2012-02-04
మీ కోసం: బెల్జియం లో జరిగిన LED లైట్ల పండుగ...ఫోటోలు
ఎం. ఎస్. నాయుడు: మాటల సమాధి
మీ కోసం: 1922 లోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్...?....వీడియో
మీ కోసం: బిలియనర్ అనే అనుభూతి కావాలంటే కొన్నిరోజులు జింబాబ్వేలో ఉండాలి...ఫోటోలు
గుండె ఘోష: తెలంగాణ ద్రోహులపై చార్జిషీట్
2012-02-03
ఎం. ఎస్. నాయుడు: నిశ్చల గాయాలు
ఎం. ఎస్. నాయుడు: కాకి కూతురు
తాతా వారి డైరీ.. » తెలుగు: ఇవేం లెఖ్ఖలూ?
ఒకో వైద్య విద్యార్దిని తయారుచేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు35 లక్షలట..
ఐతే మెడికల్ కాలేజీలు మూసేసి అవి కూడా సంక్షేమ పధకాలకు కర్చు చేస్తే బావుంటుంది….బోలెడు ఓట్లు…
వైద్యులను ఎందుకు తయారు చేస్తున్నాం..మన దేశ ప్రజల అవసరం కోసం…
వైద్యులను ఇంజనీరులను తయారు చేయడనికి అయ్యే ఖర్చులను లెక్క వెయ్యడం చూస్తే కనీస అవగాహన లేని జనాలు మన మీడియా లోనూ రాజకీయాల్లోను ఉన్నారని పించదంలేదా మీకు…
అయ్యా బుర్ర తక్కువ, తెలివితేటలు ఎక్కువ అనుకునే ఆంధ్రా మీడియా వారు…వైద్యులను ఇంజనీరులను మనం తయారు చేసుకోవాలి నాయన లారా …
అది మనకి మన దేశ అవసరాలకు తప్పనిసరి…
వాటి విషయం లో తెలివి తక్కువ రిపోర్టీంగ్ తో అతి తెలివి తేటలు ప్రదర్శించకండి…
మీరు మహో మేధావు లమని అనుకుంటున్నారు…మీకు విషయం చాలా తక్కువ…ఏదో ఆముద వృక్షాల్లా వెలిగి పోతున్నరు అంతే…మీ చచ్చు తెలివితేటలతో ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించ కండి…
2012-02-02
శ్రీచమన్: కొన్ని అర్ధ నగ్న నిజాలు
గుండె ఘోష: కుంటాలపై కుట్రలు
2012-02-01
శ్రీచమన్: ఆలోచనలకు రెక్కలు కట్టి
కృష్ణప్రియ డైరీ: సరస్వతీ,మేరీ, నేనూ..
సంభాషణ: సిద్ధాంత విమర్శ సరే, ఆత్మ విమర్శ కావాలి
2012-01-31
జనార్దన్ పెన్: విగ్రహాలను కూల్చడంలో అసలు కుట్ర ఇది
జనార్దన్ పెన్: ఎస్పీ బాలసుభ్రమణ్యానికి ఇదేం బుద్ది
2012-01-29
సాహిత్యదీపం: జైత్రయాత్రలో ఇంకో మజిలీ 23-1-2012
2012-01-28
తాతా వారి డైరీ.. » తెలుగు: జైలరికం లో ఉన్న మజా..
హత్య జరిగితే…శవాన్ని పెట్టుకుని అనుమానితుల పై ఎంక్వైరీ చేసి…
సాక్ష్యాదారాలు చూపాక గానీ వీళ్ళు హంతకులని నిర్దారించలేం..
ఎందుకంటే రహస్యంగా జరిగే హత్యల్లో శవం తప్పా మరేం ఆధారలు దొరకవు గాబట్టీ…….
కానీ ఇక్కడ వీళ్ళ కళ్ళు చెదరే భవంతులు..ఆ విలాసాలూ….దర్పం…
అడుగడుగునా కోట్లాది రూపాయల్ని మింగేసారని అర్ధం అవుతూనే ఉంది……..
తప్పుడు పద్దతుల్లో వేల కోట్ల రూపాయల్ని తప్పు దారి పట్టించిన అధికారులకూ…మింగేసిన ..భకాసురులకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలేమిటీ…..
పబ్లిక్ లో ఉరితీయాల్సిన ఈ స్కాం గాళ్ళకు ఎట్టి పరిస్తితుల్లోనూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని ఎవరైనా అర్జెంటుగా కోర్టుకు పోతే బాగుణ్ణు…..లేకపోతే..
ఇక ప్రతీ వాడు అడ్డంగా జనాల డబ్బు దొబ్బేసి……జ గన్గా ..లిలా కొంతకాలం మహారాజు లా బ్రతికేసి…..దొరికిపోతే…స్పెషల్ ఖైదీగా జైల్లో ..హాయిగా జీవితం గడిపేయొచ్చు
know to be best: అమ్మాయిలు ఎందుకు అర్థం కారు?
అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: కాకినాడ కబుర్లు పార్ట్ 4 (రెండవ భాగం): వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి ఎగ్జిబిషన్
2012-01-27
అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: కాకినాడ కబుర్లు పార్ట్ 4 (మొదటి భాగం): వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి ఎగ్జిబిషన్
2012-01-26
know to be best: ప్రధానికి బికీనీతో స్వాగతం !
కృష్ణప్రియ డైరీ: మా సింగం సజెస్ట్ చేసిన ‘తమిళ పడం’ సినిమా..
తెలుగిల్లు: ప్రపంచీకరణ నేపథ్యంలో అవినీతి ….. ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్

- కార్పొరేట్లకు రూ.5 లక్షల కోట్ల రాయితీలు
- మంత్రులతో నిండుతున్న జైళ్లు
- ఇక కేబినెట్ మీటింగ్ జైల్లోనే
ప్రపంచీకరణ నేపథ్యంలోనే దేశంలో అవినీతి పెరిగిపోతోందని ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ‘ప్రపంచీకరణ-అవినీతి’ అంశంపై ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలోబుధవారం ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. విమానయాన మంత్రి రవూఫ్ పటేల్ రోజువారీ ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్నట్లు పిఎంఓ ప్రకటించిందన్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న 40 శాతం మంది ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులుగా ఉన్నారన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఏడాది వేతనం రూ.2 నుండి రూ.3 లక్షలు ఉందన్నారు. ఆ మాత్రం వేతనం ఇచ్చే స్థితిలో కూడా ఎయిర్లైన్స్ లేదని మంత్రి చెబుతున్నారన్నారు. పిఎంఓ ప్రకటించిన వివరాల ప్రకారం మంత్రిగా ఉన్న పటేల్ ఆస్తులు 2009 ఎన్నికల నుండి 28 నెలల్లో రూ.43 కోట్లకు పెరిగాయన్నారు. మంత్రిగా బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఆస్తులు ఈ విధంగా పెరగడం అవినీతి పెరగడానికి నిదర్శనం అన్నారు. అయితే ఇదే మంత్రి హయాంలో ఇండియన్ ఎయిర్లైన్స్ పూర్తిగా నష్టాల్లోకి నెట్టివేయబడిన విషయం గమనించాలన్నారు. ఎన్ఆర్ఇజిఎస్లకు కనీస వేతనాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మంత్రులే ప్రకటించారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా 5లక్షల కోట్లరాయితీలకు డబ్బు ఎక్కడని ప్రశ్నించారు. గంటకు రూ.10 కోట్లు సంపాదించిన మంత్రి కూడా ఉన్నారన్నారు. మహారాష్ట్రలో 15 ఏళ్ళలో 50 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్రావు దేశ్ముఖ్ ఆ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. అత్యధికంగా 50వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విదర్భకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అతను పెద్ద వడ్డీ వ్యాపారని అన్నారు. ఆ ఎమ్మెల్యే వేధింపుల గురించి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అరెస్టుకు యత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు వెళ్ళాయన్నారు. అవినీతితో పాలకులకున్న బంధాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు. పోలీసులు నాగపూర్ బెంచ్ను ఆశ్రయిస్తే కోర్టు ఎమ్మెల్యేకు రూ.25వేల జరిమానా విధించిందన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 10లక్షల రూపాయల జరిమానా విధించిందన్నారు. ఆ మంత్రికి అత్యంత కీలకమైన గ్రామీణ అభివృద్ధి శాఖ అప్పగించి ప్రధాని ప్రమోషన్ కల్పించారన్నారు. ఈ విధంగా అవినీతి మంత్రులకు ప్రధానమంత్రి అండదండలున్నాయన్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉండదన్నారు. మంత్రులంతా అవినీతి ఆరోపణలతో జైలు పాలవుతున్నారనీ, ఇక కేబినెట్ సమావేశాలు జైళ్లలో నిర్వహించుకోవాల్సిందేనని అన్నారు. అవినీతికి మేము వ్యతిరేకం అని కొందరు చెబుతుండగా మరి కొందరు ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వస్తున్నారన్నారు. ఈ అవినీతికి మూలం ఏమిటీ, ఎవరి విధానాలు కారణం అనేది మాత్రం చెప్పటం లేదన్నారు. ఇదే విషయం అంధ్రప్రదేశ్తోపాటు అనేక రాష్ట్రాల్లో బయట పడిందన్నారు.
2010-11లో కార్పొరేట్లకు వాణిజ్య, కస్టమ్స్, పలు రాయితీల కింద 88వేల 263కోట్ల రాయితీ ఇచ్చిందన్నారు. కానీ రైతులకు 73వేల కోట్లు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఎక్సైజ్ పాలసీ కింద కార్పొరేట్ సంస్థలకు ఐదు లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందన్నారు. అవినీతికి బడ్జెట్లోనే చట్టబద్దతకల్పిస్తున్నారని అన్నారు. 2006 బడ్జెట్లో కార్పొరేట్ సంస్థలకు ఎంత రాయితీ ఇస్తున్నారో తెలపాలని వామపక్షాలు ప్రశ్నించాయనీ, ఆ ఫలితంగానే అవినీతి బయటకు వస్తోందని అన్నారు. ముంబాయి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. గోద్రెజ్, టాటా ఉద్యోగాలు రోజురోజుకూ తగ్గిస్తున్నాయని అన్నారు. కెజిబేసిన్ ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనీ, దీనిని అంబానీల్లో ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్లమెంట్ ఓ సెషన్లో చర్చించారన్నారు. వ్యవసాయరంగం సంక్షోభానికి పాలకులే కారణమన్నారు. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి 14శాతం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 3శాతం కూడా కేటాయించడం లేదన్నారు. ఎఫ్డిఐలు రిటైల్ మార్కెట్లోకి వస్తే ఉన్న ఉద్యోగాలుపోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
2012-01-25
సంభాషణ: భీషణ ప్రతిజ్ఞల భూకంపాలెక్కడ?
సామాన్యుడు * common man: పద్మ అవార్డులలో కూడా మన వాటా ఇంతేనా??
ఈ రోజు ప్రకటించిన 109 పద్మా అవార్డులలో మన రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే వచ్చాయి..ఇందులో ఓ సోషల్ వర్కర్ డా.జి.మునిరత్నం, బాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ లకు
పద్మశ్రీలు దక్కాయి. మిగిలిన కేతగిరీలలో ఎక్కడా మనవాళ్ళు లేరు భారత రత్న ఈ ఏడాది లేదని తేల్చేసారు… సచిన్ కు వయసు కాస్తా ముదిరేంతవరకు ఆగుతారేమో..ఇంకెవరూ భారతరత్నలు
ప్రస్తుతానికి లేరు…మన వాళ్ళకు లాబీయింగ్ చేయడానికి సమయం లేదు ఈ విషయంలోననుకుంటా…వీళ్ళ పదవులు కాపాడుకోవడానికె కాల్మొక్త బాంచెన్ అంటూ ఢిల్లీ యాత్రలు చేస్తేనే సరిపోతుంది
కదా??
http://ibnlive.in.com/news/full-list-2012-padma-awards/224135-53.html
నా హరివిల్లు: లేఖిని తో వచ్చిన కష్టాలు.. మరియు "టా".. లు :-)
2012-01-24
RASTRACHETHANA: దేశమాత సేవలో రాలిన మొగ్గ - ఠాకూర్ రోషన్సింగ్
2012-01-23
సాహిత్యసౌరభం: పింగళి సూరనామాత్యుని చిత్ర కవిత్వం
trilimga: శిల్పి 5
ఏది సత్యం?: చంద్రబాబు దండయాత్ర దేనికోసం?
టూకీగా: అవధానం సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!
2012-01-22
ఏది సత్యం?: ఎన్టిఆర్ వధ, టీడీపీ చెర
2012-01-19
వి౦టున్నావా..: Story of Eagle: Its Really Really Too Good
సంభాషణ: మిన్ను విరిగి మీద పడుతున్నది, చూస్తున్నామా?
2012-01-17
వినాయకవీణ: "తన్హాయి": ప్రేమ నురగల కాపూచ్చినో
టూకీగా: ఆముక్తమాల్యద మొదటి పద్యం వివరణ
2012-01-16
టూకీగా: అవధానం సమస్య పూరణం : కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్
me feeling anni nannekkadeko teskellay.iam waiting 4r my son 2 come so dat i ll chat in telugu.Iam 4m Narsipatnam.settled here.my son sunny works vit IBM.sweet tannu medico.how @ ur kids?
hai siree ela vunnavu
ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్త్రీవాదం గురించి కాదు కానీ దళితవాదం & ప్రాంతీయ అస్తిత్వవాదాల గురించి: http://venuvu.blogspot.in/2012/01/blog-post_31.html
ఇది స్త్రీవాదులకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పురుషాధిక్యతకి సంబంధించిన icons అయిన మంగళసూత్రాలు లాంటివి ఉండకూడదని ఇంతకు ముందు ఒక పత్రికలో చర్చ జరిగింది. కాకపోతే ఈ విగ్రహాలు అనేవి large icons. అదే ఇక్కడ తేడా. ఆ చర్చ నేరుగా స్త్రీవాదానికి సంబంధించినది కాకపోయినా స్త్రీవాదులకి కూడా ఉపయోగపడుతుందని లింక్ ఇచ్చాను.
బూతు సంస్కృతి తప్పు కాదు అనుకుంటే భూస్వామి భార్య లేదా కూతురు కూడా భోగం మేళంలో డాన్స్ చెయ్యొచ్చు. కేవలం పూట గడవని పాలేరు కూతురికి మాత్రమే ఆ అవకాశం ఎందుకు ఉండాలి?
ఇక్కడ కొంత మంది ఇలా ప్రశ్న అడుగుతారు “బ్యాంక్ మేనేజర్ తన కొడుకుని చప్రాసీ (ఆఫీస్ అటెండర్) ఉద్యోగానికి పంపడానికి ఒప్పుకోనప్పుడు భూస్వామి తన కూతురిని భోగం మేళంలో డాన్స్ చెయ్యించడానికి ఎలా ఒప్పుకుంటాడు?” అని. అలాంటి ప్రశ్నలు పనికిరావు. ఎందుకంటే చప్రాసీని ఎవరూ చెడిపోయినవానిగా చూడరు. భోగం మేళాలలో డాన్స్లు చేసేవాళ్ళని మాత్రం చెడిపోయినవాళ్ళుగా చూస్తారు. వృత్తిని బట్టి ఇచ్చే గౌరవం ఉన్నా, లేకపోయినా ఇలాగే జరుగుతుంది.
మారుతీ టూరింగ్ టాకీస్ kadu shiram టూరింగ్ టాకీస్
@ “ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా ”
సామాన్యుడు గారూ! నిజా నిజాలను కాసేపు పక్కనపెట్టి… మీ కోణంలోనె ఒక మహిళ పట్ల ఇలాంటి హెడ్డింగ్ పెట్టడం ఎంతవరకూ కరెక్ట్.
If similar party is thrown by a Hindu Priest what would have been the reaction and negative coverage of the media.
బాపు పేరును పద్మ అవార్డుకు కేంద్రం తిరస్కరించటం దారుణాతిదారుణం. తెలుగువాళ్ళంటే కేంద్రానికి యెప్పుడూ సవతితల్లి ప్రేమే.అయ్యలారా, అమ్మలారా, ఈ పద్మ అవార్డులను తెలుగు వాళ్ళు నిద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం అని ప్రకటించుతున్నాను. ఎవరికన్నా అభ్యంతరమా?ఎవరికైనా ఈ తెలుగువారి తిరస్కరణను తెలియజేయటానికి సరైన పోష్టు/ఇ-మెయిల్ మరియు ఇతర పధ్ధతుల స్పష్టంగా తెలిస్తే చెప్పండి తెలుగువాళ్ళందరూ ‘ఈ పద్మా అవార్డుల ప్రహసనాన్ని’ ఇకనైనా ఘాటుగా తిప్పికొట్టాలి



