: అన్నా హజారే x అవినీతి నాయకులు

2011-08-16 10:57 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి ([email protected])
అవినీతి పై అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజారే ను జైలులో పెట్టి భారత దేశంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంత నీచమైన స్థాయికి దిగాజారిపోయారో ప్రజలందరికీ నిస్సిగ్గుగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా.   అక్రమ సంపాదన, అధికార దాహంతో ప్రజా ప్రతినిధులుగా వెలిగిపోతున్న ప్రస్తుత రాజకీయనాయకులు అవినీతి, అక్రమ సంపాదనలను అడ్డుకోడానికి సహకరించే ఏ బిల్లు నైనా ఆమోదింప చేస్తారని

2011-08-05

చదువరి: సమస్యలు బాబోయ్ సమస్యలు

2011-08-05 07:36 AM చదువరి ([email protected])
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి: మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి:  మంత్రులు, అధికారులూ నా మాట

2011-08-02

మతాలు - రాజకీయాలు: ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ

2011-08-02 01:09 PM చదువరి

డా. సుబ్రమణియన్ స్వామి రచించిన ఒరిజినల్ వ్యాసం డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ పత్రికలో ప్రచురితమైంది. దాని స్వేచ్ఛానువాదమే ఈ వ్యాసం! ఈ అనువాదం కోసం డీయెన్యే ఇండియా వారి అనుమతి తీసుకోలేదు.
————————————————————-

ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.

భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన “అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు” హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, ’అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని’ ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.

హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను “ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం” గా ఛాందస ముస్లిములు  భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.

హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.

భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే – హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.

హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.

ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.

మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.

రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన – ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.

ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.

ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం:  370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.

ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.

ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.

ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం:
హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.

ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.

ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.

భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.


2011-06-14

చదువరి: మరింత దిగజారిన లౌకికవాదం

2011-06-14 04:37 AM చదువరి ([email protected])
హిందూ వ్యతిరేక భావాలను పదేపదే నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది లౌకికవాదం.  బాబా రామ్ దేవ్ ఆరెస్సెస్ ఏజంటుఅన్నా హజారే ఆరెస్సెస్ ఏజంటు ఇద్దరు పౌరులు తమతమ దారుల్లో చేస్తున్న ప్రజా పోరాటాల గురించి కాంగ్రెసు పార్టీ స్పందన ఇది. దోపిడీకి గురైన ప్రజలధనాన్ని వెనక్కి రప్పించడం కోసం, సదరు దోపిడీ దొంగలను పట్టుకుని చట్టానికి కట్టేసే వ్యవస్థ కోసమూ కృషి చేస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెసు పార్టీకి కంటగింపుగా మారింది.

2011-05-29

చదువరి: మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

2011-05-29 10:28 AM చదువరి ([email protected])
మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం చూసాను. మనిషిలో, మాటలో చాలా తేడా కనిపించింది. ప్రసంగంలో నేను గమనించిన కొన్ని విశేషాలు. మఖ్యమైన విశేషమేంటంటే - మామూలుగా చంద్రబాబు ప్రసంగం బోరు కొడుతుంది, వినబుద్ధి కాదు. సాధారణంగా నాయకుల ప్రసంగాల్లో ఫిల్లరు పదాలు ఉంటూంటై. కానీ చంద్రబాబు ప్రసంగంలో ఫిల్లర్లుగా ’పదాలు’ కాకుండా ఏకంగా ’వాక్యాలే’ ఉంటై. ముఖ్యమైన విషయాలు కూడా ఈ ఫిల్లరు వాక్యాల మధ్య నలిగిపోతూంటాయి (

2011-05-22

చదువరి: "అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

2011-05-22 06:17 PM చదువరి ([email protected])
బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.) "చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు. ఘొల్లురవి: ఈయన స్వరం కొంచెం వీకు. గొంతుపెంచి ప్రత్యర్థుల్తో వాగ్యుద్ధం చేస్తాడుగానీ, అవతలి గొంతుల హోరులో  కొంచెం వెనకబడుతూంటాడు. ముందు తెలుగు రాజ్యాన్ని తిట్టి ఆ తరవాత పాయింటు కొస్తూంటాడు. ఆయనిలా అన్నాడు: "చూడండీ.. రెండువేల

2011-05-21

చదువరి: హైకమాండుకు కమానుకట్టలు విరిగినై

2011-05-21 03:31 AM చదువరి ([email protected])
మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో  వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు

2011-05-19

చదువరి: సానుభూతి గెలిచింది

2011-05-19 06:36 AM చదువరి ([email protected])
జగను గెలిచాడు. సానుభూతి గెలిపించింది. తండ్రి చనిపోయాడన్న సానుభూతిని ఆధారం చేసుకుని జగను గెలిచాడు. సానుభూతితో పాటు ఈ గెలుపుకు తోడ్పడిన కారణాలు ఇంకా కొన్నున్నాయి. అవి: ఎక్కువ ప్రజాభిమానం కొనుక్కోవడం చేత: అందరూ వోట్లను కొనజూసినవారే. కానీ జగను పద్ధతి వేరు.. తనవాళ్లనే కాదు, తనకు ఖచ్చితంగా వోటెయ్యరు అని అనుకున్నవాళ్ళకు కూడా డబ్బులిచ్చాడంట, మనసు మారితే వేస్తారేమోనని. తండ్రి చాటున రాష్ట్రాన్ని దోపిడీ

2011-04-14

చదువరి: ఉండవల్లి అస్త్రం

2011-04-14 06:48 PM చదువరి ([email protected])
ఉండవల్లి అరుణ్ కుమార్ జగనుపైకి ఒక పదునైన ఎన్నికల అస్త్రాన్ని విసిరాడు. పేరుబెట్టి పిలిచి, నిలదీసి ఉండవల్లికి అవకాశమిచ్చాడు జగను. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉండవల్లి బాగా వాడుకున్నాడు. అసలు జరిగిందేంటంటే.., సాక్షి టీవీ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఉండవల్లిని ఊసరవెల్లి అంటూ ఒక అరగంట పాటు నానావిధాలుగా తిట్టారంట. ఏదో ఒక విషయం గురించి చెప్పడం, ఏమయ్యా ఉండవల్లీ దీనికి సమాధానం ఏంటి అని అడగడం - ఇలా

2011-03-28

చదువరి: వయ్యెస్సార్ రౌడీ మూక

2011-03-28 04:42 AM చదువరి ([email protected])
శాసనసభలో తెలుగుదేశం పార్టీవాళ్ళు "వయ్యెస్సార్ దొంగలముఠా" అంటూ ప్లకార్డులు చూపించారంట.  అందుకు కోపించిన వయ్యెస్సార్ అనుయాయులు (వారిలో మంత్రులు కూడా ఉన్నారంట)  తెదేపా సభ్యులను పట్టుకుని కొట్టేసారంట. కొట్టేటప్పుడు ఏమని అన్నారో తెలీటంలేదుగానీ, ఇలా అని ఉండొచ్చని నా ఫ్రెండొకడు అన్నాడు -"ఏరా ఉత్త దొంగల ముఠాయేననుకుంటన్నావా.., మేం రౌడీ ముఠా కూడారోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని ప్రవర్తించు" ...............

2011-03-15

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: తెగించిన తెలిబాన్లు

2011-03-15 11:12 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి ([email protected])
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాల కూల్చివేత తో తెలంగాణా తెలిబాన్లు ఆఫ్ఘన్ తాలిబాన్ లను మించిపోయారని రుజువు చేసారు. ఆ తాలిబాన్లు బమియాన్ బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసినప్పటికంటే ఈ తెలిబాన్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం సాక్షి గా చేసిన ధ్వంస రచన సమస్త తెలుగు జాతిని నివ్వెర పరచింది, ఎంతో ఆవేదనకు గురి చేసింది. తెలంగాణా వుద్యమం తో కూల్చివేయబడ్డ కవులు, కళాకారులు, జాతి నిర్మాణ

2011-02-17

చదువరి: గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!

2011-02-17 01:43 PM చదువరి ([email protected])
గవర్నరు గారూ, ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే

చదువరి: శాసనసభ వద్ద రౌడీలు

2011-02-17 06:32 AM చదువరి ([email protected])
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ  మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది. ఇన్నాళ్ళూ రౌడీయిజం రోడ్లమీదే

2011-01-19

చదువరి: అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి

2011-01-19 07:52 PM చదువరి ([email protected])
అసలు సంగతి కెళ్ళేముందు.. మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం. 1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే..  2490 ఫలితాలొచ్చాయి.)  2. చుక్కలనంటుతున్న ధరలను ఏనాటికి కిందకి లాక్కొస్తారు అని
వ్యాఖ్యలు
2012-11-11
kotta postulu emi raayadam ledu. dayachesi raaya...
2012-11-11 12:26 PM kachadarajakeeyam.blogspot.in ([email protected]) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
kotta postulu emi raayadam ledu. dayachesi raayandi <br /><br />http://kachadarajakeeyam.blogspot.in
2012-11-02
avinithi entha baruvuntundo ardam ayindi..
2012-11-02 07:35 PM Arjun p ([email protected]) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
avinithi entha baruvuntundo ardam ayindi..
2011-09-26
అతితెలివి క్రైస్తవ నన్ పై Pratap వ్యాఖ్యలు
2011-09-26 01:45 PM Pratap - మతాలు - రాజకీయాలు పై వ్యాఖ్యలు

Its very good posting…. chaalaa bagundi.. aa lawyer ki naa kritagnatalu cheppalani undi!!!

2011-08-05
ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ పై ..nagarjuna.. వ్యాఖ్యలు
2011-08-05 08:05 AM ..nagarjuna.. - మతాలు - రాజకీయాలు పై వ్యాఖ్యలు

Thank you for suggesting the book Sriram gaaru. I think it will take considerable amount of time for me to go through and understand the book. meanwhile shall try to put a post on this subject.

2010-11-01
అరుదైన హైదరాబాద్ చిత్రాలు పై satya వ్యాఖ్యలు
2010-11-01 01:37 PM satya - గుండె చప్పుడు... పై వ్యాఖ్యలు

nirmanam lo unnadi nampalli railway station kaadu.secunderabad rly station.state central library ni ippudu nashanam pattinchinru.

2010-10-17
తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు పై మల్లికార్జున శర్మ వ్యాఖ్యలు
2010-10-17 07:51 PM మల్లికార్జున శర్మ - గుండె చప్పుడు... పై వ్యాఖ్యలు

సారీ, 1956 దాకా అంటే హైదరాబాదుపై పోలీసు యాక్షన్‌ తర్వాత 8 ఏళ్ల పాటు జైలులో వుండాల్సి వచ్చింది. నేడు పెద్ద పెద్ద మర్డర్లు చేసి లైఫులు పడ్డ వాళ్లే అనేకులు 5-7 ఏళ్లలో విడుదలై పోతున్నారు!

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..